Blog Layout

వైఎస్ జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరిన ఏపీఎస్‌ ఆర్‌టీసీ రాష్ట్ర అధ్యక్షుడు

ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు,వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జగన్‌ బుధవారం ఉదయం తణుకు శివారు నుంచి 182వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. ఈ ఉదయం నుంచి తణుకులో భారీ వర్షం కురుస్తోంది. ఎంతకీ తగ్గకపోవడంతో భారీ వర్షంలోనే వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు బయలుదేరారు. see also:భారీ వర్షంలోనే వైఎస్‌ జగన్‌ పాదయాత్ర..! అయితే ఈ పాదయాత్ర సందర్భంగా అక్కడ అక్కడ వైసీపీలోకి భారీగా …

Read More »

మహేష్ బాబు లేటెస్ట్ ఫొటో,వీడియోకు ఫ్యాన్స్ ఫిదా

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల నటించిన చిత్రం భరత్ అనే నేను.ఈ సినిమా ఇప్పటికి కూడా విజయవంతంగా దూసుకుపోతుంది.అయితే ఈ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న మహేష్..తరువాతి సినిమా కోసం రెడీ అవుతున్నాడు.అందులోభాగంగానే మహేష్ ఆ సినిమాలో కొత్తగా కనిపించనున్నారు.అయితే ఇప్పటివరకు ప్రిన్స్ ఏ సినిమాలో కూడా గడ్డం తో,మీసంతో కనిపించలేదు.కానీ 25వ సినిమాలో సరికొత్తగా కనిపించబోతున్నాని మహేష్‌ స్వయంగా తెలిపాడు. Superstar @urstrulyMahesh New Look ? …

Read More »

భారీ వర్షంలోనే వైఎస్‌ జగన్‌ పాదయాత్ర..!

ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు,వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. వైఎస్‌ జగన్‌ బుధవారం ఉదయం తణుకు శివారు నుంచి 182వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. ఈ ఉదయం నుంచి తణుకులో భారీ వర్షం కురుస్తోంది. ఎంతకీ తగ్గకపోవడంతో భారీ వర్షంలోనే వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు బయలుదేరారు. జగన్ వెంట నడిచేందుకు వేలాది మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ జననేత …

Read More »

ఫ్రీ రిలీజ్ బిజినెస్‌లో కాలా స‌రికొత్త రికార్డ్‌..!

కోలీవుడ్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ కాంత్ తాజా సినిమా కాలా. ఈ చిత్రం ఈ నెల 7వ తేదీ ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ చిత్రం రికార్డు స్థాయిలో వ్యాపారం చేసింద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఫ్రీ రిలీజ్ బిజినెస్‌లో ఈ సినిమా దుమ్ము రేపింది. ర‌జ‌నీకాంత్ ఇది వ‌ర‌కు చిత్రాల‌కు మించి కాలా చిత్రం రూ.230 కోట్ల బిజినెస్ చేసింద‌ని స‌మాచారం. ర‌జనీకాంత్ అల్లుడు ధ‌నుష్ నిర్మాణ …

Read More »

ఈత కొలను పక్కన ఇలా పోజు ఇచ్చి టెంపరేచర్ పెంచిన హీరోయిన్

బాలీవుడ్ నుంచి తెలుగు సినిమాల వైపు వచ్చిన నటి అమైరా దస్తూర్. ‘మనసుకు నచ్చింది’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన అమైరా మరో సినిమా ‘రాజుగాడు’ కూడా గత వారంలో విడుదల అయ్యింది. అయితే ఈ రెండు సినిమాలూ ఫ్లాప్స్‌గానే మిగిలాయి. పాజిటివ్ అంచనాల మధ్యనే వచ్చిన ఈ రెండు సినిమాలూ కమర్షియల్‌గా ఫెయిల్యూర్స్‌ అయ్యాయి. ఇలా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతూ రెండు ఫ్లాప్స్‌ను చవిచూసినా, అమైరా మాత్రం సోషల్ …

Read More »

జ‌గ‌న్ చేసిన ఆ ఒక్క ప‌నికి త‌ణుకు ప్ర‌జ‌లు ఫిదా..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నేటితో 182వ రోజుకు చేరుకుంది. జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఆ ప్రాంత ప్ర‌జ‌లు జ‌గ‌న్‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. వారి ప్రాంతంలో ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌కు విన్న‌వించుకుంటున్నారు. అలాగే, టీడీపీ కార్య‌క‌ర్త‌ల నుంచి నేత‌ల వ‌ర‌కు త‌మ‌పై చేస్తున్న దాడుల గురించి జ‌గ‌న్‌కు …

Read More »

బీజేపీకి అయోధ్య పూజారి శాపనార్థాలు..

గతకొన్ని రోజుల నుండి దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా..బారతీయ జనతా పార్టీ ఘోరంగా ఓడిపోతున్న సంగతి తెలిసిందే.అయితే బీజేపి ఓటమిపై అయోధ్య రామ జన్మభూమి ప్రధాన పూజారి ఆచార్య ఎస్ దాస్ స్పందించారు. 2014 ఎన్నికల్లో శ్రీరాముడి పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చి, ఆపై ఆయన్ను మరచిపోయినందునే బీజేపీ పార్టీ అన్ని ఎన్నికల్లో ఓడిపోతున్నదని ఆచార్య ఎస్ దాస్ శాపనార్థాలు పెట్టారు.2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గెలవాలంటే, వెంటనే …

Read More »

కోటి రూపాయలు విలువ చేసే..ఎన్టీఆర్‌కు ..కల్యాణ్ రామ్‌ సర్‌ప్రైజ్‌

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు సోదరుడు కల్యాణ్ రామ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. మే 20న ఎన్టీఆర్‌ తన 35వ పుట్టినరోజు జరుపుకొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కల్యాణ్‌.. ఎన్టీఆర్‌కు విలువైన కానుకతో సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. కోటి రూపాయలు విలువ చేసే రిచర్డ్‌ మిల్‌ అనే స్విస్‌ కంపెనీ చేతి గడియారాన్ని కానుకగా ఇచ్చినట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఎన్టీఆర్‌కు చేతి గడియారాలంటే ఎంతో ఇష్టం. అందుకే ఈ వాచ్‌ను …

Read More »

మీరు ఏసీ వాడుతున్నారా..?

సాధారణంగా ప్రస్తుతం ఇంట్లో నైనా అఫిసుల్లోనైనా ఫ్యాన్ల కంటే ఏసీ లనే ఎక్కువగా వాడుతున్నారు.ఎందుకంటే ఏసీ క్రింద కుర్చున్నమంటే వేసవి తాపం అస్సలు తెలియాదు.అయితే ఏసీ వల్ల చల్లని గాలి అందే మాట ఎలా ఉన్నప్పటికీ దాని వల్ల అనేక నష్టాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. see also:నిమ్మకాయ తో ఎన్ని లాభలో..మీకు తెలుసా..!! 1 కళ్లు పొడి బారిపోయే సమస్య ఉన్న వారు ఏసీల కింద కూర్చోరాదు. …

Read More »

నాపై కోపంతో బీజేపీ వైసీపీ కుమ్మక్కై ఏపీకి అన్యాయం చేస్తున్నారు-చంద్రబాబు.!

ఏపీ ముఖ్యమంత్రి,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఫైర్ అయ్యారు .గత కొద్ది రోజులుగా ఏపీ నవనిర్మాణ దీక్ష చేస్తున్న సంగతి తెల్సిందే .తూర్పు గోదావరిలో జరిగిన నవనిర్మాణ దీక్ష సందర్భంగా మాట్లాడుతూ ఏపీకి ఎవరు అన్యాయం చేసిన..ఏపీపై ఎవరు కుట్రలు చేసిన కానీ వదిలిపెట్టను .. See Also:జగన్ హీరోగా “ఏ1 ..అరడజన్ దొంగలు “మూవీ-నారా లోకేష్ ..! తెలుగోడి సత్తా ఏమిటో చూపించి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat