ఏప్రిల్ 1, 2018 నుంచి ప్రారంభంకానున్న ఆర్థిక సంవత్సరానికి ఇవాళ కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్సభలో 2018-19 కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే..ఈ క్రమంలో మొత్తం 2018-19 బడ్జెట్ అంచనా రూ.21.57లక్షల కోట్లు, ద్రవ్యలోటు 3.3శాతంగా ఉంటుందని అంచనా వేసారు. బడ్టెట్ లోని ముఖ్య అంశాలు రైతుల ఆధాయాన్ని రెట్టింపు చేస్తాం.ఫుడ్ప్రాసెసింగ్ యూనిట్లకు రూ.1400 కోట్లు.ఆపరేషన్ గ్రీన్ కోసం రూ.500కోట్లు. పర్ఫ్యూమ్స్, ఆయిల్స్ కోసం రూ.200కోట్లు. …
Read More »Blog Layout
పార్టీ ఫిరాయించిన.. అనాడు కర్నూలు ఎంపీగా చేశామని గౌరవప్రదంగానే సభలో.. జగన్
ఏపీ ప్రతి పక్షనేత,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర నెల్లూరు జిల్లాలో ఆశేశ జనాల మద్య విజయవంతంగా కొనసాగుతోంది. ఈ పాదయాత్ర రాష్ట్రంలో ఎవ్వరి నోట మాట విన్న..ఏ మీడియాలో చూసిన పాదయాత్ర గురించే చర్చ జరుగుతుంది. అంతలా ప్రజల గుండెల్లో నాటుకు పోయింది. అయితే వైఎస్ జగన్ అక్కడ ..అక్కడ సభలు పెడుతూ..చంద్రబాబు పాలనపై…నవరత్నాలు గురించి…మరో పక్క వైఎస్ జగన్ చేసిన మంచి గురించి ప్రజలకు క్లుప్తంగా …
Read More »2018 బడ్జెట్ లో ఏపీకి బిగ్ షాకిచ్చిన కేంద్ర సర్కారు..!
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో తమకు మిత్రపక్షమైన ఎన్డీఏ సర్కారుకు నేతృత్వం వహిస్తున్న ప్రధాన మంత్రి నరేందర్ మోదీ 2018 బడ్జెట్ లో దిమ్మతిరిగే షాకిచ్చింది.రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ,విశాఖకు రైల్వే జోన్ ఇస్తామని చెప్పిన కేంద్ర సర్కారు తాజాగా చేతులెత్తేసింది. అసలు విషయానికి సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉండటంతో నవ్యాంధ్ర …
Read More »పవన్ కల్యాణ్, పార్వతీ మెల్టన్ వారం రోజులు ఒకే రూంలో..! సాక్ష్యాలతో సహా..!!
పవన్ కల్యాణ్, పార్వతీ మెల్టన్ వారం రోజులు ఒకే రూంలో..! సాక్ష్యాలతో సహా..!! అవును, పార్వతీ మెల్టన్, పవన్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకే రూంలో వారం రోజులు ఉన్నారు. అంతేకాకుండా.. ఆ వారం రోజులు కూడా తీరిక లేకుండా చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఆ విషయం బయటపడుతుందనే భయంతో పార్వతీ మెల్టన్ అప్పటికప్పుడు.. అప్పటి దాక తాను ఉంటున్న ఇంటి నుంచి వేరే చోటకు మకాం మార్చేసింది. పార్వతీ మెల్టన్ …
Read More »షూటింగ్ లో అమలాపాల్ ను ఆయాంగిల్ చూసి….డ్యాన్స్ మాస్టర్
ఈ మద్య సినిమా వాళ్లకు లైంగిక వేదింపులు తప్పడం లేదు. డ్యాన్స్ స్కూల్ నడుపుతున్న మాస్టర్ అళగేశన్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ.. చెన్నై మాంబలం పోలీస్స్టేషన్లో నటి అమలాపాల్ బుధవారం ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు గంట వ్యవధిలోనే నిందితుడు అళగేశన్ను అరెస్టు చేశారు. ఆయనపై 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ విషయమై అమలాపాల్ మాట్లాడుతూ.. మలేసియాలో మహిళాభివృద్ధికి సంబంధించి …
Read More »బడ్జెట్ : రైతులకు శుభవార్త చెప్పిన కేంద్రం..!
భారత కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రవేశపెట్టిన 2018-19 బడ్జెట్ లో రైతులకు శుభవార్త చెప్పింది.పంటలకు ఇచ్చే గిట్టుబాటు ధరను ఒకటిన్నర రెట్లు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు.వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి దీనిని అమల్లోకి తీసుకురానున్నట్లు తెలిపారు.ఈ ఆర్థిక సంవత్సరంలో 11 లక్షల కోట్ల రుణాలను రైతులకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ఏడాది కంటే ఇది లక్ష కోట్లు అదనం.మార్కెట్ ధరలు.. మద్దతు ధరల …
Read More »బ్రేకింగ్ : కేంద్రం సంచలన నిర్ణయం..!
భారత కేంద్ర ప్రభుత్వం మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది.కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్సభలో 2018-19 కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే..ఈ క్రమంలో దేశంలోని పేదల ఆరోగ్యంపై నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద రూ.5లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తూ.. కేంద్రం సంచలన నిర్ణయం తీసుకున్నది .అయితే సుమారు 10 కోట్ల కుటుంబాలకు ఈ పథకం ద్వారా చేకూరనుంది.ప్రత్యేక్షంగా 50 కోట్ల మంది ఈ పథకం కిందకి …
Read More »సంచలన నిర్ణయం తీసుకున్న వైసీపీ అధినేత …
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత డెబ్బై ఏడు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా జగన్ ప్రస్తుతం రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పాదయాత్రను నిర్వహిస్తున్నారు .జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుంది. See Alsoబ్రేకింగ్ : 2019లో అధికారం ఎవ్వరిదో చెప్పిన లగడపాటి లేటెస్ట్ సర్వే..! …
Read More »రాయలసీమలో వైసీపీ తరుపున ఎమ్మెల్యే బరిలో స్టార్ హీరో కూతురు…!
గత నాలుగు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న టీడీపీ చేస్తున్న పాలన నచ్చక వైసీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. ఇటీవల కలెక్షన్ కింగ్ మోహాన్ బాబు రాజకీయ నేతలందరిలో 95% రాస్కెల్స్ వున్నారంటూ ఇండియా టుడే కాన్ క్లేవ్ లో సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే గతంలో రాజకీయాల్లో మోహన్ బాబు చురుకైన పాత్ర పోషించారు. రాజ్య సభ సభ్యునిగానూ పదవిలో కొనసాగారు మోహన్ బాబు. రాజకీయ పరంగా మోహన్ …
Read More »33/11 కేవీ సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు ( గురువారం ) రాజన్న సిరిసిల్లాలో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా ముస్తాబాద్ మండలం లో నూతనంగా నిర్మించనున్న 33/11 కేవీ సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారు.ఈ సందర్బంగా మండలంలోని ప్రజలతో కాసేపు ముచ్చటించి…ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. Minister @KTRTRS laid foundation stone for the construction of 33/11 KV Substation at Mustabad …
Read More »