Blog Layout

2019లో గెలుపు టీడీపీ భారీ కుట్ర ..మేల్కొకపోతే వైసీపీ పార్టీకి గెలుపు కష్టమే ..!

రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార టీడీపీ పార్టీ గెలవడానికి ప్రధాన కారణం అమలు కానీ మోసపూరిత ఆరు వందలకు పైగా ఎన్నికల హామీలు అని ప్రధాన ప్రతి పక్ష పార్టీ వైసీపీ ,ఇతర పార్టీలు అయిన కాంగ్రెస్,సీపీఎం ,సీపీఐ పార్టీలకు చెందిన నేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణ .అయితే ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా గత …

Read More »

That Is Jagan – కర్నూలు ..నిన్న చిత్తూరు ..నేడు కృష్ణా ..మూడో అభ్యర్థి ఖరారు..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత డెబ్బై ఎనిమిది రోజులకుపైగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .ఒకవైపు పాదయాత్రను నిర్వహిస్తూనే మరోవైపు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున నిలబడే అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.అందులో భాగంగా ఇప్పటికే కర్నూలు జిల్లాలో పత్తికొండ అసెంబ్లీ నియోజక వర్గం నుండి పోటి చేసే అభ్యర్థిగా శ్రీదేవిని ఖరారు …

Read More »

ప్రాజెక్టుల నాణ్యతా ప్రమాణాల్లో రాజీ కుదరదు…మంత్రి హరీష్

‘తలాపున పారుతుంది గోదారి.మన చేను,మన చెలక ఎడారి”అని గతంలో తెలంగాణా అవతరణకు ముందు పాడుకునే వాళ్ళమని ఇప్పుడు ‘ తలాపున పారుతుంది గోదారి. మన చేను , మన చేలుక మాగాణి”అని పాడుకోవలసిన రోజులు వచ్చాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. సాగునీటి రంగంలో నాణ్యత విషయంలో రాజీ పడరాదని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు కోరారు.ఆదివారం  జలసౌధలో ఇరిగేషన్ క్వాలిటీ కంట్రోల్,సి.డి.ఒ ఇంజనీర్లతో మేధోమథనం జరిపారు.పలువురు ఇంజనీర్లు చేసిన …

Read More »

రోజూ ప‌ర‌గ‌డుపునే 1 లీట‌ర్ నీటిని తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?

ఉదయాన్నే గనుక పరిగడుపున నీటిని త్రాగితే మంచిదని మనందరికి తెలిసిన విషయమే.దీన్తో అనేకమైన అనారోగ్యాలు నయమవుతాయని డాక్టర్లే కాదు మన పెద్దలు కూడా చెప్పుతుంటారు.అందుకే చాలా మంది ఉదయాన్నే లేవగానే ముందుగా నీటిని త్రాగుతారు. అయితే ప్రతి రోజూ పరగడుపున కనీసం ఒక లీటరు నీటిని తాగితే ఎన్నో రకాలుగా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. క‌నుక రోజూ ప‌ర‌గడుపునే 1 లీట‌ర్ నీటిని తాగితే ఎలాంటి అద్భుతమైన ప్రయోజనాలు …

Read More »

వైసీపీలోకి టీడీపీ ఎంపీ ..జగన్ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్ ..వైసీపీ ఎమ్మెల్యే..

ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రతో ప్రజలకు దగ్గరయ్యే పనుల్లో బిజీగా ఉంటుంటే మరోవైపు అదే పార్టీకి చెందిన నేతలు ,ఎమ్మెల్యేలు వైసీపీ పార్టీను క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేయడంలో రాకెట్ వేగంతో ముందుకు దూసుకుపోతున్నారు.ఈ నేపథ్యంలో ఇటివల గుంటూరులో ఒమేగా అనే ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర సీఎం,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వెళ్లారు. చంద్రబాబు ఎంట్రీ ఇవ్వగానే టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరరావుతో …

Read More »

ఏపీ ప్రజలకు న్యాయం చేయగల దమ్మున్న ఏకైక నేత జగన్ ..టాలీవుడ్ స్టార్ హీరో…

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత డెబ్బై తొమ్మిది రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సింది.గత నాలుగు ఏండ్లుగా టీడీపీ సర్కారు హయంలో ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని వాటి పరిష్కారం కోసం పోరాడి వారికి అండగా ఉండాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నిర్వహిస్తున్నారు. See Also:వైసీపీలోకి టీడీపీ …

Read More »

రాష్ట్ర ఇరిగేషన్ శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా ఐదేండ్ల బాలుడు

తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్లపల్లికి చెందిన నెహాల్ (5) నియమితుడయ్యాడు.నేహాల్‌ను ప్రచారకర్తగా రాష్ట్ర నీటి పారుదల శాఖ  మంత్రి హరీశ్ రావు నియమించారు. రాష్ట్ర నీటిపారుదల ప్రాజెక్టులు, రీడిజైనింగ్‌పై సీఎం చేసిన సూచనలను అలవోకగా నేహాల్ చెప్పేస్తున్నాడు. రీడిజైనింగ్ గురించి అనర్గళంగా 20 నిమిషాల పాటు నేహాల్ ప్రసంగించాడు. యూకేజీ చదువుతున్న ఐదేండ్ల బాలుడు నేహాల్ ప్రతిభను …

Read More »

బిగ్ బ్రేకింగ్ : టీ బీజేపీకి బిగ్ షాక్..సీనియర్ నేత గుడ్ బై

తెలంగాణ రాష్ట్రంలో ఏవిధంగా అయిన సరే వచ్చే ఎన్నికల్లో పాగా వేయాలని కలలు కంటున్నా బీజేపీ పార్టీ అధిష్టానం ఆశలపై నీళ్ళు చల్లారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీకి చెందిన సీనియర్ నేత.అసలు విషయానికి వస్తే.. రాష్ట్రంలో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ,సీనియర్ నేత బండి సంజయ్ తానూ పార్టీలో ఇమడలేకపోతున్నాను.ఆఖరికి పార్టీ బలోపేతం కోసం ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా అహర్నిశలు పార్టీకోసం కష్టపడ్డాను.అయిన కానీ పార్టీలో …

Read More »

వారంలో ఒక్కసారైనా వంకాయ తినాలి..ఎందుకో తెలుసా..?

వంకాయ వంటి కూర..శంకరుడు వంటి దైవం లేడని అంటారు.నోరూరించే రుచితో పాటు అనేక వండర్ ఫుల్ బెనిఫిట్స్ మనం తినే వంకయలో దాగి ఉన్నాయి.వంకాయను ఎగ్ ఫ్లాంట్ అనికూడా పిలుస్తారు.ఇందులో పోషకాలు,మిటమిన్స్ ,మినరల్స్ ,ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి.వంకాయ తోనడం వల్ల కలిగే అధ్బుతమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వంకాయను వారంలో ఒక్కసారైనా డైట్లో చేర్చుకోవడం చాల మంచిది అని వైద్యులు చెబుతున్నారు.దీనికి కారణం వంకాయ తొక్కలో ఉండే యాంతో …

Read More »

టీడీపీకి 10 మంది కార్పొరేటర్లు రాజీనామా ..

ఏపీ అధికార టీడీపీ పార్టీలో అప్పుడే రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి.ఈ క్రమంలో వైఎస్ఆర్ కడప టీడీపీ పార్టీకి చెందిన పదిమంది కార్పొరేటర్లు రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు.గత నాలుగు ఏండ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల టీడీపీ పార్టీలో వర్గ విభేదాలు బయటకు వస్తున్న నేపథ్యంలో తాజాగా కడప మున్సిపల్ కార్పోరేషన్లో పదిమంది కార్పొరేటర్లు రాజీనామాకు సిద్ధపడటం జిల్లా రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తుంది. See Also:ఏపీ ప్రజలకు న్యాయం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat