Blog Layout

మ‌హానాడులో ఎవ్వరూ చూడ‌ని దృశ్యాలు..!!

ఏపీ ముఖ్య‌మంత్రి, టీడీపీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలో ఇటీవ‌ల విజ‌య‌వాడ కేంద్రంగా ఆ పార్టీ మ‌హానాడు కార్య‌క్ర‌మం మూడు రోజుల‌పాటు జ‌రిగిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌భుత్వ ఖ‌జానాను ఖ‌ర్చు చేస్తున్నారంటూ ప్ర‌తిప‌క్షాలు దుమ్మెత్తిపోశాయి. అంతేకాకుండా, నాడు రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యం నుంచి మొన్నటి వ‌ర‌కు ప్ర‌త్యేక హోదా ఊసెత్త‌ని చంద్ర‌బాబు.. ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ వైసీపీ ప్ర‌త్యేక హోదాపై …

Read More »

ఆ విషయం తెలియగానే జగన్ వద్దకు భారతి హుటాహుటిన వచ్చి..?

ఆ విషయం తెలియగానే జగన్ వద్దకు భారతి హుటాహుటిన వచ్చి..? కొంచెం జ్వరం వస్తేనే వారం రోజులపాటు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటాం..అలాంటిది మండుటెండను సైతం లెక్క చేయకుండా రాష్ట్ర ప్రజలకోసం ప్రజసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గత మూడు రోజులనుండి తీవ్ర జ్వరం,తలనొప్పితో భాధపడుతున్నారు. తీవ్ర ఎండలు, వేడికారణంగా అనారోగ్యానికి గురయ్యారని అక్కడి వైద్యులు చెప్పారు. …

Read More »

ఢిల్లీలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు..!!

దేశ రాజధాని డిల్లీ మహానగరంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. ఈరోజు నుంచి జూన్ 3 వరకు ఈ సంబరాలు జరగనున్నాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో భాగంగా తెలంగాణ భవన్ ఆవరణలో హైదరాబాద్ లాడ్ బజార్ ను ప్రత్యేక ప్రతినిధులు వేణు గోపాల చారి, రామచంద్రు తెజావత్, భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ అశోక్ కుమార్ లు ప్రారంభించారు. హైదరాబాద్ వాతావరణాన్ని …

Read More »

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది.ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగంలేని ప్రతి యువతకు నిరుద్యోగ భృతిని చెల్లిస్తామని 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీనీ టీడీపీ పార్టీ నిలబెట్టుకుంది. ఈ మేరకు నిరుద్యోగ భృతి అమలుపై ఏపీ ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కో నిరుద్యోగ యువతకు రూ.వెయ్యి చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాలని గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు మంత్రివర్గ సమావేశం …

Read More »

ఇప్పుడున్న ట్రెండ్ చూస్తే ” జగన్ ఖచ్చితంగా సీఎం ” అవుతాడు..సూపర్ స్టార్ కృష్ణ

తెలుగు సినిమా జేమ్స్ బాండ్ సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా తన అభిమానులు ఘనగా జరుపుకుంటున్నారు.అయన తనయుడు ప్రిన్స్ మహేష్ బాబు కూడా కృష్ణ కి ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అయితే తన పుట్టిన రోజును పురస్కరించుకొని కృష్ణ ఓ ప్రముఖ టీ వీ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.ఈ ఇంటర్వ్యూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను అయన వెల్లడించారు.రాజీవ్ గాంధీ కోసమే తాను రాజకీయాల్లోకి వెళ్లాల్సి వచ్చిందన్నారు.ఆయనే …

Read More »

హరితహారం విజయవంతం కావాలి..మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో హారిత హారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. వర్షకాలం సమీపిస్తుండడంతో పట్టణాల్లో హారిత హారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అవసరం అయిన చర్యలపైన మంత్రి ఈ రోజు బేగంపేట క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. అటవీ శాఖాధికారులు, పురపాలక శాఖ ముఖ్యాధికారులు ఈ సమావేశానికి హజరయ్యారు. జూలై రెండవ వారంలో పెద్దఏత్తున హారిత హారం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు …

Read More »

ఇంటర్ సవరించిన పుస్తకాలను విడుదల చేసిన కడియం..!!

ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం సంస్కృతం, ఉర్దూ, అరబిక్, హిందీ సవరించిన పాఠ్యపుస్తకాలు, అకాడమిక్ ఆర్గనైజర్ ను మంత్రులనివాస ప్రాంగణం, బంజారాహిల్స్ లో నేడు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి విడుదల చేశారు. ఈ నాలుగు పాఠ్యపుస్తకాలను 2013లో సవరించగా, ఐదేళ్లకొకసారి సవరించాల్సి ఉంది. పుస్తకాలను సవరించి ఐదేళ్లు కావడంతో ఇప్పుడు ఈ పుస్తకాల సిలబస్ ను ఇంటర్ బోర్డు సవరించింది. ఇంటర్ బోర్డులోని కమిటీ సవరించగా, తెలుగు …

Read More »

హైదరాబాద్లో 826 ప్రాంతాల్లో లేటెస్ట్ టెక్నాలజీతో బస్ షెల్టర్లు..కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో అధునాతన బస్ షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు . మహానగరంలోని 826 ప్రాంతాల్లో లేటెస్ట్ టెక్నాలజీతో మంచి బస్ షెల్టర్లు కడుతున్నామని చెప్పారు. అందులో భాగంగా సోమాజిగూడ, కూకట్ పల్లిలో బస్ షెల్టర్లు, ఏటీఎం మిషిన్, క్యాంటీన్, మోడ్రన్ టాయిలెట్ ను మంత్రులు కేటీఆర్, జగదీష్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు.ప్రజలకు మెరుగైన …

Read More »

పట్టణ ప్రాంతాలకు అటవీ ఉద్యానవనాలు- చీఫ్ సెక్రటరీ ఎస్.కే.జోషి.

అంతర్జాతీయంగా ఖ్యాతి పొందుతున్నహైదరాబాద్ ను మరింత ఉన్నత జీవన ప్రమాణాలు ఉన్న నగరంగా మార్చాలనేది తెలంగాణ ప్రభుత్వ ఆశయమని చీఫ్ సెక్రటరీ ఎస్.కే.జోషి అన్నారు. దీనిలో భాగంగానే ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు పట్టణ ప్రాంతాల అటవీ ఉద్యానవనాలు ( అర్బన్ ఫారెస్ట్ పార్క్ లు) నెలకొల్పుతున్నట్లు సీ.ఎస్ తెలిపారు. అర్బన్ ఫారెస్ట్ పార్కుల కోసం చీఫ్ సెక్రటరీ అధ్యతన ఏర్పాటైన హై పవర్ కమిటీ మొదటి సమావేశం ఇవాళ సచివాలయంలో …

Read More »

కర్ణాటక బీజేపీకి బిగ్ షాక్ ..!

ఇటీవల విడుదలైన కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం రెండు వందల ఇరవై రెండు స్థానాల్లో నూట నాలుగు స్థానాలను గెలిచి మరి పెద్ద పార్టీగా అవతరించిన కానీ బీజేపీ పార్టీ అధికారాన్ని చేపట్టలేకపోయిన సంగతి తెల్సిందే . అయితే ఆ విషయం మరిచిపోకముందే ఆ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది .ఈ నెల పన్నెండో తారీఖున జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో నకిలీ ఓటర్ల జాబితాల కారణంగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat