Blog Layout

Politics : కందుకూరి ఘటనలో చనిపోయిన వారికి 24 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన చంద్రబాబు..

Politics కందుకూరులో జరిగిన తొక్కేసిలాటలో 8 మంది చనిపోయిన సంగతి తెలిసిందే అయితే ఈ ప్రమాదానికి తనదైన శైలిలో సంతాపాన్ని వ్యక్తం చేశారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అంతేకాకుండా ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు 24 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు.. కందుకూరి ఘటనలో చనిపోయిన వారి ఇళ్లకు స్వయంగా వెళ్లి పరామర్శించారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వారందరికీ టిడిపి ఎప్పుడు అండగా ఉంటుందని అలాగే …

Read More »

Politics : కందుకూరి ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ.

Politics కందుకూరు సభలో జరిగిన సంఘటనపై మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ తన సంతాపాన్ని తెలియజేశారు అంతేకాకుండా క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.. అలాగే మృతుల కుటుంబ సభ్యులకు తన సంతాపాన్ని తెలియజేశారు.. నెల్లూరు జిల్లా కందుకూరులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన సభలో జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన వారికి ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు అలాగే క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వారికి 50 …

Read More »

Politics : కేటీఆర్ సతీమణికి పితృ వియోగం..

Politics తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఇంటర్ విషాదం నెలకొంది కేటీఆర్ సతీమణి శైలి మా తండ్రి పాకాల హరినాధరావు గుండేపోటుతో మృతి చెందారు.. వెంటనే ఇక్కడికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ కవిత కేటీఆర్ సతీమణి శైలిమను ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు.. కేటీఆర్ మామ పాకాల హరినాధరావు గుండెపోటుతో మరణించారు రాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో గచ్చిబౌలిలోని ఏఐసి ఆసుపత్రికి తరలించారు ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో …

Read More »

తెలంగాణ ఇరిగేష‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా స‌ముద్రాల వేణుగోపాలాచారి

తెలంగాణ ఇరిగేష‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా స‌ముద్రాల వేణుగోపాలాచారి నియామ‌కం అయ్యారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ ప‌ద‌విలో వేణుగోపాలాచారి రెండేండ్ల వ‌ర‌కు కొన‌సాగ‌నున్నారు.నిర్మ‌ల్ జిల్లాకు చెందిన స‌ముద్రాల వేణుగోపాలాచారి.. 1985 నుంచి వరుసగా 1996 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. 1995లో చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత రాష్ట్ర మంత్రిగా వ్యవహరించారు. 1996 పార్లమెంటు ఎన్నికల్లో మంత్రిగా ఉంటూనే ఆదిలాబాద్‌ ఎంపీగా పోటీ చేసి …

Read More »

తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జ్ డీజీపీగా అంజ‌నీకుమార్

తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జ్ డీజీపీగా అంజ‌నీకుమార్ నియామ‌కం అయ్యారు. ప్ర‌స్తుత డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి ఈ నెల 31న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఇంచార్జీగా డీజీపీగా అంజనీ కుమార్‌ను నియ‌మిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ప్ర‌స్తుతం అంజ‌నీ కుమార్ ఏసీబీ డీజీగా కొన‌సాగుతున్నారు.

Read More »

ముషీరాబాద్ లో 90 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే ముటాగోపాల్.

ముషీరాబాద్ డివిజన్ లోని పార్సిగుట్ట బ్రహ్మంగారి దేవాలయ వెనుక వీధి, బాపూజీ నగర్, శివాలయం చౌరస్తా ల వద్ద 90 లక్షల రూపాయలతో నూతనంగా చేపట్టిన సిసి రోడ్డు నిర్మా పనులను ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 15 రోజుల్లో ఈ రోడ్ల పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు . ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మంచినీరు డ్రైనేజీ పైప్లైన్లు సైతం ఏర్పాటు చేసి …

Read More »

అదానీ సంచలన వ్యాఖ్యలు

 ప్రముఖ భారతదేశ వ్యాపార దిగ్గజం అయిన గౌతమ్ అదానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ అదానీ గ్రూప్ వ్యాపార సంస్థ ఇప్పటిది కాదు.. దాదాపు ముప్పై ఏండ్ల కిందట ప్రారంభమైంది.. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నసమయంలోనే ఈ సంస్థను ప్రారంభించాను.. ఆ తర్వాత ఎంతో మంది ప్రధానమంత్రులు వచ్చారు. మరెంతో మంది రాజకీయ నేతలు అధికారంలోకి వచ్చారు. నా సంస్థ యొక్క అభివృద్ధి ఏ ఒక్క నాయకుడి వల్ల …

Read More »

కరోనాను ఎదురుకునే శక్తి తెలంగాణకు ఉంది

 ప్రపంచాన్ని వణికించే కరోనా   మళ్లీ వస్తే ఎదుర్కొనే శక్తి తెలంగాణకు ఉందని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మమ్త్రి తన్నీరు హరీష్ రావు  స్పష్టం చేశారు. అన్ని రకాల వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… ఆరోగ్య తెలంగాణ ఆవిష్కృతమవుతోందని అన్నారు. బిడ్డ కడుపులో ఉండగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, బిడ్డ బయటికి వచ్చాక కేసిఆర్ కిట్ అందిస్తున్నామని తెలిపారు. మహారాష్ట్ర నుంచి వైద్యం కోసం …

Read More »

సింగరేణి పరిరక్షణకు బీఆర్ఎస్ ప్రభుత్వం  కట్టుబడి ఉంది

 దేశంలో ముఖ్యంగా తెలంగాణ లో ఉన్న సింగరేణి పరిరక్షణకు బీఆర్ఎస్ ప్రభుత్వం  కట్టుబడి ఉందని రాష్ట్ర వైద్యారోగ్య,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు   స్పష్టం చేశారు. ఈరోజు గురువారం మీడియాతో మాట్లాడుతూ… సింగరేణిలో 16 వేల కొత్త ఉద్యోగాలు కలిపించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిని కాపాడుతుంటే… కేంద్రం కొల్లగొట్టాలని చూస్తోందని విమర్శించారు. రామగుండంలో సింగరేణి గనులను ప్రైవేటుపరం చేయమని ప్రధాని మోదీ చెబితే, బొగ్గు గనుల శాఖ …

Read More »

మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు

 టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో..  మెగాస్టార్ చిరంజీవి ఈరోజు గురువారం చిత్ర పురి కాలనీలో నూతన గృహా సముదాయాన్ని ప్రారంభించాడు. లబ్దిదారులకు ఇంటిపత్రాలు, తాళాలను అందజేశాడు. అనంతరం మెగాస్టార్‌ మాట్లాడుతూ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల లబ్దిదారులకు శుభాకాంక్షలు తెలియజేశాడు. సినీ పరిశ్రమలో తను పెద్దను కానని, కొందరు చిన్న వాళ్ళుగా చెప్పుకుంటూ నన్ను పెద్ద వాడ్ని చేస్తున్నారని వెల్లడించాడు. కార్మికులకు అవసరం వచ్చినప్పుడు కచ్చితంగా వాళ్లకు తోడుగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat