Blog Layout

ప్ర‌త్యేక హోదా ఛాంపియ‌న్ చ‌ంద్ర‌బాబా..? జ‌గ‌నా..?

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు గ‌త సాధార‌ణ ఎన్నిక‌లకు ముందు రెండు నాల్కుల ధోర‌ణి అవ‌లంభించి రాష్ట్ర విభ‌జ‌న‌కు కార‌కుడైన విష‌యం తెలిసిందే. అలాగే, 2014 సాధారణ ఎన్నిక‌ల సంద‌ర్భంగా నారా చంద్ర‌బాబు నాయుడు అబ‌ద్ధ‌పు హామీల‌ను గుప్పించి.. ఏపీ ప్ర‌జ‌ల‌ను న‌ట్టేట ముంచిన విష‌యం విధిత‌మే. అంతేకాకుండా త‌మ‌ను అధికారంలోకి తెస్తే తామిచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌డంతోపాటు .. కేంద్ర ప్ర‌భుత్వం మెడ‌లు వంచైనా ప్ర‌త్యేక హోదాను సాధిస్తామ‌ని …

Read More »

వైసీపీలోకి జాతీయ అవార్డు గ్రహీత సీనియర్ నటి …!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలో సినీ గ్లామర్ అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు ఏపీ ఫైర్ బ్రాండ్ ,గత నాలుగు ఏండ్లుగా టీడీపీ అవినీతి పాలనపై ఇటు ప్రజాక్షేత్రంలో అటు అసెంబ్లీ సాక్షిగా నిప్పులు చెరుగుతున్న నగరి అసెంబ్లీ నియోజక వర్గ వైసీపీ ఎమ్మెల్యే ,వైసీపీ రాష్ట్ర మహిళ విభాగ అధ్యక్షురాలు అయిన ఆర్కే రోజా.అయితే తాజాగా మరో సీనియర్ నటి వైసీపీ పార్టీలో వచ్చే అవకాశాలు …

Read More »

చంద్ర‌బాబుకు బిగుస్తున్న ఉచ్చు: ఓటుకు నోటు కేసులో మ‌రో సంచ‌ల‌నం..!!

ఓటుకు నోటు కేసులో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఓటుకు నోటు కేసు మ‌రుగున ప‌డిపోయింద‌ని భావిస్తున్న వేళ హ‌ఠాత్తుగా ఏ4 నిందితుడు జ‌రూస‌లేం మ‌త్త‌య్య సుప్రీం చీఫ్ జ‌స్టిస్ కు లేఖ రాశారు. తాను అప్రూవ‌ర్‌గా మారుతాన‌ని సుప్రీం ఛీప్ జ‌స్టిస్‌కు జ‌రూస‌లేం మ‌త్త‌య్య రాసిన లేఖ‌లో పేర్కొన్నాడు. అంతేకాకుండా, జ‌రూస‌లేం మ‌త్త‌య్య రాసిన లేఖ‌లో ప‌లు కీల‌క అంశాల‌ను ప్ర‌స్థావించారు. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త‌న‌ను …

Read More »

అన్ని పట్టణాల్లో మినీ ట్యాంకు బండ్‌లు..మంత్రి హరీష్

తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖా మంత్రి హరీష్ రావు ఇవాళ నాగర్ కర్నూల్ లో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా కేసరి సముద్రం మినీ ట్యాంక్ బండ్ పనులను మంత్రి లక్ష్మారెడ్డి , స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ,జిల్లా కలెక్టర్ శ్రీధర్ ,ఎమ్మెల్యేలు, బాలరాజు ,శ్రీనివాస్ గౌడ్ ,జక్కా రఘునందన్ రెడ్డి తో కలిసి పరిశీ లించారు. see also : ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేసీఆర్..! ఈ …

Read More »

చంద్రబాబు జీవితచరిత్ర ఆధారంగా బయోపిక్ …టీజర్ విడుదల …!

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ప్రముఖుల జీవిత చరిత్ర ఆధారంగా వస్తున్న మూవీలకు మంచి ఆదరణ ఉంటున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ రానున్నది.శ్వేతార్క గణపతి ఎంటర్ ప్రైజెస్ పతాకం మీద పసుపులేటి వెంకటరమణ స్వయంగా దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న మూవీ చంద్రోదయం . ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తయింది అని …

Read More »

టీఆర్ఎస్ పార్టీ నుండి రాజ్యసభ సీట్లు వీరికేనా..?

వచ్చే నెలలో ( మార్చ్ ) జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున పలువురు నేతలు పోటీలో ఉన్నారు. మూడు స్థానాలకు గాను ఒకదానిలో టీ న్యూస్ ఎండీ ,అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సంతోష్‌కుమార్‌ పేరు ఖరారైంది. పార్టీలో కీలక పాత్ర పోషించడంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సన్నిహితునిగా ఉన్నందున ఆయనకు అవకాశం దక్కనుంది. see also :వైఎస్ జ‌గ‌న్‌వి ఊర‌పంది ఆలోచ‌న‌లు..!! మిగిలిన రెండు …

Read More »

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేసీఆర్..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కేసీఆర్.. రాష్ట్రంలోని నేతన్నలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.ఎన్నికల సమయంలో రైతులకు లక్ష రూపాయల లోపు రుణాలు మాఫీ చేస్తానని ప్రకటించిన సీఎం కేసీఆర్ ఆ వాగ్ధానాన్ని నెరవేర్చారు.తాజాగా చేనేత కార్మికులను రుణ విముక్తుల్ని చేసేందుకు కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. see also :డీకే అరుణ‌కు కాంగ్రెస్ పొగ‌…! see also :నిరుద్యోగ యువతకు శుభవార్త ..5000ఉద్యోగాలు ..! ఇప్పటికే వారికి ఇచ్చిన హామీ …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌వి ఊర‌పంది ఆలోచ‌న‌లు..!!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌పై ఫిరాయింపు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి ఆదినారాయ‌ణ అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేశారు. వైఎస్ జ‌గ‌న్‌ను ఊర‌పందితో పోల్చారు. జ‌గ‌న్‌వి ఊర‌పంది ఆలోచ‌న‌ల‌ని, జ‌గ‌న్ ద‌గుల్బాజి ఆలోచ‌న‌వ‌ల్ల ప్ర‌ధాని మోడీకి నోటీసులు వ‌చ్చాయ‌ని, బీజేపీ వైఎస్ జ‌గ‌న్‌ను ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌ద‌ని ఆదినారాయ‌ణ‌రెడ్డి జోస్యం చెప్పారు. see also : జ‌గ‌న్ ద‌మ్మున్న మ‌గాడు.. కాంగ్రెస్ నేత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..!! see …

Read More »

సీఎం కేసీఆర్ చరితార్థుడు..! – చినజీయర్‌స్వామి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,గులాబీ దళపతి కేసీఆర్ పై త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌స్వామి మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు .యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలనే తలంపుతో ముఖ్యమంత్రి కేసీఆర్ చరితార్థుడయ్యారని అయన ప్రశంసించారు. see also :రాజ్య‌స‌భ‌కు పురందీశ్వ‌రి…ఏ రాష్ట్రం నుంచి అంటే..? see also :ట్రిబ్యునల్ ముందు..సామాన్యుడిలా మంత్రి హరీశ్ రావు..! వివరాల్లోకి వెళ్తే..నిన్న ( శుక్రవారం ) అయన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి …

Read More »

జ‌గ‌న్ ద‌మ్మున్న మ‌గాడు.. కాంగ్రెస్ నేత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..!!

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డిలానే వైఎస్ జ‌గ‌న్‌లో రాజ‌కీయ ప‌రిణితి క‌నిపిస్తుంద‌ని రాజ్య‌స‌భ స‌భ్యుడు టీ.సుబ్బిరామిరెడ్డి అన్నారు. కాగా, ఇటీవ‌ల ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన‌ప్పుడు త‌న‌ను టీడీపీలోకి ఆహ్వానించాడ‌ని, కానీ, నాకు ప్రాంతీయ రాజ‌కీయ పార్టీల‌కంటే.. జాతీయ రాజ‌కీయ పార్టీల‌వైపే మ‌క్కువ ఉండ‌టంతో రాజీవ్ గాంధీ స‌మ‌క్షంలో కాంగ్రెస్‌లో చేరాన‌న్నారు. ఆ స‌మ‌యంలోనే టీటీడీ ఛైర్మ‌న్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టి ఆ త‌రువాత ఎంపీగా పార్ల‌మెంట్‌లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat