రానున్న మూడు రోజుల్లో రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినందున ఆయన ఈ సూచనలు చేశారు. మంత్రులు కూడా తమ సొంత జిల్లాల్లోనే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. బాధితులకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. …
Read More »Blog Layout
అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఘనంగా వైఎస్ఆర్ జయంతి..!
అనంతపురం జిల్లా వ్యాప్తంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి 69వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న వైసీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు వైఎస్ఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో భాగంగా మాజీ ఎంపీ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ఆర్ ఆశయాలను కొనసాగించడం …
Read More »మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు ..!
తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేట జిల్లాలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంత్రి హరీష్ రావు గారి సమక్షంలో 1 30మంది అడ్వకెట్స్ ,పారిశుద్ధ్య కార్మికులు తెరాస పార్టీలో చేరారు .ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాడు తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల చరిత్ర గొప్పది.వారి సేవలు అమోఘం.ఉద్యమకారుల ఉద్యమ కేసుల విషయంలో చొరవ మరువలేనిది.బంగారు తెలంగాణ పునర్నిర్మాణం లో న్యాయవాదుల పాత్ర కీలకం.న్యాయవాదులకు 100కోట్లు నిధులు ఇచ్చిన ఏకైక …
Read More »ఒక మొక్క నాటలి..జాబ్ కొట్టాలి-మంత్రి హరీష్ రావు..
తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేట జిల్లా కేంద్రం సిద్దిపేట ఉపాధ్యాయ భవన్ లో జరుగుతున్న కానిస్టేబుల్ శిక్షణా శిబిరాన్ని మంత్రి హరీష్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు… ఈ సందర్భంగా వారితో కాసేపు సూచనలు…సలహాలు… ఇస్తూ… ఆత్మీయంగా ముచ్చటించారు.. శిక్షణా తరగతుల నిర్వహణ పై అడిగి తెలుసుకున్నారు… స్వయంగా విద్యార్థులని లేపి మాట్లాడించారు… కోచింగ్ బాగా ఇస్తున్నారా … ఎట్లా ఉందమ్మ… ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా… భోజనం ఎలా ఉంది… అని …
Read More »నేను అమెరికాలో పని చేస్తూ చదువుకున్నా..ఎంపీ కవిత
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని సెయింట్ మార్టిన్స్ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రాడ్యుయేషన్ డేలో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఇంజినీరింగ్ ప్రతి బ్రాంచ్లో టాపర్స్కు సర్టిఫికెట్స్ అందజేశారు. కళాశాలలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఆడిటోరియం బ్లాక్తో పాటు ప్లేస్మెంట్, రిక్రూట్మెంట్ సెల్ను ప్రారంభించారు. అనంతరం హరితహారంలో భాగంగా కాలేజీ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..”బాగా కష్టపడి ప్రతిఒక్కరు చదవాలి. నా …
Read More »మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి తనయుడు సర్వోత్తంరెడ్డికి మంత్రి జగదీష్ రెడ్డి గట్టి కౌంటర్
నాటా2018 మెగా కన్వెన్షన్ లో భాగంగా అమెరికాలో తెలంగాణ అభివృద్ధిపై జరుగుతున్న చర్చా కార్యక్రమంలో మాట్లాడుతున్న తెలంగాణ రాష్ట్ర విద్యుత్ మరియు ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రసంగానికి అడ్డు తగిలిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి తనయుడు సర్వోత్తం రెడ్డి కి మంత్రి జగదీష్ రెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. సూర్యాపేట పట్టణాన్ని గత ప్రభుత్వాలే సిండికేట్లతో నాశనం చేశారన్నారు. భూ …
Read More »కృష్ణా టీడీపీలో గందరగోళం ..పార్టీకి సీనియర్ ఎమ్మెల్యే గుడ్ బై
ఏపీలో కృష్ణా జిల్లా అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల మధ్య కోల్డ్ వార్ తీవ్రస్థాయికి చేరుకుంది .అందులో భాగంగా జిల్లాలో విజయవాడ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె ఏపీలో కృష్ణా జిల్లా అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల మధ్య కోల్డ్ వార్ తీవ్రస్థాయికి చేరుకుంది .అందులో భాగంగా జిల్లాలో విజయవాడ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ,తెలుగు యువత నాయకుడు దేవినేని అవినాష్ మధ్య …
Read More »లోకేష్.. నీకు దమ్ముంటే – పవన్ కళ్యాణ్ సవాల్..!
దొడ్డిదారిన మంత్రివి అయిన నీవు.. మొదట నీ పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చెయ్.. నీ ప్రత్యర్థిగా జనసేన తరుపున ఒకరిని నిలబెడతా.. ఎవరు గెలుస్తారో చూద్దాం అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారు. కాగా, ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు సర్కార్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు దేశంలోనే ఎక్కువ అవినీతి జరుగుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను చేశారన్నారు. …
Read More »కడియంకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ..!!
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి జన్మదిన సందర్భంగా గవర్నర్ నరసింహ్మన్, ముఖ్యమంత్రి కేసిఆర్ ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కడియం శ్రీహరిగారు పూర్తి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని పుట్టిన రోజు శుభాకాంక్షల్లో పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నివాసానికి ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి మహమూద్ అలీ, ఎంపీ బండ ప్రకాశ్, ఎమ్మెల్సీ పూల రవీందర్, ఎమ్మెల్యే అరూరి రమేష్, టిఆర్ఎస్ …
Read More »చంద్రబాబు పరువును.. అఖిలప్రియ ఎలా తీసిందో చూడండి..!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరువును వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే అఖిలప్రియ గంగలో కలిపింది. కాగా, మంత్రి అఖిలప్రియ చేసిన ఈ పనికి తెలుగు భాషా పండితులు సైతం విస్తుపోతున్నారు. తెలుగు భాషపై మన రాష్ట్ర ప్రభుత్వం ఎంత శ్రద్ధ చూపిస్తుందో.. ఈ ఒక్క సంఘటన చాలని విద్యావంతులు అంటున్నారు. అయితే, ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హం. ఇక అసలు విషయానికొస్తే.. ఇటీవల …
Read More »