ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయాలపై చేసిన ట్వీట్ రాష్ట్ర రాజకీయాలనే షేక్ చేస్తుంది.తన అధికారక ట్విట్టర్ ఖాతాలో జగన్ ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన స్వార్ధ రాజకీయాల కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు అని మండిపడ్డారు. See Also:ప్రకాశం జిల్లా.. జగన్ పాదయాత్రతో… వైసీపీ ప్రకాశించేనా..? నాడు రాష్ట్ర విభజన …
Read More »Blog Layout
ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ..
నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత సంవత్సరం నవంబర్ మాసంలో వైద్య సంచాలకులు డాక్టర్ సుబ్బారావు ని కలసి వినతిపత్రం నర్సింగ్ ఆఫీసర్స్ అస్సోసిషన్ ఇచ్చారు .. వాటిని పరిశీలించిన వైద్యా సంచాలకులు నర్సింగ్ ఆఫీసర్స్ అస్సోషషన్ వారు తెలియజేసినవి న్యాయమైనా డిమాండ్లని ..సదరు విన్నపాలను ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసికెళ్లారు..సదరు విన్నపాలను పరిశీలించిన వైద్యా ఆరోగ్య శాఖ మంత్రి DME పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు మరియు ఔట్ …
Read More »ప్రేమలో పడ్డ వరుణ్ తేజ్…!
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి మెగా కుటుంబ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత సొంత టాలెంట్ తో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న యంగ్ అండ్ డైనమిక్ హీరో వరుణ్ తేజ్ .ఇటు పెద్దనాన్న అటు బాబాయితో పాటుగా తన తండ్రి కూడా స్వతహాగా సినిమా ఇండస్ట్రీకి చెందినవారి కాబట్టి మొదటి అవకాశం ఈజీగా వచ్చిన కానీ ఆ సినిమాలో నటనతో అందరి చేత శబాష్ అనిపించుకొని వరస అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. …
Read More »అదే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం..మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం సికింద్రాబాద్ పరిధిలోని హౌసింగ్ బోర్డు స్థలంలో… మడ్పోర్ట్లోని గాంధీనగర్ బస్తీలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్లకు మంత్రులు మహమూబ్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ లతో కలసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ..రాష్ట్రంలోని పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే డబుడ్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు స్లమ్లలో నివసించే ప్రజలు ముందుకు …
Read More »మరోసారి తండ్రి కోడుకులకు లెక్కలతో చుక్కలు చూపించిన డోన్ వైసీపీ ఎమ్మెల్యే
2014 సాధారణ ఎన్నికలకు ముందు వరకు ఈ పేరు రాష్ట్ర రాజకీయాలకు కొత్త. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైయస్ జగన్ కొత్త పార్టీ పెట్టేదాకా ఈ పేరు ఎవరికి తెలియదు. పార్టీ ఆవిష్కరించిన వైయస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా చేపట్టిన పర్యటనలో భాగంగా కర్నూలు జిల్లాలో 2012లో ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అపట్టో నిజంగానే అది ఒక పెద్ద సంచలనం. సాధారణ ఎన్నికలకు ఇంకా రెండేళ్లు …
Read More »ప్రకాశం జిల్లా.. జగన్ పాదయాత్రతో… వైసీపీ ప్రకాశించేనా..?
2019 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ సర్వేల మీద సర్వేలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. అయితే ఆ సర్వేల మాట ఎలా ఉన్నా జిల్లాల వారిగా వైసీపీ బలాలు ఏంటో బలహీనతలు ఏంటో ఒకసారి తెలుసుకుందా. ముందుగా వైసీపీ కంచుకోట అయిన ప్రకాశం జిల్లాలో వైసీపీ ప్రకాశిస్తుందా.. లేక తన ప్రభావాన్ని కోల్పోయిందా ఒకసారి విశ్లేషించుకుందాం…. See Also:రాజకీయాలను షేక్ చేస్తున్న జగన్ తాజా ట్వీట్… ప్రకాశం …
Read More »అల్లం తినడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే..!
ఆహారానికి రుచికి ఇవ్వడమే కాకుండా ఆరోగ్య పరంగానూ అల్లం మనకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది .ఇందులో అనేక పోషక విలువలతో పాటు మిటమిన్ సి,మిటమిన్ ఇ,మంగనీస్ ,ఐరన్ ,మెగ్నీషియం ఉన్నాయి.అయితే అల్లం తినడం వలన అనేక అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అల్లం నోటి దుర్వాసనను పోగొడుతుంది.నోటిలో చేరిన ప్రమాదకర బ్యాక్టీరియా ను సంహరించి ,దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కొలెస్ట్రాల్ తగ్గించే గుణం అల్లంలో ఉంది.రక్తనాళాలను శుభ్రం …
Read More »ఎనిమిదో తరగతి బాలికపై నలుగురు రెండు సార్లు అత్యాచారం..రోడ్డుపైనే
ఈ మద్య ఏపీలో దారుణంగా మహిళలపై లైంగిక దాడులు ఎక్కువగా జరుగుతన్నాయి. విశాఖ, ప్రకాశం, కర్నూల్ , అనంతపురం ఇలా కొన్ని జిల్లాలో జరిగిన సంఘటనలు అత్యంత దారుణంగా ఉన్నాయి. దాడులు జరిగిన తరువాత ఏపీ మహిళా కమిషనర్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి వెళ్లి వారికి న్యాయం జరిగేలా చూస్తామని మీడియా ముందు చెప్పడం మనకు తెలిసిందే..అయితే ఎన్ని చట్టాలు వచ్చిన, కేసులు పెట్టిన అమ్మాయిలపై లైంగిక దాడులు …
Read More »కూతురు ర్యాంప్ వాక్ చేయడానికి సిద్ధమవ్వగా… శ్రీదేవి ఓవరాక్షన్ వీడియో వైరల్
హీరోయిన్ అన్నాక కావాల్సినంత సెక్స్ అప్పీల్ ఉండాలి. చూడగానే కుర్రాళ్ల మతిపోయే విధంగా ఉండాలి. శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ ఈ విషయంలో పర్ ఫెక్టుగా ఫిజిక్ మెయింటేన్ చేస్తుంది. చూస్తుంటే రాబోయే కాలంలో అమ్మడు బాలీవుడ్ను తన అందంతో ఊపేసేలా ఉంది. అయితే వీరిద్దరికి సంబందించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. see also..వైసీపీలోకి మోహన్ బాబు..! కన్ఫాం చేసిన ”గాయత్రి”..!! ముంబైలో జరిగిన ఓ …
Read More »మోడీకి దగ్గరయ్యేందుకు వైఎస్ జగన్ అందరి కాళ్లపై పడుతున్నాడు..!!
తన స్వార్ధం కోసం ఒక స్పష్టత లేని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ప్రజలను మోసం చేసేందుకు, అదే విధంగా ప్రత్యేక హోదా పేరిట తన హోదాను నిబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న వైఎస్ జగన్కు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అర్హతే లేదని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. మాట తప్పను.. మడమ తిప్పను అన్న జగన్ మోహన్రెడ్డి పార్టీ వాళ్లు రాజీనామాలు చేసి ఉంటే ప్రజలు …
Read More »