అతనిది నలబై ఏళ్ళ రాజకీయ అనుభవం..తొమ్మిదేళ్ళ ప్రతిపక్ష నేతగా అనుభవం..దాదాపు పదమూడు ఏళ్ళ ముఖ్యమంత్రిగా అనుభవం .వెరసి దేశంలోనే అత్యంత సీనియర్ పోలిటిసియన్ (అతని మాటల్లో ).ఆయనే ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.అయితేనేమి పట్టుమని నలబై ఏళ్ళు కూడా నిండని యువకుడు..పైగా విద్యావంతుడు..ఆ జిల్లా మాస్ అండ్ యూత్ పీపుల్స్ కు బ్రాండ్ అంబాసిడర్ ..సమస్య ఎక్కడ ఉంటె అతను అక్కడ ఉంటాడు. See …
Read More »Blog Layout
మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి షాకింగ్ డెసిషన్..!
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ,మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనను శాసనసభ నుండి సస్పెండ్ చేయడమే కాకుండా ఏకంగా శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసినందుకు నిరసనగా హైదరాబాద్ మహానగరంలో గాంధీ భవన్ లో నలబై ఎనిమిది గంటలు అమరనిరాహర దీక్షకు దిగిన సంగతి తెల్సిందే.ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ జాతీయ రాష్ట్ర అధిష్టానం అదేశిస్తే ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత …
Read More »తినే అన్నం పక్కనపెట్టి…ఈ పరుగు ఎందుకో తెలుసా..?
అగ్గి లాంటి ఎండలో అయిన ఒక్క అడుగు పడగానే ఆ కరువు నేలంత ఆనందంతో పులకరించింది. అప్పటి వరకూ పొలం పనుల్లో అలసి, భోజనం చేస్తున్న మహిళా కూలీలకు అల్లంత దూరంలో ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్రగా కొన్నివేల మందితో తరలి వస్తూ కనిపిం చారు. అంతే ఒక్క సారిగా వారు అన్నం పక్కనపెట్టి, రోడ్డుపైకి పరుగున వచ్చారు. పరిగెత్తుకుంటూ వస్తున్న మహిళలను గమనించిన వైఎస్ …
Read More »ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కన్నుమూత
కనీసం కదలడానికి సహకరించని శరీరం, చక్రాల కుర్ఛీకి అతుక్కు పోయిన మనిషి, కనీసం మాట్లాడటానికీ కంప్యూటర్ సహాయం… ఇవి ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ను గుర్తించడానికి ఆనవాళ్లు. మోతార్ న్యూరాన్ వ్యాధి శరీరాన్ని కబళిస్తున్నా… చేస్తున్న పనికి శరేరం సహకరించక పోయినా… కృష్ణ బిలాల పై ఆయన పరిశోధనలు ఖగోళ శాస్త్రంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానాన్ని చూపాయి. శాస్త్రవేత్తగానే కాక ఆయనపై ఆయనకున్న నమ్మకం, కలసిరాని విధిని …
Read More »ఆ ఇద్దరు ఫిరాయింపు ఎమ్మెల్యేలు బ్యాక్ టూ వైసీపీ …!
ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ఇరవై రెండు మంది అధికార టీడీపీ పార్టీలో జాయిన్ అయిన సంగతి తెల్సిందే.అయితే ఫిరాయింపుల చట్టాన్ని అవహేళన చేస్తూ..ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానపరుస్తూ..ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా మార్కాపురం మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు హైకోర్టును ఆశ్రయించాడు. See Also:మరో ఇద్దరు టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల …
Read More »మద్యం తాగద్దు..గొడవలు వద్దు..ఫ్యాన్స్కు పవన్ టీం సూచన
జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్, పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ సభ సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. పలు మార్గదర్శకాలు జారీ చేశారు. అయితే ఇందులో కొన్ని భద్రతపరమైన సూచనలు ఉండగా…మరికొన్ని ఆశ్చర్యపరంగా ఉంటాయన్నారు. ముఖ్యంగా మద్యం తాగి సభకు రావద్దనడం ఏమిటని షాక్ అవుతున్నారు. తమ గురించి ఎలాంటి భావనతో ఇలాంటి సూచనలు చేశారని పలువురు అసహనం …
Read More »ఎమర్జెన్సీ విధించిన కాంగ్రెస్సా మాకు నీతులు చెప్పేది…కేటీఆర్ ఫైర్
కాంగ్రెస్పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్కుమార్ల సభ్యత్వాన్ని స్పీకర్ రద్దు చేయడంపై కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెట్టడం, టీఆర్ఎస్పై విమర్శలు చేయడంపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ నీతుల చెప్పడం సిగ్గుచేటని ఓ ట్వీట్లో ఎద్దేవా చేశారు. దేశంలో ఎమర్జెన్సీ విధించిన కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత ఉందా అని ప్రశ్నించారు. ఆర్టికల్ 365ని దుర్వినియోగం చేసిన ఘటన ఆ పార్టీకే దక్కుతుందన్నారు. see also …
Read More »మరో ఇద్దరు టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు ..!
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి ,నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఆలంపూర్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సోమవారం బడ్జెట్ సమావేశాల సందర్భంగా మండలి చైర్మన్ స్వామీగౌడ్ పై హెడ్ ఫోన్ విసిరి ..స్వామీగౌడ్ కంటికి తీవ్రగాయమవ్వడానికి ప్రధానకారణం అని నిర్ధారించి ఆ ఇద్దరి శాసనసభ సభ్యత్వాన్ని అసెంబ్లీ రద్దు చేసిన సంగతి …
Read More »బాబుకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన కేటీఆర్..!
తెలంగాణ ప్రస్తావన వస్తేనే నిత్యం తన ఏడుపును ప్రదర్శించే ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు టీఆర్ఎస్ పార్టీ యువనేత, మంత్రి కేటీఆర్ ఘాటు కౌంటర్ ఇచ్చారు. విభజన చట్టం అమలుపై శాసనసభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెంటిమెంట్తో డబ్బులు రావని, అలా ఇవ్వలేమని కేంద్రమంత్రి అరుణ్జైట్లీ చెప్పారని, అదే సెంటిమెంట్తో తెలంగాణ ఇచ్చింది వాస్తవం కాదా?అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇదే విషయాన్ని ట్వీట్ చేశారు. దీనిపైనే మంత్రి …
Read More »ప్రజాసంకల్పయాత్ర .. 112వ రోజు షెడ్యూల్ ఇదే..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజసంకల్పయాత్ర నేటికి 111రోజుకి చేరుకున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర గుంటూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది.అయితే రేపటి ప్రజసంకల్ప యాత్ర షెడ్యూల్ను వై సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం విడుదల చేశారు.బుధవారం ఉదయం జగన్ బాపట్ల నియోజకవర్గం ఈతేరు శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించి .. అక్కడ నుంచి చుండూర్పల్లి మీదుగా ములకుదురు చేరుకొని …
Read More »