Blog Layout
ఢిల్లీని టచ్ చేసిన.. జగన్ ప్రభంజనం.. బ్రదర్స్ మతులు పోవాల్సిందే
వైసీపీలోకి పనబాక దంపతులు | ఎంట్రీ ముహుర్తం ఫిక్స్.?
వైఎస్ రాజశేఖర్ రెడ్డి విజయమ్మతో మాట్లాడిన చివరి మాటలు ఇవే |
నా తమ్ముడి పక్కలోకి నీ కూతుర్ని పంపు నీకోరిక నేను తీరుస్తా..!
ఈ రోజుల్లో కూడా పాదయాత్రలు అవసరమా.. “ఇది సాధ్యమా? అనే వారి కోసం దరువు ప్రత్యేక కథనం
ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్ గత ఎడాది నవంబర్ 6 నుండి కడప జిల్లా ఇడుపులపాయి నుండి ప్రజా సమస్యల స్వయంగా తెలుసుకోవడం కోసం వాటిని భరోస ఇవ్వడం కోసం చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర చేస్తున్నాడు. మూడువేల కిలో మీటర్ల సుదీర్ఘ పాదయాత్రకు వైసిపి అధినేత జగన్ మోహన్ శ్రీకారం చుట్టినపుడు “ఇది సాధ్యమా? ఈ రోజుల్లో కూడా పాదయాత్రలు అవసరమా? ” అని అనుకున్న …
Read More »వచ్చే ఎన్నికల్లో వార్ వన్ సైడే..ఎంపీ కవిత
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లోఅన్ని పార్టీ లు కలిసి పోటీ చేసిన.. టీఆర్ఎస్ పార్టీ యే గెలుస్తుందని..వార్ వన్ సైడ్ అవుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇవాళ మంగళవారం ఆమె రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ని కలిశారు.ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ప్రజలకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో అభివృద్ధి పనులు,సంక్షేమ కార్యక్రమాలు , ప్రాజెక్ట్లను నిర్మిస్తుంటే ప్రతిపక్ష పార్టీలు కోర్టుకి …
Read More »నాగ శౌర్యతో- నిహారిక పెళ్లి.. ఒప్పేసుకున్న చిరంజీవి.. నాగబాబు రివర్స్..?
మెగా బ్రాదర్ నాగబాబు కుమార్తె నీహారిక పెళ్లి మెగా మేనళ్లుడు సాయి ధరమ్ తేజ్తో ఖాయమైందని పుకార్లు ఓ రేంజ్లో షికార్లు చేశాయి. అయితే ఆ టైమ్లో తేజూ డైరెక్ట్గా స్పందించడంతో ఆ రూమర్ అక్కడితో ఆగిపోయింది. తేజూకి ఇలాంటి రూమర్లు మామూలే అయినా మెగా డాటర్ గురించి ఫస్ట్ టైమ్ రూమర్ రావడంతో గూగుల్ మొత్తం ఒక్కసారిగా ఊగిపోయింది. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి మెగా డాటర్ గురించి …
Read More »వైఎస్ జగన్ వస్తుంటే…..మేడలు, మిద్దెలు, దారులు, చెట్లు అన్నీ ప్రజా సమూహాలతో నిండి
ఏపీలో గత నాలుగు సంవత్సరాలుగా టీడీపీ ప్రభుత్వం చేస్తున్నా..అన్యాయాలు,దోపిడిలు, భూకభ్జాలు, రేప్ లు,హత్యలు, దాడులు ఇలా చెప్పుకుంటూ పోతే అత్యంత దారుణంగా చేసిన పాలన కనబడుతుంది. వీటన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టెలా ఒక సరియైన నీజాయితి గల నాయకుడు ఏపీ ప్రజల్లో రాజకీయం అంటే నమ్మకం కుదిరేలా నిరంతరం ప్రజల కోసం తపన పడుతున్న ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్ గత ఎడాది నవంబర్ 6 …
Read More »కొబ్బరి నీళ్ళు త్రాగడం వలన కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే
ప్రస్తుతం మనం ఉన్న ఈ కల్తీ కలియుగంలో కల్తీ లేని పకృతి ప్రసాదించే నీరు ఏదైనా వుందంటే అది కొబ్బరి నీళ్ళే.కొబ్బరి నీళ్ళు మన శరీరానికి ఎంత ఆరోగ్యకరమైనవో మనందరికి తెలిసిన విషయమే..వీటితో మన శరీరానికి కావలిసిన ముఖ్యమైన పోషకాలు లబిస్తాయి.ప్రధానంగా మినరల్స్ మనకు ఎక్కువగా దొరుకుతాయి.ది౦తో శరీరం ఉల్లాసంగా వుంటుంది.కాబట్టి ఇప్పుడు మనం కొబ్బరి నీళ్ళు త్రాగడం వలన కలిగే అద్భుతమైన ప్రయోజనాలుఏంటో తెలుసుకుందాం. see also : పవన్కి …
Read More »