Blog Layout

నాలుగు నెలలకు ముందే ….!

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరో సారి ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ ,బీజేపీ ,టీడీపీ ,వామపక్ష పార్టీలకు చెందిన నేతలకు బిగ్ షాకిస్తూ గతంలో విసిరిన సవాలును రీపీట్ చేశారు. గతంలో వచ్చే ఎన్నికల్లోపు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు ఇవ్వకపోతే ఓట్లు అడగబోను అని శపదం చేసిన సంగతి తెల్సిందే.తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా …

Read More »

సంచలన ప్రకటన చేసిన పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు.గత కొన్ని రోజుల నుండి వరుస ట్వీట్ల తో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న పవన్ ..ఇవాళ సంచలన ప్రకటన చేశారు.“త్వరలోనే తెలుగు చిత్ర పరిశ్రమ ఆడపడుచుల ఆత్మగౌరవ పోరాట సమితి” ఏర్పాటుకి రంగం సిద్ధం అవుతుంది”. వీరికి జనసేన “వీరమహిళా”విభాగం అండగా ఉంటుంది. అని ట్వీట్ చేశారు. మరో ట్వీట్ లో ” మనలని,మన తల్లులుని, ఆడపడుచులుని తిట్టే పేపర్లు …

Read More »

1995లో సీఎం అయ్యాడు ..2019సీఎం పదవి ఊడుతుంది అంతే తేడా ..!

సహజంగా కుట్రలు ఎదో ఒక రోజు బయటపడతాయని అంటారు. అన్ని విషయాలలో కాకపోయినా, కొన్ని విషయాలలో ఇది వాస్తవమేనని వెల్లడవుతోంది.శ్రీరెడ్డి అనే నటి వివాదం ఎక్కడ నుంచి ఎక్కడకు వెళ్లిందో చూడండి.ఇదంతా ఎంత గేమ్ ప్లాన్ అన్నది ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఇంతగా దిగజారుతుందా అన్న ఆవేదన ఎవరికైనా కలుగుతుంది. శ్రీరెడ్డి అర్దనగ్న నిరసనలు తెలపడం అన్నది సినిమా రంగానికి సంబందించిన అంశం. ఆమెకు ప్రాదాన్యత …

Read More »

వరంగల్ లో మే 21 నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌ నగరం JNS స్టేడియం ( జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం ) లో వచ్చే నెల 21 నుంచి 31 వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది.ఈ మేరకు సోల్జర్ టెక్నికల్, సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ ట్రేడ్స్‌మెన్ నియామకాలకు ఎంపిక జరుగుతుందని ఆర్మీ అధికారులు తెలిపారు . 8వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన అభ్యర్థుల వయస్సు 17 సంవత్సరాల …

Read More »

ఆళ్ల‌గ‌డ్డ‌లో హైటెన్సన్..మంత్రి అఖిలప్రియ పేరు తొలగింపు..!

దివంగత నేత భూమా నాగిరెడ్డి అనుచరుడు, టీడీపీ సీనియర్‌ నేత ఏవీ సుబ్బారెడ్డిపై ఆదివారం దాడి జరిగిన సంగ‌తి తెలిసిందే . ఆళ్లగడ్డ నియోజకవర్గంలో సైకిల్‌ యాత్ర చేస్తోన్న ఆయనపై గుర్తుతెలియని దుండగులు రాళ్లదాడి చేసి పరారయ్యారు. తనపై దాడి చేయించింది మంత్రి అఖిలప్రియే అని సుబ్బారెడ్డి అనుమానం వ్యక్తంచేశారు. ప్ర‌స్తుతం ఏవీ సుబ్బారెడ్డిపై రాళ్లదాడి కేసు దర్యాప్తు వివాదాస్పదంగా మారింది. మంత్రి అఖిలప్రియ ఆదేశాలతోనే దాడి జరిగిందని ఆరోపిస్తూ …

Read More »

రియ‌ల్‌గా జ‌గ‌న్ ఏం చెప్పాడో.. అదే రీల్లో చూపించిన సూప‌ర్‌స్టార్‌ మ‌హేష్‌..!! వీడియో..

రియ‌ల్‌గా జ‌గ‌న్ ఏం చెప్పాడో.. రీల్‌లో అదే చూపిచ్చిన సూప‌ర్‌స్టార్‌ మ‌హేష్‌..!! ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో అక్కినేని నాగార్జున, సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు ఇద్ద‌రూ కూడా ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌కు స‌పోర్టు చేస్తున్నార‌న్న విష‌యం బ‌య‌ట‌కు క‌నిపించ‌క‌పోయినా ఇది అంద‌రికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ అనే వార్త‌లు బాగానే వినిపిస్తున్నాయి. ఎందుకంటే వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి సీఎంగా ఉన్న‌ప్పుడు అక్కినేని నాగార్జున‌, …

Read More »

టీ కాంగ్రెస్ నేతలకు మంత్రి తలసాని సవాలు..!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పై రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు.ఉనికి కోసమే కాంగ్రెస్ పార్టీ నేతలు బస్సు యాత్రలు చేస్తున్నారని విమర్శించారు.ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రభుత్వ పథకాలు అమలు కావడం లేదని కొంతమంది కాంగ్రెస్ నాయకులు అంటున్నారని.. పథకాల అమలుపై బహిరంగ చర్చకు సిద్ధమా అని టీ కాంగ్రెస్ నేతలకు మంత్రి తలసాని సవాల్ విసిరారు. గ్రామీణ …

Read More »

నాలుగు స్కార్పియో వాహనాల్లో వచ్చి ఏవీ సుబ్డారెడ్డిపై రాళ్లు, కర్రలతో దాడి..తీవ్ర ఉద్రిక్తత‌..!

అధికార తెలుగుదేశం పార్టీలో వర్గ విబేధాలు భయానక దాడులకు దారితీశాయి. దివంగత భూమా నాగిరెడ్డి అనుచరుడు, టీడీపీ సీనియర్‌ నేత ఏవీ సుబ్బారెడ్డిపై ఆదివారం దాడి జరిగింది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో సైకిల్‌ యాత్ర చేస్తోన్న ఆయనపై గుర్తుతెలియని దుండగులు రాళ్లదాడి చేసి పరారయ్యారు. తనపై దాడి చేయించింది మంత్రి అఖిలప్రియే అని సుబ్బారెడ్డి అనుమానం వ్యక్తంచేశారు. ఈ మేరకు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. …

Read More »

ఆనం వివేకానందరెడ్డి ఆరోగ్యం విషమం ..!

ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన నేత ,మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోదరుడు ఆనం వివేకానందరెడ్డి గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఒక ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి విదితమే. అందులో భాగంగా ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో సహా ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ నాయుడు ,మంత్రులు ,ఇతర …

Read More »

ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించనున్న మంత్రి కేటీఆర్

ఈ నెల 27న జరగనున్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీకి చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కొంపల్లిలోని జీబీఆర్ కల్చరల్ సెంటర్ లో ప్లీనరీ జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్రం నలుమూలల నుంచి భారీ ఎత్తున పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నారు. ప్లీనరీ కోసం షెడ్లు, వేదికను తీర్చిదిద్దుతున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను ఇవాళ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మధ్యాహ్న౦  1 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat