Blog Layout

బీజేపీ పార్టీకి ఎమ్మెల్యేలు గుడ్ బై ..!

ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి బిగ్ షాక్ తగిలింది.ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ,మాజీ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.ఈ విషయాన్నీ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కేకే మిశ్రా తెలిపారు. SEE ALSO :పార్టీ మార్పుపై మంత్రి హరీష్ రావు క్లారిటీ..! త్వరలో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత అధికార పార్టీ అయిన బీజేపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు అభయ్ …

Read More »

ప్ర‌తీ ఒక్క‌రికి తెలియ‌జేద్దాం..!!

వ్యవస్థ‌ను, మీడియాని మేనేజ్ చేయటంలో, కుఠిల రాజ‌కీయాలు చేయ‌డంలో చంద్రబాబుది అందవేసిన చేయి. అందులో బాబుగారిని కొట్టేవాడు లేడని అంటారు రాజకీయ పండితులు, ఆయన గురించి తెలిసిన సన్నిహితులు. అయితే ఈ మధ్య చంద్రబాబు ట్రాక్ తప్పుతున్నట్లుగా తెలుస్తోంది. చంద్ర‌బాబు త‌న మాట‌ల చాణుక్య‌త‌ను ఏపీ ప్ర‌జ‌లు హ‌క్కుగా భావించే ప్ర‌త్యేక హోదాపైనా చూపించారు. త‌న‌మీద ఉన్న ఓటుకు నోటు కేసు స‌హా అన్ని కేసుల‌ను కొట్టివేయించుకునేందుక ప్ర‌త్యేక హోదా …

Read More »

పార్టీ మార్పుపై మంత్రి హరీష్ రావు క్లారిటీ..!

తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలబై మంది ఎమ్మెల్యేలతో సహా బీజేపీ పార్టీలోకి చేరనున్నారు అని ఇటు సోషల్ మీడియా అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా లో వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి.పార్టీ మారుతున్నట్లు తనపై వస్తున్న వార్తలకు మంత్రి హరీష్ రావు స్పందించారు. See Also:ఎంపీ పదవికి రాజీనామా-టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి …

Read More »

టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ట్విస్టు..!

ఏపీ రాష్ట్ర రాజకీయాలను ప్రస్తుతం కుదిపేస్తున్న విషయం ప్రత్యేక హోదా.గత సార్వత్రిక ఎన్నికల్లో పోటి పడి మరి ప్రస్తుత కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలైన బీజేపీ ,టీడీపీ ఐదేండ్లు కాదు పదేండ్లు ప్రత్యేక హోదా ఇస్తాం..విభజన చట్టంలోని హామీలను నేరవేరుస్తాం..రైల్వే జోన్ తోపాటుగా ఉక్కు పరిశ్రమ కూడా ఏర్పాటు చేస్తామని అప్పట్లో తెగ ప్రచారం చేసుకున్నాయి.ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ఫ్యాకేజీ ఇస్తామని చెప్పి …

Read More »

జ‌న‌సేన ఛాప్ట‌ర్ క్లోజ్..! జేపీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

రాజ‌కీయాల్లో ముక్కుసూటిత‌నంగా మాట్లాడ‌గ‌ల వ్య‌క్తిగా పేరొందిన జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ జ‌న‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. తాజా రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ స్థాపించిన జ‌న‌సేన పార్టీ కూడా త‌న అన్న మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్ర‌జారాజ్యం పార్టీలానే త‌యార‌వుతోంద‌ని పేర్కొన్నారు. అయితే, 2009 ఎన్నిక‌ల్లో మెగాస్టార్ చిరంజీవి ఓట్లు చీల్చేందుకు రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశం చేసి చివ‌రికి త‌న ప్ర‌జారాజ్యం పార్టీని కాంగ్రెస్ …

Read More »

వైసీపీలోకి 40ఏళ్ళ సీనియర్ రాజకీయ నేత..!

ఆయన నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న ప్రముఖ సీనియర్ నాయకుడు.జిల్లా పార్టీ అధ్యక్షుడి దగ్గర నుండి ప్రభుత్వ విప్ వరకు ..ఎమ్మెల్సీ నుండి ఎంపీ వరకు ..మంత్రి నుండి టీటీడీ చైర్మన్ పదవి వరకు అన్ని పదవులను ఆయన అలంకరించాడు.అంతటి సీనియర్ నాయకుడు అయిన ఆయన వైసీపీ గూటికి చేరనున్నారా..?.ఇప్పటికే అప్పటి ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మనవడు మహేష్ వైసీపీలో చేరడంతో పల్నాడులో మంచి పటిష్ట …

Read More »

వాట్సాప్ ఉంటె చాలు..ఈ నెంబర్ తో మీకు కావాల్సిన ట్రైన్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు.

సాధారణంగా ఈ రోజుల్లో ప్రతిఒక్కరు స్మార్ట్ ఫోన్ కలిగే ఉన్నారు.అందులో అందరికి వాట్సాప్ అకౌంట్ ఉండే ఉంటుంది.ముఖ్యంగా వాట్సాప్ లో ఫోటోలు ,వీడియోలు ,మెసేజ్ లు పంపడమేకాదు.ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎక్కబోయే ట్రైన్ యొక్క స్టేటస్ ను మరియు పిఎన్ఆర్ స్టేటస్ ను కూడా తెలుసుకోవచ్చు.అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. SEE ALSO :బ్రేకింగ్ న్యూస్..వైసీపీలోకి మాజీ వైస్ ఛాన్సిలర్…! సాధారణంగా మనం ఎక్కబోయే ట్రైన్ లైవ్ స్టేటస్ గూగుల్ …

Read More »

బ్రేకింగ్ న్యూస్..వైసీపీలోకి మాజీ వైస్ ఛాన్సిలర్…!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రాజ‌కీయం వేడెక్కుతుంది. ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీపై ఏపీ ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తీరేక‌త ఉండడంతో ప్ర‌తిప‌క్ష‌ పార్టీ వైసీపీలోకి వ‌ల‌స‌లు పెరుగుతున్నాయి. తాజాగా వైసీపీ పార్టీలోకి ద్రవిడ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సిలర్ రత్తయ్య చేరనున్నారు. ఆయన త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు ఆయన తెలిపారు.ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయిన చిత్తూరు …

Read More »

ప్ర‌త్యేక హోదా సాధించే స‌త్తా ఒక్క జ‌గ‌న్‌కే ఉంది..! టాలీవుడ్ హీరో సంచలన వ్యాఖ్యలు ..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా తీసుకురాగ‌ల స‌త్తా ఒక్క జ‌గ‌న్‌కు మాత్ర‌మే ఉంద‌ని, రాష్ట్ర విభ‌జ‌న నాటి నుంచి ఇప్ప‌టికీ ప్ర‌త్యేక హోదాపై పోరాడుతున్న నాయ‌కుడు ఒక్క జ‌గ‌నే అంటూ రాష్ట్ర ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు దాస‌రి అరుణ్‌. కాగా, ఇటీవ‌ల ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో దాస‌రి అరుణ్ మాట్లాడుతూ.. వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి త‌న‌కు చిన్న‌ప్ప‌ట్నుంచి తెలుస‌ని, జ‌గ‌న్ …

Read More »

బాబును నమ్మడం కంటే జగన్ ను నమ్మండి-ప్రముఖ సినీ నటుడు సంచలన వ్యాఖ్యలు..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి మద్దతు లభిస్తుందా..!.ఇప్పటికే ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా ఇండస్ట్రీ ను శాసించి ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా ..ఆ పార్టీ మహిళా విభాగ అధ్యక్షురాలిగా..ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని టీడీపీ సర్కారు అవినీతి అక్రమాలపై అలుపు ఎరగని పోరాటంచేస్తున్న ఏపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా ఒక్కరే పార్టీలో సినీ గ్లామర్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat