Blog Layout

బిగ్ బ్రేకింగ్ : జ‌గ‌న్‌ఫై మ‌రో కేసు కొట్టేసిన హైకోర్టు..!!

బిగ్ బ్రేకింగ్ : వైఎస్ జ‌గ‌న్‌పై మ‌రో కేసు కొట్టేసిన హైకోర్టు..! ప‌చ్చ‌బ్యాచ్‌కి అర్థమ‌య్యేలా ఈ క‌థ‌నాన్ని షేర్లు కొట్టండి. అవును, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై గ‌తంలో న‌మోదైన కేసును శ‌నివారం హైకోర్టు కొట్టేసింది. అయితే, ఇటీవ‌ల కాలంలో వైఎస్ జ‌గ‌న్‌పై గ‌త ప్ర‌భుత్వాలు క‌క్ష‌క‌ట్టి మ‌రీ అక్ర‌మంగా పెట్టిన కేసులు ఒక్కొక్క‌టిగా వీగిపోతున్న విష‌యం తెలిసిందే. ఇలా …

Read More »

నేడు సంచలన ప్రకటన చేయనున్న వైఎస్ జగన్..!!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ సాయంత్రం పార్టీ సీనియర్ నేతలు,అధికార ప్రతినిధులతో భేటీ కానున్నారు. జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర ప్రస్తుతం కృష్ణాజిల్లాలో కొనసాగుతుంది. పాదయాత్రచేస్తున్న జగన్ ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఈ నెల22వ తేదీన జగన్ సంచలన నిర్ణయాలు తీసుకోనున్నారని పార్టీ వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. అయితే ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యేల రాజీనామాలు, ఎంపీల రాజీనామాల …

Read More »

వచ్చే ఎన్నికల్లో 150 సీట్లకు పైగా వైసీపీ గెలుస్తుంది..!

వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర ప్రస్తుతం కృష్ణా జిల్లాలో కొనసాగుతుంది.జగన్ ప్రజసంకల్ప యాత్ర నేటికి 141వ రోజుకి ముగిసింది.ఈ క్రమంలో ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌ ఇవాళ నూజివీడుకి చేరుకున్నారు. గాంధీ సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అధిక సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు . ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో వైసీపీ ఎమ్మెల్యే …

Read More »

పవన్ కళ్యాణ్ కి లేఖ రాసిన ముద్రగడ..!

మాజీ మంత్రి, కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇవాళ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ పోరాటానికి మద్దతు తెలిపారు. టీడీపీని నిమజ్జనం చేసేవరకు ఇంటిమొహం చూడవద్దని పవన్‌కు అయన సూచించారు. ఈ మేరకు పవన్‌కు సంఘీభావం తెలుపుతూ ముద్రగడ లేఖ రాశారు.ఆ లేఖ ఇదే..

Read More »

సినీపరిశ్రమలో వేధింపులపై కఠినంగా వ్యవహరిస్తాం..మంత్రి తలసాని

సినీ పరిశ్రమలో మహిళలపై వేధింపులు, లైంగిక దాడుల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తదనిమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.సినీ ప్రముఖులు, మా ప్రతినిధులతో మంత్రి తలసాని భేటీ అయ్యారు. అనంతరం ఇతర శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన తలసాని.. సినీరంగంలో నెలకొన్న పరిణామాలపై చర్చించామన్నారు. చలనచిత్ర అభివృద్ధి సంస్థ ద్వారా గుర్తింపు కార్డులు ఇవ్వాలని నిర్ణయించామని మంత్రి తెలిపారు. చిత్ర నిర్మాణానికి సంబంధించి మధ్యవర్తులు, …

Read More »

జగన్ ప్రజాసంకల్పయాత్ర.. 142వ రోజు షెడ్యూల్‌ ఇదే..!!

ఏపీ ప్రతిపక్షనేత. వైసీపీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. జగన్ తో ఎండ అనుకొకుండా వేలాది మంది అడుగులో అడుగు వేస్తున్నారు. ఇందులో బాగంగానే 142 వ రోజు పాదయాత్రకు సంబందించి షెడ్యూల్‌ విడుదలైయ్యింది.నూజివీడు నుంచి ఆదివారం ఉదయం వైఎస్ జగన్‌ పాదయాత్ర ప్రారంభిస్తారు. అనంతరం వైఎస్‌ జగన్‌ కొత్తూరు, కొన్నం గుంట మీదుగా రావిచర్ల క్రాస్‌కు చేరుకొని మద్యాహ్నం భోజన విరామం …

Read More »

పట్టాదారులందరికీ పాస్ బుక్స్, రైతుబంధు చెక్కులు..సీఎం కేసీఆర్

పట్టాదారు పాస్‌పుస్తకాలు, రైతు బంధు చెక్కుల పంపిణీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కలెక్టర్లతో సమావేశమై చర్చించారు.ఈ సమావేశంలో పాస్ బుక్స్ పంపిణీ, చెక్కుల పంపిణీ నిర్వహణపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా కొత్త పట్టాదారు పాస్ బుక్స్‌ను సీఎం కేసీఆర్ విడుదల చేశారు.పట్టాదారులైన రైతులందరికీ కొత్త పాస్ పుస్తకాలు, రైతుబంధు చెక్కులు పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. అసైన్డ్ భూముల లబ్దిదారులు, ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాదారులు, ఏజెన్సీలో …

Read More »

వైఎస్ జగన్ కేసులో..ఈడీకి మరో దిమ్మతిరిగే షాక్..!

తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో కుమ్మ‌క్కై జ‌గ‌న్ ని కేసుల్లో ఇరికించారు అని ఉభ‌య‌తెలుగు రాష్ట్రాల‌కు అర్ద‌మ‌వుతోంది.. ఇటీవ‌ల ప‌లు చార్జ్ షీట్లు కొట్టివేయ‌ప‌డుతున్నాయి. తాజాగా జ‌రిగిన మ‌రో కేసు విష‌యం కూడా జ‌గ‌న్ కు కాస్త ఊర‌టనిచ్చింది వైఎస్ జగన్ మీద పెట్టిన ఏ కేసు నిలవదు.. మరో కేసు కొట్టివేత. … అనాడు టీడీపీ పార్టీ కి చెందిన మాజీ ఎమ్మెల్యే శంకర్రావు ,దివంగత మాజీ ఎంపీ …

Read More »

టీవీ9 సీఈఓ రవిప్రకాష్ కు పవన్ అదిరిపోయే కౌంటర్ ..!

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీవీ9 సీఈఓ రవిప్రకాష్ కు ట్విట్టర్ వేదికగా అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.ఈ క్రమంలో తన తల్లిని అసభ్యంగా తిట్టించడం వెనక అసలు సూత్రదారి టీవీ9 ఛానల్ సీఈఓ రవిప్రకాష్ ఉన్నారని వెల్లడిస్తూ ట్వీట్ల వర్షం కురిపించారు. ఈ క్రమంలో రవిప్రకాష్ నిన్ను వేచి చూసేలా చేస్తున్నందుకు క్షమాపణలు ..అందుకు కొంత సమయం ఇవ్వు .కొద్దిసేపు వేచి చూడు రవిప్రకాష్ …

Read More »

”కృష్ణా జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్”..వంగ‌వీటి రాధా మాస్ట‌ర్ ప్లాన్‌..!!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు జిల్లాల్లో ముగించుకుని ప్ర‌స్తుతం కృష్ణా జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చింది. వైఎస్ జ‌గ‌న్ ఎండ‌ను సైతం లెక్క‌చేయ‌కుండా అవివ‌రామంగా, ప్ర‌జల స‌మ‌స్య‌ల‌ను స్వ‌యంగా తెలుసుకునేందుకు చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో చిన్నారుల నుంచి వృద్ధుల వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్ అడుగులో అడుగు వేస్తూ న‌డుస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat