తెలంగాణ రాష్ట్రంలోని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి పై మండిపడ్డారు.ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని టిఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్ర మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ పై కాంగ్రెస్ నేతలు, అదీ జైల్లో చిప్పకూడు తిన్న రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల మానసిక స్థితికి స్పెషల్ స్టేటస్ ఇచ్చి అర్జంటుగా వారిని …
Read More »Blog Layout
వైసీపీలోకి 30 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న టీడీపీ మాజీ మంత్రి …!
ఏపీ సీఎం ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో భాగంగా అనారోగ్యం బాగోలేదంటూ కారణాన్ని షాకుగా చూపిస్తూ టీడీపీ వ్యవస్థాపక దగ్గర నుండి పార్టీలో ఉంటూ వస్తోన్న బొజ్జల గోపాల కృష్ణారెడ్డి ను బాబు మంత్రి వర్గం నుండి తప్పించిన సంగతి తెలిసిందే .అంతే కాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాష్ట్ర జాతీయ కమిటితో పాటుగా …
Read More »2019లో సీఎం జగనే.. టాలీవుడ్ నటుడు సంచలన వ్యాఖ్యలు..!!
ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర రాయలసీమ జిల్లాలు కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరులో పూర్తి చేసుకుని ప్రస్తుతం కోస్తాంధ్ర జిల్లాల్లో కొనసాగిస్తున్నారు. అయితే, నెల్లూరు జిల్లాలో ఇప్పటికే తన ప్రజా సంకల్ప యాత్రను పూర్తి చేసుకున్న వైఎస్ జగన్ ప్రస్తుతం ప్రకాశం జిల్లా వేటపాలెం అంబేద్కర్ నగర్, దేశాయిపేట, జండ్రపేట మీదుగా రామకృష్ణాఉరం, చీరాల వరకు తన ప్రజా సంకల్ప యాత్రను …
Read More »పెళ్లి పత్రిక పంపిస్తే.. శ్రీవారి తలంబ్రాలు..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానం వినూత్న కార్యక్రమం చేపట్టింది. నూతనంగా పెళ్లి చేసుకున్న దంపతులకు శ్రీవారికి నిర్వహించే నిత్య కళ్యాణంలో వినియోగించే పవిత్ర తలంబ్రాలను అందజేయాలని నిర్ణయించింది. ఈమేరకు టీటీడీ పీఆర్వో ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీవారి ఆశీర్వచనం కావాలనుకునే నూతన దంపతులు కానీ, వారి తల్లిదండ్రులు కానీ పెళ్లి పత్రికను పోస్టు ద్వారా తమకు పంపిస్తే శ్రీవారి పవిత్ర తలంబ్రాలను వారికి పోస్టు ద్వారా ఉచితంగా అందజేస్తామని …
Read More »సాయిపల్లవి ప్రేమలో ఉందా ..!
సాయిపల్లవి ఫిదా అనే ఒక్క మూవీతో తెలుగు ఇండస్ట్రీలో వరస అవకాశాలను దక్కించుకున్న నేచురల్ బ్యూటీ.ఈ మూవీ తెలంగాణ యాష భాషలో డబ్బింగ్ చెప్పి కుర్రకారును తన బుట్టలో వేసుకున్న ముద్దుగుమ్మ.అయితే ఈ అమ్మడు ఏపీ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవితేజతో ప్రేమలో మునిగితేలుతున్నట్లు సోషల్ మీడియా లో ,కొన్ని వార్త పత్రికల్లో ,ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. తన తనయుడిపై వస్తున్నా …
Read More »బిగ్ బ్రేకింగ్: మెగా కుటుంబానికి కోర్టు నోటీసులు..!!
బిగ్ బ్రేకింగ్: మెగా కుటుంబానికి కోర్టు నోటీసులు..!! అవును, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి కోర్టు నోటీసులు పంపించింది. దీంతో మెగా ఫ్యామిలీ మొత్తం ఒక్కసారిగా అలెర్ట్ అయింది. ఇంతకీ మెగా కుటుంబానికి కోర్టు నోటీసులు పంపడమేంటి అనుకుంటున్నారా..? అక్కడికే వస్తున్నా..!! అసలు విషయానికొస్తే.. కూతురు శ్రీజ విషయంలో మెగా కుటుంబానికి కోర్టు నోటీసులు పంపింది. అయితే, శ్రీజ మొదట ఓ వ్యక్తిని ప్రేమించి మెగా కుటుంబాన్ని ఎదిరించి పెళ్లి చేసుకోవడమే …
Read More »టీఆర్ఎస్కు ఎంఐఎంకు మద్దతు…క్లారిటీ ఇచ్చిన ఓవైసీ
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణలో జరగబోయే కీలక ఎన్నికల్లో తమ మద్దతు ఎవరికి ఇవ్వనున్నామో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. ఈ నెల 23న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో తమ మద్దతు టీఆర్ఎస్ పార్టీకేనని ప్రకటించారు.రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు తెలుపాలని ఎంఐఎం నిర్ణయించిందని ఓవైసీ ట్విటర్లో పేర్కొన్నారు. see also :యువతీ బంపర్ ఆఫర్..!! కాగా, రాబోయే …
Read More »శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన మంత్రి తుమ్మల
దక్షిణ ఆయోధ్యగా పేరుగాంచిన భద్రచల క్షేత్రంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేస్తుందని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. ఈ నెల 26 న జరగనున్న స్వామి వారి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రిక,గోడ పత్రికను మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు ఎర్రమంజిల్ లోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్ లో ఆవిష్కరించారు. …
Read More »ఢిల్లీలో మంత్రి కేటీఆర్…వరుస సమావేశాలతో బిజీ బిజీ
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దేశ రాజధాని ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరిగే స్కోచ్ సమ్మిట్ 51వ ఎడిషన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం ప్రముఖ కంపెనీ అయిన జేకే పేపర్స్ వీసీ మరియు ఎండీ హెచ్పీ సింఘానియాతో భేటీ అవుతారు. see also :షాక్ న్యూస్ …
Read More »యువతీ బంపర్ ఆఫర్..!!
కామదాహంతో రగిలిపోతుందో లేదా ఇతరుల కామాన్ని రుచి చూడాలనుకుందో తెలియదుగానీ..”ఎవ్వరైనా శృంగారం జరపాలనుకుంటే..నా రూమ్ కి రండి..ఎంతసేపైన నాతో సెక్స్ చేయండి ..డబ్బులు కూడా ఏం అవసరంలేదు..మీకు శక్తి ఉన్నంత వరకు నన్ను అనుభవించండి..ఎంజాయ్ చేయండి ..” అని చైనాకు చెందిన ఓ యువతీ యువకులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. see also :ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలోస్తే ..?ఎవరు గెలుస్తారు ..ఎవరు ఓడిపోతారు..? వివరాల్లోకి వెళ్తే..చైనాకు చెందిన 19 ఏళ్ల …
Read More »