టీజేఏసీ ఛైర్మన్ ప్రొ. కోదండరాం పార్టీ పేరు ఏంటనే దాని మీద ఇంత వరకు అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఇంక అవన్నీ త్వరలోనే పటాపంచలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.కోదండరాం నేతృత్వంలోని ఈ పార్టీకి ‘ తెలంగాణ జన సమితి ‘ అనే పేరుతో ఈసీకి దరఖాస్తు చేసుకున్నారట. ఎన్నికల సంఘం కూడా ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఇక కోదండరాం పార్టీ గురించి అధికారికంగా ప్రకటించడమే మిగిలింది. ఏప్రిల్ 29న …
Read More »Blog Layout
లైవ్లో మహిళా టీవీ యాంకర్ కు లిప్ కిస్
బ్రెజిల్లో ఓ ఫుట్బాల్ మ్యాచ్ను లైవ్లో ప్రజెంట్ చేయడానికి వెళ్లిన మహిళా టీవీ జర్నలిస్టులకు చేదు అనుభవం ఎదురైంది. సాకర్ అభిమానులతో జర్నలిస్టు బ్రూనా డిల్ట్రా మాట్లాడుతున్న సమయంలో.. ఓ ప్లేయర్ అక్కడకు వచ్చి అకస్మాత్తుగా ఆమెకు ముద్దుపెట్టాడు. అది కూడా లిప్ కిస్ ఇచ్చేందు ట్రై చేశాడు. దీంతో అక్కడ మీటూ ఉద్యమం మొదలైంది. ఓ మహిళా స్పోర్ట్స్ జర్నలిస్టుతో ప్లేయర్లు ఇలాగా ప్రవర్తిస్తారా అని మిగతా జర్నలిస్టులూ …
Read More »2019లో ప్రజలే జగన్ను రాష్ట్రం నుంచి వెలివేస్తారు..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని 2019 ఎన్నికల తరువాత రాష్ట్ర ప్రజలే వెలివేస్తారని వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్నారు. అత్యున్నత దేశమైన భారత్లో వైఎస్ జగన్ ఇప్పటికే సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పెట్టిన 13 కేసుల్లో ఏ1 ముద్దాయిగా ఉన్నారన్నారు. 16 నెలలపాటు జైలు జీవితం గడిపి వచ్చిన అంతర్జాతీయ నేరస్తుడు వైఎస్ జగన్ అని, …
Read More »ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలకు ఉచితంగా దాణా పంపిణీ..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలకు వేసవిని దృష్టిలో ఉంచుకొని 66 కోట్ల రూపాయలతో ఉచితంగా దాణా పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖామంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.ఇవాళ సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటివరకు 2 లక్షల 53 వేల 785 మందికి, 53 లక్షల పైచిలుకు గొర్రెలను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. కేవలం గొర్రెలను పంపిణీ చేయడమే …
Read More »ఏప్రిల్ 7న మత్స్య కారులతో వర్క్ షాప్..మంత్రి తలసాని
మత్స్య రంగ అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ. వెయ్యి కోట్ల తో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం క్రింద అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. శనివారం సచివాలయం నుండి జిల్లా కలెక్టర్ లు, మత్స్య శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కుల వృత్తుల పై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారు ఆర్ధికంగా వృద్దిలోకి …
Read More »2018 ఏప్రిల్లో భరత్ అనే నేను ప్రమాణ స్వీకారం..2019 ఏప్రిల్లో జగన్ అనే నేను ..ప్రమాణ స్వీకారం
వరుస హిట్ చిత్రాలతో తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు ప్రముఖ దర్శకులు కొరటాల శివ. అయితే, కొరటాల శివ తీసింది మూడు చిత్రాలే అయినా, అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఉన్నాయి. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ వంటి చిత్రాలు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కి టాప్ 3లో నిలవడం విశేషం. అయితే, మరోసారి తెలుగు సినీ ఇండస్ర్టీ రికార్డులను తిరగరాసేందుకు సిద్ధమయ్యాడు. అందుకు టాలీవుడ్ …
Read More »మొదటి రోజు కలెక్షన్ ఎంతంటే..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ..సమంత హిరోయిన్ గా తెరకెక్కిన చిత్రం రంగస్థలం.ఈ సినిమా ఈ నెల ౩౦ న ప్రపంచ వ్యాప్తంగా 1700 థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమా దర్శకుడు సుకుమార్ గ్రామీణ నేపథ్యంలో.. తన స్టైల్కి తగ్గట్టుగా తెరకెక్కించాడు. యూఎస్లో మొదటిరోజే సుమారు రూ.1 మిలియన్ డాలర్ మార్క్ సాధించి రంగస్థలం సినిమా రికార్డ్ బద్దలు కొట్టింది. అయితే మొదటి రోజు రూ.25 …
Read More »దటీజ్ జగన్..!!
దటీజ్ జగన్. వైఎస్ఆర్ సీపీ అభిమానులు కాలర్ వేసుకునే వార్త. అవును, ఇది, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు కాలర్ ఎగరేసుకునే వార్తే అవుతుంది. అందుకు కారణం జాతీయ స్థాయిలో సర్కులేషన్ ఉన్న ఓ ఆంగ్ల పత్రిక చేసిన సర్వేనే. అయితే, ఇంతకీ ఆ ఆంగ్ల పత్రిక ఏం చెబుతోంది..? వైసీపీ అభిమానులు ఎందుకు కాలర్ ఎగరేసుకునేలా ఉన్న …
Read More »కర్నూల్ ల్లో వైఎస్ జగన్ భిక్షతో ఎమ్మెల్యేగా గెలిచి….ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నావ్
భారతదేశంలో ఒక పోరాట యోధులుగా ఏ ప్రతిపక్షం చేయలేని ఎన్నో ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేసిన ఘనత జగన్కు దక్కుతంది. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్ని కుతంత్రాలు, కుయుక్తులు పన్నినా వాటిని వైఎస్ జగన్ తిప్పికొడుతూ టీడీపీకి చెమటలు పట్టిస్తున్నాడు. అంతేగాక దేశంలోనే కళంకిత సీఎంగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారు. అందర్నీ ఆర్థిక నేరస్తులు అంటున్న ఆయన తనపై ఉన్న అభియోగాలపై సీబీఐ విచారణ చేయించుకునే దమ్ముందా..అని వైసీపీ కర్నూలు పార్లమెంటరీ …
Read More »హైదరాబాద్ ఐపీఎల్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. !
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న2018 ఐపీఎల్ సీజన్ వారం రోజుల్లో అట్టహాసంగా ఆరంభంకానుంది . ఏప్రిల్ 7నుంచి ఐపీఎల్ మ్యాచ్లు మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో ఐపీఎల్ ఫ్యాన్స్కు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. స్టేడియంలో మ్యాచ్లు చూడటానికి వెళ్లి… ఇంటికి తిరిగి వచ్చేందుకు ఇకపై ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లు జరగనున్న నేపథ్యంలో ఆ మార్గంలో ప్రస్తుతం నడుస్తున్న మెట్రో …
Read More »