టాలీవుడ్ ఇండస్ట్రీను షేక్ చేసిన క్యాస్టింగ్ కౌచ్ సాక్షాత్తు దేశ ప్రజలు దేవాలయంగా భావించే పార్లమెంటులో ఉందా ..ఇప్పటికే కొన్ని రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటుగా రాజకీయ వర్గాలను ఒక ఊపు ఊపుతున్న క్యాస్టింగ్ కౌచ్ మీద ప్రముఖ నటి శ్రీరెడ్డి పోరాడుతున్న సంగతి తెల్సిందే.ఈ అంశం మీద ఖమ్మం పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ రేణుక చౌదరిస్పందించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ క్యాస్టింగ్ కౌచ్ ప్రతి చోట …
Read More »Blog Layout
ఏపీలో సంచలనం..వైఎస్ జగన్ ను కలవనున్నా..బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు
గత 144 రోజులుగా ఏపీ ప్రతిపక్షనేత,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర కృష్ణా జిల్లా గన్నవరంలో విజయవంతంగా కొనసాగుతుంది. జగన్ తో ఎండలోనే వేలది మంది ప్రజలు అడుగులో అడుగు వేస్తున్నారు. జగన్ పాదయాత్రకు విశేశ స్పందన వస్తుంది. అక్కడ అక్కడ టీడీపీ,బీజేపీ ,కాంగ్రెస్ నేతలు వైసీపీలోకి వలసలు భారీగా జరిగాయి. ఇందులో బాగంగానే తాజాగ వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రను త్వరలోనే వైఎస్ జగన్ ని బీజేపీ ఏపీ …
Read More »గొంతులో ప్రాణం ఉన్నంత వరకు జగన్ను వదిలి పెట్టను..!!
నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ జగన్ వెంటే ఉంటా.. ఆయనే మా నాయకుడు.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి వచ్చేందుకు నా శాయశక్తులా కృషి చేస్తానంటూ గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. కాగా, ఇవాళ కృష్ణా జిల్లా గన్నవరంలో వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రను కొనసాగించారు. ప్రజా …
Read More »మంత్రి కేటీఆర్ మదిని దోచుకున్న పదోతరగతి విద్యార్ధి..!!
ఒకవేళ మీ తల్లిదండ్రులు మీకు స్మార్ట్ ఫోన్ కొనుక్కోమని ఒక యాబై వేల రూపాయలు ఇచ్చారు అనుకో ఏమి చేస్తారు ..తడుముకోకుండా వెంటనే యాబై వేల రూపాయల విలువ చేసే లేటెస్ట్ జనరేషన్ ఆపిల్ ఫోన్ కొంటారు లేదా దాన్ని మించికపోయిన వేరేది ఏ కంపెనీకి చెందిన స్మార్ట్ ఫోన్ కొని సోషల్ మీడియాలో వెంటనే స్టేటస్ పోస్టు చేస్తారు.కానీ ఒక యువకుడు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా స్పందించాడు. …
Read More »వీరిద్దరి మద్య రేపు మధ్యాహ్నం ఏం జరగబోతుంది..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భూమా అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల సమావేశం రేపు మధ్యాహ్నానికి వాయిదా పడింది. ఈ రోజు తన తల్లి శోభానాగిరెడ్డి వర్ధంతి సందర్భంగా.. తాను భేటీకి హాజరు కాలేనని అఖిలప్రియ తెలిపారు. ఈ నేపథ్యంలో సీఎంతో అఖిల ప్రియ, ఏవీల భేటీ రేపటికి వాయిదా పడింది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అదివారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఆళ్లగడ్డ నియోజకవర్గంతో టీడీపీ సైకిల్ ర్యాలీ సందర్భంగా …
Read More »”హ్యాట్సాఫ్ జగన్” అంటూ.. హీరో సూర్య సంచలన వ్యాఖ్యలు..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ముగించుకుని ప్రస్తుతం కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. అయితే, ఇటీవల కాలంలో వైఎస్ జగన్ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రపై అటు సీనియర్ రాజకీయ నాయకులతోపాటు.. ఇటు సినీ ప్రముఖులు కూడా ప్రశంసల …
Read More »ఆర్బీఐ సహకారం లేకున్నా 35 వేల రైతు కుటుంబాలకు రుణమాఫీ చేశాం..!
తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి గంగాధర మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసి సభలో మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడారు.చెరువులు నిండితే నే పంటలు సంవృద్దిగా పండుతాయనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ కార్యక్రమం చేపట్టి దాని ద్వారా చెరువులను పునరుద్ధరిస్తుందని తెలిపారు. గతంలో వెయ్యి ఫీట్ల బోరు …
Read More »క్యాస్టింగ్ కౌచ్ మాములే ..దాని వల్ల తిండి దొరుకుతుంది..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పటి నుండో వ్రేళ్ళు పెనవేసుకొని ఉన్న క్యాస్టింగ్ కౌచ్ పై వినూత్న రీతిలో పోరాడి గత కొన్ని నెలలుగా ఇండస్ట్రీని షేక్ చేసిన ప్రముఖ నటి శ్రీరెడ్డి ఇటివల అర్ధనగ్న ప్రదర్శనతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా పాపులారిటీ సాధించింది.అయితే ఈ వివాదం మీద బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ స్పందించారు. ఆమె మాట్లాడుతూ క్యాస్టింగ్ కౌచ్ మీద ఒక్క ఇండస్ట్రీనే ఎందుకు టార్గెట్ …
Read More »ఆళ్ళగడ్డ టీడీపీ మాజీ ఇంఛార్జీ రాంపుల్లారెడ్డి..సంచలన వాఖ్యలు
కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ లోని భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య వ్యక్తిగత కక్షలు టీడీపీ పార్టీపై ప్రభావం చూపుతున్నాయని ఆళ్ళగడ్డ నియోజకవర్గ మాజీ టీడీపీఇంచార్జీ ఇరిగెల రాంపుల్లారెడ్డి చెప్పారు. ఎవరు చేప్పిన ఈ పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డలోటీడీపీకి డిపాజిట్లు కూడ దక్కవన్నారు. ఆళ్ళగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి అఖిలప్రియ టిడిపి నేత ఏవీ సుబ్బారెడ్డి వర్గీయుల మధ్య పోటా పోటీ వాతావరణం నెలకొన్న సంగతి …
Read More »పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ పార్టీకి బిగ్ షాక్ ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది .రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం టీడీపీ నేతలు తమ తమ పదవులకు రాజీనామా చేశారు .అసలు విషయానికి ఆ పార్టీ చైర్ పర్శన్ రత్నమాలతో సహా పదహారు మంది కౌన్సిలర్లు తమ పదవులకు ,పార్టీకి రాజీనామా చేసిన వార్తలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి .నియోజకవర్గంలో తమ పార్టీకి చెందిన నేతలు ఎమ్మెల్యే సహకారంతో పలు అవినీతి అక్రమాలకు పాల్పడుతుండటంతో తీవ్ర …
Read More »