Blog Layout

లైవ్ లో న్యూస్ యాంక‌ర్‌ని ‘బేబీ’ అని పిలిచిన నేత‌… ‘నోర్మూయ్’ అంటూ

ప్రపంచ వ్యాప్తంగా ప‌ద్మావ‌త్’ చిత్రం విడుద‌లైనందుకు కర్ణి సేన‌లు విధ్వంసానికి పాల్పడిన సంగ‌తి తెలిసిందే. దీని గురించి వివిధ న్యూస్ ఛాన‌ళ్లు వారితో చ‌ర్చ‌లు కూడా నిర్వ‌హించాయి. అలాగే ‘న్యూస్ ఎక్స్’ ఛాన‌ల్ కూడా కర్ణి సేన మ‌ద్ద‌తుదారు సూర‌జ్‌పుల్ అముతో లైవ్ చ‌ర్చ నిర్వ‌హించింది. గ‌తంలో దీపికా ప‌దుకునే ముక్కు కోయాలంటూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన సూర‌జ్‌.. ఈ లైవ్ డిబేట్‌లో నోరు జారి మ‌రోసారి అభాసు పాల‌య్యారు. …

Read More »

పవన్ కళ్యాణ్ సభలో ఒక్కసారిగా ఊహించని ఘటనతో పోలీసులు షాక్..

టాలీవుడ్ హీరో ,జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ఈరోజు నుండి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. పవన్‌ కల్యాణ్ ఎక్కడికెళ్లినా అభిమానులు ఆయను చూడటానికి తరలివస్తున్నారు. అనంతలో కూడా ఇదే మాదిరిగా ఫ్యాన్స్ పవన్ సభకు వచ్చారు. అయితే ఓ అభిమాని పవన్‌ను కలవడం కోసం చేసిన ప్రయత్నంతో అక్కడున్న వారందరు షాక్ అయ్యారు. పోలీసులను, పార్టీ నేతలను దాటుకుని ఓ అభిమాని పవన్ వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లాడు. పవన్‌ను గుండెలకు …

Read More »

మేడారం జాతరలో సాంస్కృతికోత్సవాలు.. గిరిజన జానపద కళలకు ప్రాధాన్యం..

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో సాంస్కృతికోత్సవాలను ఘ నంగా నిర్వహించనున్నారు. ఈ నెల 31, వచ్చేనెల 1, 2 తేదీల్లో మూడురోజులపాటు జరిగే జాతరలో 31 జిల్లాల జానపద, గిరిజన కళారూపాలను ప్రదర్శించనున్నారు. ఈ మేరకు వందలమంది కళాకారులు సిద్ధమవుతున్నారు. దీంతోపాటు రాష్ట్ర సాం స్కృతిక సారథి కళాకారులు తెలంగాణ ఆటపాట నిర్వహించనున్నారు. ఇందుకోసం పర్యాటకశాఖ ప్రత్యేక వేదికను సిద్ధం చేసినట్టు ఆ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం పేర్కొన్నారు.  గిరిజన …

Read More »

ఎన్ని కష్టాలు ఎదురైనా రాజకీయాల్లోనే ఉంటా..సినిమాల్లోకి వెళ్ళ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన ‘చలోరె చలోరె చల్’ యాత్రలో భాగంగా మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఇవాళ అయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో పర్యటించారు.పర్యటనలో భాగంగా జనసేన కార్యాలయానికి అయన భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా అక్కడ తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ..రాజకీయాల్లో తనకు శత్రువులు ఎవ్వరు లేరని స్పష్టం చేశారు.రాష్ట్రంలో కరువు సమస్యలపై అధ్యాయం చేసి..పరిష్కారాల కోసం …

Read More »

ప్రత్యేక హోదా పై తగ్గేదే లేదంటున్న జగన్..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత డెబ్బై రెండు రోజులుగా అలుపు ఎరగకుండా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.ఈ క్రమంలో శుక్రవారం జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన ఏపీ ప్రజలకు ఒక సందేశాన్నిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు.ఆ వీడియోలో …

Read More »

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు తెలుసుకోవాల్సిన రాజకీయం…వైసీపీ బలం

ఏపీలో అనంతపురం రాజకీయాలు తెల్సిన ఎవరిని అడిగిన చెప్తారు వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలు గురించి.అనంత‌పురం జిల్లాలో మొత్తం ఎనిమిది నియోజ‌క‌వ‌ర్గాల్లో..20 రోజులకు పైగా 250 కిలో మీట‌ర్లు వైఎస్ జగన్ ప్రజా సమస్యలు ,స్వయంగా తెలుసుకోవడం కోసం చేపట్టిన ప్రజా సంకల్పా యాత్ర  సాగింది. 2014 ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన తరువాతి నుండే జ‌గ‌న్ ఈ జిల్లా పై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టారు. రైతు ప‌రామ‌ర్శ యాత్ర‌లు చేసారు. …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌దే పై చేయి..! చంద్ర‌బాబు డీలా..!!

ఆ విష‌యంలో ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌ ఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి దే పై చేయి.. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు డీలా.. అవును మీరు చ‌దివింది నిజ‌మే. చంద్ర‌బాబు రాజ‌కీయ అనుభ‌వంతో పోలిస్తే వైఎస్ జ‌గ‌న్ ప‌ది మెట్లు ఎక్కువే ఎక్కారు. ఇక అస‌లు విష‌యానికొస్తే.. వైఎస్ ఏ ప‌నిచేసినా ఒంటికాలిపై లేచే అధికార పార్టీ నాయ‌కులు, బీజేపీ నాయ‌కులు, కాంగ్రెస్ నాయ‌కులు అంద‌రూ క‌లిసి విమ‌ర్శ‌లు …

Read More »

23 ఏళ్ల యువకుడు బౌలింగ్ చేస్తూ కుప్పకూలిచనిపోయాడు..వీడియో

ఎంతో ఉత్సాహంగా బౌలింగ్‌ చేస్తూ 23 ఏళ్ల ఓ యువకుడు ఒక్కసారిగా ప్రాణాలు విడిచిన సంఘటన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని బంజారాహిల్స్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నిన్న ( జనవరి 26 ) రాత్రి హైదరాబాద్ సిటీ జహీరానగర్ లో క్రికెట్ టోర్నమెంట్ జరిగింది.ఈ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొన్న లాయెడ్ ఆంటోనీ అనే యువకుడు బౌలింగ్ చేస్తూ చేస్తూ.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.సాధారణంగా అందరూ బౌలింగ్ …

Read More »

ఏపీ ప్రజలకు శుభవార్త …

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రజలకు శుభవార్త .అందులో భాగంగా రాష్ట్రంలో కొత్తగా మరో ఐదు పాస్ పోర్టు సేవకేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రాంతీయ పాస్ పోర్టు అధికారి డీఎస్ఎస్ శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు .అయితే ఇప్పటికే రాష్ట్రంలో నెల్లూరు కడప కర్నూల్ జిల్లాలలో పాస్ పోర్టు సేవ కేంద్రాలున్నా నేపథ్యంలో తాజాగా మరో ఐదు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు .అంతే కాకుండా రాజధాని ప్రాంతానికి దగ్గరలో ఉన్న …

Read More »

వర్మ హోమో సెక్సువల్ కి ప్రతిరూపం…

నిత్యం ఎన్నో సంచలనాలకి కేంద్ర బిందువుగా మారుతున్నా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై అతని దగ్గర పనిచేసిన రచయిత పి.జయ కుమార్ సంచలన ఆరోపణలు చేశాడు.ఆయన మాట్లాడుతూ తన స్ర్కిప్ట్ను కాపీ కొట్టి వర్మ ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ షార్ట్ఫిల్మ్ తీశారని ఆరోపిస్తున్నారు . తాజాగా అతనిలో మరో మనిషి ఉన్నాడని ఆయన అంటున్నారు .ఈ క్రమంలో విజయవంతమైన దర్శకులతో వర్క్ చేస్తూ ఫ్యూచర్ బాగుంటుందని ఆశించడం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat