Home / NATIONAL / అదానీ సంచలన వ్యాఖ్యలు

అదానీ సంచలన వ్యాఖ్యలు

 ప్రముఖ భారతదేశ వ్యాపార దిగ్గజం అయిన గౌతమ్ అదానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ అదానీ గ్రూప్ వ్యాపార సంస్థ ఇప్పటిది కాదు.. దాదాపు ముప్పై ఏండ్ల కిందట ప్రారంభమైంది..

రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నసమయంలోనే ఈ సంస్థను ప్రారంభించాను.. ఆ తర్వాత ఎంతో మంది ప్రధానమంత్రులు వచ్చారు. మరెంతో మంది రాజకీయ నేతలు అధికారంలోకి వచ్చారు.

నా సంస్థ యొక్క అభివృద్ధి ఏ ఒక్క నాయకుడి వల్ల జరగలేదు. తన సామ్రాజ్యం మూడు దశాబ్ధాల సమయంలో ఏ ఒక్క నాయకుడితో ముడిపెట్టలేము. ప్రధాన మంత్రి నరేందర్ మోదీ తాను ఒకే రాష్ట్రానికి చెంది ఉండటం వల్ల ఇలా ఆరోపణలు చేస్తున్నారు అని ఆయన వాపోయారు. ఓ ప్రముఖ ఆంగ్ల టీవికిచ్చిన ఇంటర్వూలో అదానీ ఇదంతా చెప్పుకోచ్చారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat