తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఇవాళ నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి నల్లగొండ జిల్లా కేంద్రంలో సమీకృత మత్స్య కారుల అభివృద్ధి పథకం పై జరిగిన అవగాహన సదస్సులో పాల్గొని ప్రసగించారు.చేపల పెంపకంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 75శాతం రుణాలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. రూ 50లక్షల రుణానికి గాను రూ.5.60లక్షల సబ్సిడీను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు.మత్య్సకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం …
Read More »Blog Layout
మద్యం మత్తులో గర్భిణీని -వీడియో వైరల్ ..!
ఆమె నిండు గర్భిణీ ..పాట పాడలేదు అని ఏకంగా నిలబెట్టి అత్యంత దారుణానికి పాల్పడ్డారు .అసలు విషయానికి పాకిస్తాన్ దేశానికి చెందిన ప్రముఖ గాయనీ అయిన ఇరవై నాలుగు ఏళ్ళ సమీనా సమూన్ మొన్న మంగళవారం నాడు సాయంత్రం సింద్ ప్రావిన్స్ లోని కంగా గ్రామంలో జరిగిన ఒక కార్యక్రమంలో సంగీత ప్రదర్శన ఇచ్చింది.అయితే ఆమె ఆరు నెలల గర్భిణీ కావడంతో కూర్చొనే పాటలు పాడింది. అక్కడ ఉన్న తారిఖ్ …
Read More »మాజీ ఎంపీ వి హన్మంత్ రావుపై టీ-మాస్ నేతలు దాడి ..!
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మాజీ ఎంపీ వి హన్మంత్ రావుపై టీ మాస్ ఫోరం నాయకులు దాడులకు తెగబడ్డారు .ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ,టీ మాస్ ఫోరం నాయకులంతా కల్సి అధికార టీఆర్ఎస్ పార్టీ సర్కారు మీద ఒకర్ని మించి ఒకరు విమర్శల వర్షం కురిపించారు.అట్లాంటి వీరు తాజాగా మహాత్మా జ్యోతి రావు పూలే జయంతి వేడుకల సాక్షిగా తన్నుకున్నారు . …
Read More »ఏపీలో దళితులపై పెట్రేగిపోతున్న అధికార టీడీపీ నేతల అరాచకాలు ..!
ఏపీలో అధికార టీడీపీ పార్టీకు చెందిన నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేయని నేరాలు లేవు ..ఘోరాలు లేవు .ఆఖరికి తమకు ఓట్లేసి గెలిపించిన ప్రజలను ,స్థానిక ఓటర్లను వేధిస్తూ దాడులకు తెగ బడుతున్నారు.ఈ క్రమంలో పీసీపల్లి వైఎస్సార్ సర్కిల్ లో గత ఎనిమిది ఏండ్లుగా నీలం అమర నాథ్ సాయంత్రం సమయంలో ఒక బండి పెట్టుకొని టీ టిఫెన్ సెంటర్ను పెట్టుకొని బ్రతుకు బండి నడిపించుకుంటున్నాడు. అయితే తను నడుపుతున్న …
Read More »పొమ్మనలేక పోగబెడుతున్న తమ్ముళ్ళు -పార్టీ మారే ఆలోచనలో ఎమ్మెల్యే ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీలో అప్పుడే వర్గ పోరు మొదలైంది .మరో ఏడాదిలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో తెలుగు తమ్ముళ్ళు ఇప్పటి నుండే కుమ్ములాటలాడుకుంటున్నారు.ఈ క్రమంలో రాష్ట్రంలో ఈస్ట్ గోదావరి జిల్లాలో ప్రత్తిపాడు నియోజక వర్గ టీడీపీ పార్టీలో ఎప్పటి నుండో విభేదాలు తీవ్రరూపం దాల్చాయి.అసలు విషయానికి వస్తే నియోజక వర్గంలో టీడీపీ సర్కారు ఎంతో అట్టహాసంగా చేపడుతున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఈ విభేదాలు బయటకు వచ్చాయి.పెన్షన్లు …
Read More »టాలీవుడ్ ఎంగిలి మెతుకులు తిన్న నీవు..! చ్ఛి..చ్ఛీ!!
టాలీవుడ్లో తెలుగువారికి కూడా అవకాశాలు కల్పించాలని, ఎంతో ఆసక్తితో, ప్యాషన్తో సినిమాల్లో నటించాలని వస్తున్న తెలుగు అమ్మాయిలను ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, సినిమా టెక్నీషియన్లు వాడుకునే రోజులు పోవాలని నేను పోరాటం చేస్తున్నా, అంతేతప్ప మరెవరి మీద వ్యక్తిగత కక్షతో నేను పోరాటం చేయడం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి. కాగా, ఇవాళ ఓ మీడియా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీరెడ్డి మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ.. నేను బట్టలు …
Read More »బ్యాడ్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్ వరల్డ్ నంబర్ వన్..!!
బ్యాడ్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్ వరల్డ్ నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.తాజాగా ఇవాళ విడుదల చేసిన బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ర్యాంకింగ్స్లో అతను టాప్ ప్లేస్లో నిలిచాడు. భారతీయ బ్యాడ్మింటన్ ప్లేయర్లలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన రెండవ ప్లేయర్గా శ్రీకాంత్ నిలిచాడు. పురుషుల విభాగంలో చైనా ప్లేయర్లు డామినేట్ చేసే బ్యాడ్మింటన్లో ఇండియన్ షట్లర్కు నెంబర్ వన్ ర్యాంక్ రావడం గర్వకారణం. ఇది నిజంగా మన దేశానికి ఎనలేని …
Read More »చిక్కుల్లో సీబీఐ..!!
వైఎస్ జగన్, దేశ రాజకీయాల్లో ఈ పేరు ఓ సంచలనం. ఇప్పుడు ఈ పేరు వింటుంటే దేశంలోని పలు రాజకీయ నాయకుల రోమాలు నిక్కపొడుచుకోవడం తధ్యం. ఓ సారి అందుకు గల కారణాలను పరిశీలిస్తే.. నాడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి మరణ వార్తను తట్టుకోలేక మరణించిన అభిమానుల కుటుంబాలను ఆదుకునేందుకు జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రను అడ్డుకునేందుకు నాటి అధికార పార్టీ కాంగ్రెస్ నేతలు చేయని ప్రయత్నాలంటూ లేవు. …
Read More »వేరీ ఇంట్రస్టింగ్..అమెరికాలో అల్లం టీ అమ్మి 227 కోట్ల సంపాధన..!!
సాధారణంగా మనం తల నొప్పి ఉన్నప్పుడు ,బాగా మత్తుగా ఉన్నప్పుడు వేడివేడిగా ఒక కమ్మని అల్లం టీ త్రాగితే ఎలాంటి మజా వస్తుందో మనందరికి తెలిసిందే. అల్లం టీ అంటే తెలియని వారు ఉండరు. అలాంటి టీ ఒక్కసారి త్రాగితే ఎంతటివారైన ఫిదా కావాల్సిందే. అయితే మనం తయారు చేసే అల్లం టీకి ఆ అమెరికా దేశం మహిళ ఫిదా అయిపోయింది. దీంతో ఆ టీని తన స్వదేశంలో తాను …
Read More »టాలీవుడ్లో 17 ఏళ్ల ఒక్కతే అమ్మాయినే 700 సార్లు వాడుకున్నారంట..లైవ్ లో బట్ట బయలు.!
సినిమా ఇండస్టిలో అడుగుపెట్టిన నటిమణుల జీవితాలు సాదారణంగా మొదలై ఎన్నో మాలూపులు తిరుగుతువుంటయి కొన్ని మలుపులు వాళ్ళ జీవితాలను నాశనం చేస్తుంటయి.అలాంటిదే తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న లోగుట్టును ఒక్కొక్కట్టిగా బయటపెడుతూ గత కొంతకాలంగా సినీ ప్రముఖులకు నిద్రలు లేకుండా చేస్తున్న శ్రీరెడ్డి మరో అడుగు ముందుకు వేసి ఇటీవల హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. అంతేగాక అందరి జాతకాలను బయటపెడతానంటూ చెప్పినట్లే …
Read More »