ఎన్టీఆర్ అనగానే నందమూరి తారక రామారావు అని టక్కున చెప్పేస్తాం. ఎఎన్ఆర్… అంటే అక్కినేని నాగేశ్వరరావు అని చెప్పేయచ్చు. కానీ, ఇలా కొందరు ప్రముఖుల పేర్లు పూర్తిగా తెలియనివాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో కొందరు నిక్ నేమ్ ఫ్యామస్ అయిపోయి… అసలు పేరు తెలియని పరిస్థితి. బాపు బొమ్మ అందరికీ తెలుసు. కానీ బాపూ అసలు పేరు ఎందరికి తెలుసు? ఇక్కడ ఓ 68 మంది తెలుగు ప్రముఖుల అసలు …
Read More »Blog Layout
వైఎస్ జగన్ కు ఓ చిన్నారి అరుదైన గిఫ్ట్.. ప్రేమతో ముద్దు..!
ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ 94 రోజులుకు పైగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజలలో పాటుగా ఇతర పార్టీలకు చెందిన నేతల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం ప్రజాసంకల్పయాత్ర ప్రకాశం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం తిమ్మపాలేం నుండి ప్రారంభించిన జగన్ కనిగిరి నియోజకవర్గం పెద్దఅలవలపాడు 94వ రోజు పాదయాత్రను ముగించారు. అయితే ఈ ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న …
Read More »లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు …
స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ముగిశాయి.నిన్న మొన్నటి దాక కటిక నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు నేడు మాత్రం లాభాలతో ముగియ్యడం మంచి పరిణామం .బీఎస్ఈసెన్సెక్స్ నూట నలబై ఏడు పాయిట్లు లాభపడి మొత్తం ముప్పై మూడు వేల ఎనిమిది వందల నలబై నాలుగు పాయింట్ల దగ్గర ముగిసింది.నిఫ్టీ ముప్పై ఏడు పాయింట్ల లాభంతో పదివేల మూడు వందల తొంబై ఏడు పపాయింట్ల దగ్గర ముగిసింది.డాలర్ మాత్రం మరింత …
Read More »అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ..హైదరాబాద్లోని ఓ మోస్ట్ సెలబ్రిటీ హత్యకు పక్క ప్లాన్
మాఫియా డాన్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్లో ఒకరైన అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన డీ-గ్యాంగ్ గురించి ఓ వార్త ఇపుడు హాట్ టాపిక్గా మారింది. ఓ హైదరాబాద్ సెలబ్రిటీని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయం ఢిల్లీ పోలీసులకు తెలియడంతో వారు హైదరాబాద్ పోలీసులకు సమచారం అందించారు..దీంతో ఆ సెలబ్రిటీని లేపేసేందుకు సిద్దమైన దశలో.. పోలీసులు వారి కుట్రను భగ్నం చేశారు.గతేడాది నవంబర్లో ఢిల్లీ నార్త్ ఈస్ట్ …
Read More »సీయం కుర్చీ కోసమే.. జగన్ పై ఆనం సంచలన వ్యాఖ్యలు..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత తాజాగా తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నడూ లేని విధంగా దూకుడు పెంచారు. ఒకవైపు కాళ్లకు బొక్కలు పడినా బ్రేక్ ఇవ్వకుండా పాదయాత్ర కొనసాగిస్తున్న జగన్.. ఏపీ ప్రత్యేకహోదా పై అయితే అధికార టీడీపీని పూర్తిగా కార్నర్ చేశారు. దీంతో చంద్రబాబు అండ్ బ్యాచ్కి ఏం చేయాలో అర్ధం కాక.. జగన్ పై దిక్కుమాలిన విమర్శలు చేస్తున్నారు. see also : ఫిరాయింపు బ్యాచ్కి బంపర్ …
Read More »తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని జగన్ దోపిడీ చేశారు..మంత్రి సోమిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ మాజీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అడ్డుపెట్టుకొని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దోపిడి చేశారని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ..ఎంపీ విజయ సాయి రెడ్డి తప్పుడు సలహా వల్లనే జగన్ మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళారన్నారు.విజయ సాయి రెడ్డి రెచ్చిపోయి మాట్లాడుతున్నారని విమర్శించారు.సీనియర్ ఐఏఎస్లు సతీష్చంద్ర, వెంకటేశ్వరరావుపై విజయసాయిరెడ్డి విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నామని సోమిరెడ్డితెలిపారు. see also …
Read More »సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి…ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ..
తెలంగాణ రాష్ట్రంలో హుస్నాబాద్ నియోజక వర్గంలో సైదాపూర్ మండలం దుద్దెనపల్లి గ్రామంలో రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించిన 5 వేల మెట్రిక్ టన్నుల వ్యవసాయ మార్కెట్ గోదాములను ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దుద్దెనపల్లిలో సబ్ మార్కెట్ కూడా మంజూరైందన్నారు. గండిపల్లి, గౌరవెల్లి, మిడ్ మానేరు ద్వారా ఈ ప్రాంత కష్టాలు తీరుతాయని అన్నారు. ఇది రైతుల సంక్షేమ ప్రభుత్వమని, ఎప్రిల్ నెల నుండి …
Read More »జగన్ కొట్టిన దెబ్బకు టీడీపీ బీజేపీ జనసేన కకావికలు …
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొట్టిన ఒకే ఒక దెబ్బకు రాష్ట్రంలో అధికార మిత్రపక్షాలైన తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ, జనసేన కకావికలయ్యాయి. తెలుగుదేశం నాయకులు ఏమి చెప్పాలో, జగన్ తెచ్చిపెట్టిన ఉపద్రవాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక పిసుక్కుని చేస్తున్నారు. ఈరోజు టీవీ చర్చల్లో పాల్గొన్న తెలుగుదేశం ప్రతినిధులు ముఖాల్లో నెత్తురు చుక్క లేకుండా, ఎలా జవాబివ్వాలో, పార్టీనిఎలా సమర్ధించుకోవాలో తెలియని అయోమయస్థితిలోకి వెళ్లారని …
Read More »సీఎం కేసీఆర్ సోదరి కన్నుమూత..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సోదరి విమలాబాయి ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.ఈ సందర్భంగా ఆమె పార్థివదేహానికి సీఎం కేసీఆర్ అల్వాల్ లోని ఆమె నివాసంలో నివాళులు అర్పించారు. రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్, ఎంపీ కవితతో పాటు పలువురు ప్రముఖులు విమలాబాయికి నివాళులర్పించారు. ఇవాళ సాయంత్రం అల్వాల్లో విమలాబాయి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.కాగా సీఎం కేసీఆర్కు ఎనిమిది మంది అక్కలు, ఒక చెల్లె, ఒక …
Read More »‘అ!’ మూవీలో ఉన్న సెన్షేషన్ ఏంటో తెలియాలంటే.. కచ్ఛితంగా ఇది చూడాల్సిందే..!
టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని నిర్మించిన ఓ వైవిధ్యభరితమైన సినిమా ‘అ!’. ఇప్పటి వరకు తెలుగులో ఇలాంటి సినిమా రాలేదు. కాన్సెప్టే చాలా కొత్తగా ఉందని కొందరూ… అసలు కథే అర్ధం కాలేదని మరికొంత మంది రివ్యూలు ఇచ్చేశారు. అయితే ‘అ!’ చిత్రంలో మన గమనిస్తే.. ఒకే ఒక సాంగ్ ఉంది. అది కూడా టైటిల్స్ పడే సమయంలో. అయితే ఇక్కడున్న ఆసక్తికర సంగతి ఏమిటంటే ఆ థీమ్ సాంగ్ …
Read More »