Blog Layout

టీడీపీ నుంచి వచ్చే ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసే వ్యక్తి… క్రికెట్ బెట్టింగ్ లో అరెస్ట్

ఏపీలో ఎప్పుడు ఎదో ఒక గొడవతో బయటపడే పేర్లు..జేసీ బ్రదర్స్ . అదికార అండతో వీరు చేసే ప్రతిది సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా క్రికెట్ బెట్టింగ్ ముఠాతో సంబంధాలు ఉన్నాయన్న అభియోగాలపై అనంతపురం ఎంపీ, తెలుగుదేశం నేత జేసీ దివాకర్ రెడ్డి ప్రధాన అనుచరుల్లో ఒకరైన కొండసాని సురేష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది. కొండసాని సురేష్ రెడ్డి చాలాకాలం పాటు అధికారికంగా …

Read More »

దేశంలోని విభిన్న రంగాల ప్రముఖులతో సీఎం కేసీఆర్ భేటీ కి ఏర్పాట్లు

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడం కోసం జాతీయ స్థాయిలో రాజకీయ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తన భవిష్యత్ ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా వివిధ వర్గాలకు చెందిన సంఘాలు, సంస్థలు, ప్రముఖులతో వరుస సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. మొదట ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ లాంటి ఆలిండియా సర్వీస్ రిటైర్డ్ అధికారులతో సమావేశం కావాలని నిర్ణయించారు. see also …

Read More »

ప్ర‌త్యేక హోదా బ్రాండ్ అంబాసిడ‌ర్‌..??

ప్ర‌త్యేక హోదా బ్రాండ్ అంబాసిడ‌ర్‌..?, ఇప్పుడిదే ప్ర‌శ్నకు సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు ప‌లు విధాల‌గా స‌మాధానం చెబుతున్నారు. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై ప్ర‌త్యేక హోదాకు సంబంధించి ప‌లు విధాలుగా కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. అయితే, 2014 నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇద్ద‌రి ప‌నితీరును ప‌రిశీలిస్తే.. see also : అక్ర‌మాస్తుల కేసులో జ‌గ‌న్‌కి.. త‌డిసిపోద్ది..!! ఏపీ …

Read More »

ఉదయం పెళ్లి ఘనంగా జరిగింది..రాత్రికే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది… పెళ్లి కొడుకు స్పీడ్ చూసి

అబ్బాయి, అమ్మాయి మాత్రం హద్దులో ఉండకపోతే ఇలాంటి షాక్ లే తగులుతాయి. పెళ్లి కొడుకుది రాజస్థాన్‌లోని భరత్‌పూర్, పెళ్లి కూతురిది హర్యాణలోని జలంధర్ … హర్యాణలోని అంబాలో వీరిద్ధరి పెళ్లి ఘనంగా జరిగింది. పెళ్లి కూతురు తండ్రి.. 21 ఏళ్ల వరుడికి కన్యాదానం చేసి 19 ఏళ్ల వధువును జాగ్రత్తగా చూసుకోవాలని అప్పగింతలప్పుడు చెప్పాడు. పెళ్లి కూతుర్ని వెంటబెట్టుకొని అత్తింటివాళ్లు తమ ఇంటికి బయలుదేరారు. ఇంతలో పెళ్లి కూతురికి పురిటి …

Read More »

అక్ర‌మాస్తుల కేసులో జ‌గ‌న్‌కి.. త‌డిసిపోద్ది..!!

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పాల‌న హ‌యాంలో నేటి ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అనేక అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డాడ‌ని, ఆ క్ర‌మంలోనే ఈడీ, సీబీఐ శాఖ‌లు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అక్ర‌మాస్తుల‌పై వంద‌ల కొంద్దీ కేసులు పెట్టాయ‌ని, ఆ కేసుల్లో వైఎస్ జ‌గ‌న్‌కు త‌డిసిపోవ‌డం ఖాయ‌మంటూ ఎద్దేవ చేశారు ఏపీ కార్మిక‌శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. కాగా, ఇవాళ మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. క్విడ్‌ ప్రోక్రో పద్ధతిలో కేసుల …

Read More »

టీఆర్ఎస్ లోకి ప్రముఖ సినీ నటుడు..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేకర్ రావు గత నలుగు సంవత్సరాలుగా దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్,ఎకరానికి 8వేల పెట్టుబడి ,భూరికార్డుల ప్రక్షాళన..కళ్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్,మిషన్ కాకతీయ ,మిషన్ భాగీరధ..ఇలా పలు అభివృద్ధి , సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతూ దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రి గా కొనసాగుతున్నారు.అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న జనరంజక …

Read More »

పులివెందుల అభివృద్ధిపై చర్చకు పిలిచి పారిపోయిన తెలుగుదేశం బ్యాచ్

We are Watching DHARUVU TV. It is a leading Telugu News Channel, bringing you the first account of all the latest news online from around the world including breaking news, regional news, national news, international news, sports updates, entertainment gossips, political news, crime reports.If you like this video, please don’t …

Read More »

అకౌంట్‌లోకి డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేసి యూసుఫ్‌గూడ వద్ద కలిశాడని..స్వాతి నాయుడు

యూట్యూబ్‌లో షార్ట్‌ఫిల్మ్‌లతో యువతను రెచ్చగొడుతున్న నటి స్వాతి నాయుడు రికార్డు చేసిన సెల్ఫీ వీడియోలు అదే యూట్యూబ్‌లో వైరల్‌ అయ్యాయి. వంశీ అనే వ్యక్తి తన అకౌంట్‌లోకి రూ.50 వేలు ట్రాన్స్‌ఫర్‌ చేసి వేధిస్తున్నాడని ఆమె సెల్ఫీలో పేర్కొంది. అకౌంట్‌లోకి డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేసిన వ్యక్తి తనతో మాట్లాడి యూసుఫ్‌గూడ వద్ద కలిశాడని… అసభ్యంగా మాట్లాడటంతో పోలీసులను ఆశ్రయించానన్నారు. ఆ ఏరియా తమ పరిధిలోకి రాదని జూబ్లీహిల్స్‌కు వెళ్లాలని పంపించారని …

Read More »

నేటి నుంచి పార్లమెంట్ చివరి దశ బడ్జెట్ సమావేశాలు

పార్లమెంట్ చివరిదశ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుండి మొదలు కానున్నాయి .అయితే దాదాపు ఒక నెల రోజుల తరువాత జరగబోతున్న ఈ సమావేశాల్లో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణం, మోడీ సర్కార్ ను నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా కొనసాగడం ఖాయంగా కన్పిస్తోంది. బ్యాంకు కుంభకోణాలపై 267 నిబంధన కింద చర్చించాలని ఇప్పటికే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌కు కాంగ్రెస్‌ నేత ఆనంద్‌ శర్మ …

Read More »

వైసీపీ కార్యాలయం ముందు వందలాది మంది పోలీసులు …కానీ టీడీపీ కార్యాలయం వద్ద ఎందుకు పెట్టలేదో తెలుసా..?

కడప జిల్లా పులివెందుల అభివృద్ధిపై చర్చకైనా, రచ్చకైనా సిద్ధమని ప్రకటించిన తెలుగుదేశం పార్టీ నేతలు ఆదివారం అన్నంత పనీ చేశారు. అధికార బలంతో రౌడీల్లా రెచ్చిపోయారు. పూల అంగళ్ల సర్కిల్‌ వద్ద వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై కవ్వింపు చర్యలకు దిగారు. రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు.ఫిబ్రవరి 28న కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి టీడీపీ మాజీ ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి సవాల్‌ విసిరిన సంగతి తెలిసిందే. అయితే కడప ఎంపీ అవినాష్‌రెడ్డి స్పందించి ‘చర్చకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat