Blog Layout

”ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌”ను చూడ‌గానే మీకు గుర్తొచ్చే పాట‌..!?

ఆ అమ్మాయి కుడి క‌న్ను కొట్టింది… కుర్రాళ్ల‌ గుండె జారింది. ఎడ‌మ క‌న్నుకొట్టింది..కుర్రాళ్ల‌ గుండె ల‌య త‌ప‌పింది. ప్ర‌పంచమంతా త‌న వైపు చూసేలా క‌న్ను గీటింది. ఇంత‌కీ ఆ హీరోయిన్ ఎవ‌రునుకుంటున్నారా..? ఆమెనే కేర‌ళ కుట్టీ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్. నిన్న‌టి వ‌ర‌కు ఈ అమ్మాయి గురించి ఎవ‌రికీ పెద్ద‌గా తెలియ‌దు. కానీ, ఇప్పుడు ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌ ప్ర‌పంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ సెన్షేష‌న్ అయింది. అమ్మాయి క‌న్ను కొట్ట‌డ‌మ‌నేది …

Read More »

పోల‌వ‌రం లెక్క‌లు తేలిస్తే.. చంద్ర‌బాబు జైలుకే..!!

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి నాడు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌జ‌ల చిర‌కాల‌క కోరిక పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకున్న విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత ఆ ప్రాజెక్టు పనులు ముందుకు క‌దిలిన దాఖ‌లాలు లేవు. ఈ నేప‌త్యంలో 2014 ఎన్నిక‌ల్లో బూట‌క‌పు హామీల‌తో అధికారాన్ని చేప‌ట్టిన చంద్ర‌బాబు స‌ర్కార్ ఇప్పుడు ఆ పోల‌వ‌రం ప్రాజెక్టు పేరుతో అవినీతికి పాల్ప‌డుతోంది. ఇందుకు నిద‌ర్శ‌నం పోల‌వ‌రం త‌హ‌శీల్దారును బ‌దిలీ చేయ‌డ‌మే. …

Read More »

లవర్స్ డే రోజున శుభవార్త చెప్పిన జియో..!

ప్రముఖ రిలియన్స్ జియో సంస్థ ప్రేమికుల రోజు శుభవార్త తెలిపింది.ఇప్పటికే అఫర్లపై ఆఫర్లు ప్రకటిస్తూ సంచలనం సృష్టిస్తున్న జియో..ఇప్పుడు కొత్తగా ‘కై’ ఓఎస్‌తో పనిచేసే ఫేస్‌బుక్ యాప్‌ను అభివృద్ధి చేసింది. దీనిని ఈ రోజు నుండి జియో యాప్ స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని సూచించింది.ట్రాన్స్‌ఫార్మేషనల్ టెక్నాలజీతో తీసుకొచ్చిన జియో ఫోన్ ప్రపంచంలోనే అతి చవకైన ఫీచర్ ఫోన్. ఈ ఫోన్‌ను విడుదల చేయడం ద్వారా దేశంలోని 2జీ …

Read More »

ఆసియా స్టాక్ మార్కెట్‌లో ”వాల్ స్ట్రీట్” హ‌వా..!!

ఆసియా స్టాక్ మార్కెట్‌లో బ‌డా వ్యాపార సంస్థ వాల్ స్ర్టీట్ మంచి పురోగ‌తిని సాధించింది. కాగా, ఆసియా స్టాక్ మార్కెట్‌లో వాల్ స్ర్టీట్ 30 షేర్ల బేరోమీటర్ వ‌ద్ద 172.96 (0.50శాతం) పాయింట్లు పెరిగి 34,473.43 పాయింట్లు వ‌ద్ద ముగిసింది. మ‌రోవైపు రియాల్టీ, మెటల్, క్యాపిటల్ గూడ్స్, చమురు, గ్యాస్ వ్యాపార సంస్థ‌ల షేర్లు 1.65 శాతం పెరిగాయి. భారతి ఎయిర్టెల్, హెచ్‌డీఎఫ్‌సీ, అదానీ పోర్ట్స్, విప్రో, ఆర్ఐఎల్, డాక్టర్ …

Read More »

ఈ రోజు నుంచి హైదరాబాద్ లో మైనింగ్ సదస్సు

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని హైటెక్స్ లో ఈ రోజు నుండి( ఫిబ్రవరి-14 నుంచి )17 వరకు అంతర్జాతీయ మైనింగ్ టుడే సదస్సు జరగనుంది.ఖనిజాల అన్వేషణలో వస్తున్న ఆధునిక సాంకేతిక పద్ధతులపై నాలుగురోజుల పాటు చర్చిస్తారు. మైనింగ్ విజన్ 2040 తయారీ లక్ష్యంగా జరిగే ఈ సదస్సుకు.. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాతోపాటు.. దేశంలోని ఐదు వందల మంది మైనింగ్ నిపుణలు హాజరవుతారు. ఐటెక్స్ వేదికగా బుధవారం సాయంత్రం మొదలయ్యే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat