జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన రాజకీయ యాత్ర సోమవారం ప్రారంభమైంది. జనసేనపార్టీ కార్యాలయం నుంచి కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయానికి బయలుదేరిన పవన్కు ఆయన సతీమణి అన్నా లెజ్నోవా ఎదురొచ్చి హరతి ఇచ్చి నుదుట తిలకం దిద్దారు. అయితే ఈ సందర్భంగా ఆయన చేస్తోన్నయాత్రికి పాపం ఇంట్లోవారెవరూ హాజరు కాకపోవడమే కాస్త జాలిగొలిపే అంశం. విదేశీ భార్య చేత తిలకం దిద్దించుకుని ముందుకు సాగడం సినీ ఫక్కీలో సాగినా.. ఇక …
Read More »Blog Layout
వైసీపీలోకి మాజీ కేంద్ర మంత్రి.. డేట్ ఫిక్స్..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఓ మాజీ కేంద్ర మంత్రి చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే, ప్రజా సంకల్ప యాత్రతో నిత్యం ప్రజల్లో ఉంటూ వైఎస్ జగన్ ప్రజల ఆదరణ పొందుతున్న విషయం తెలిసిందే. అంతేగాక, ఇటీవల కాలంలో పలు మీడియా సంస్థలు, రాజకీయ నాయకులు చేసిన సర్వేల్లో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎక్కువగా …
Read More »ఒకేరోజు 700 ప్రదేశాల్లో…15 దేశాల్లో ఏక కాలంలో వైఎస్ జగన్కు సంఘీభావం
వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేస్తున్న ప్రజా సంకల్పం పాదయాత్ర ఈ నెల 28వ తేదీన నెల్లూరులో 1,000 కిలో మీటర్ల మైలురాయిని అధిగమిస్తున్న సందర్భంగా ‘వాక్ విత్ జగనన్న’ (జగనన్నతో నడుద్దాం) అనే కార్యక్రమం చేపట్టాలని వైసీపీ పార్టీ పిలుపు నిచ్చింది. గత ఎడాది నవంబర్ 6 నుండి కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ 13 జిల్లాల్లో 3,000 కిలోమీటర్లు చేస్తున్న …
Read More »వాకాటి కేసులో రెవెన్యూ, బ్యాంక్ అధికారులు..?
ఏపీ లోని నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి అరెస్ట్ సంచలనం సృష్టించింది. జిల్లాలో చాలామంది పారిశ్రామికవేత్తలు రాజకీయాల్లో ఉన్నారు . మాగుంట, ఆదాల, బీద మస్తాన్ రావు, కురుగొండ్ల, కాకాణి గోవర్ధన్ రెడ్డి, మేకపాటి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, కన్నబాబు ఇలా అనేకమంది రాజకీయాల్లో ఉన్నా ఇటువంటి కేసులు ఎదుర్కొన్న వారిలో వాకాటి నారాయణ రెడ్డి ఒక్కరే. బొల్లినేని రామారావు మీద …
Read More »పవన్ కల్యాణ్ యాత్రలో పాల్గొననున్న హీరోయిన్..!!
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చలోరే చలోరే చల్ పేరుతో చేస్తున్న రాజకీయ యాత్రలో ఓ హీరోయిన్ పాల్గొననుందని జనసేన కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. అయితే, పవన్ కళ్యాణ్ రాజకీయ యాత్రను విజయవంతం చేసేందుకు జనసేన నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అందులో భాగంగానే పవన్ కల్యాణ్ రాజకీయ యాత్రకు సినీ గ్లామర్ తోడవ్వనుంది. అయితే, పవన్ రాజకీయ యాత్ర ప్రారంభమైన కొద్ది రోజులకే సినీ నటి పూనం …
Read More »నమత్రా పై ఆసక్తికరమైన ట్వీట్ చేసిన మహేష్
ఇవాళ సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమని నమత్రా శిరోద్కర్ పుట్టిన రోజు..ఈ సందర్బంగా ప్రిన్స్ మహేష్ తన భార్య కు ఆసక్తికర ట్వీట్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు.నువ్వు నాకెంతో ప్రత్యేకమో చెప్పేందుకు మరో కారణం.. హ్యాపీ బర్త్డే మై లవ్, మై బెస్ట్ ఫ్రెండ్, మై వైఫ్` అంటూ ఈ సందర్బంగా మహేష్ ట్వీట్ చేశాడు. భార్య, పిల్లలతో కలిసి దిగిన ఫోటోను కూడా ఈ సందర్బంగా …
Read More »పవన్ కళ్యాణ్ మూడవ భార్య ఆత్మహత్యామత్నం
సినీ క్రిటిక్, బిగ్ బాస్(తెలుగు) మొదటి సీజన్ పాటిస్పెంట్ కత్తి మహేష్ మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఇప్పటి వరకు టీవీ ఛానెళ్లల్లో, ఫేస్బుక్లో కామెంట్లు పెడుతూ.. తీవ్రమైన పదజాలంతో పవన్పై విమర్శలు గుప్పించే కత్తి మహేష్ పూనమ్కౌర్తో పవన్ కల్యాణ్కు ఎఫైర్ ఉందని బల్లగుద్ది మరీ చెప్పారు. అంతేకాదు పూనమ్ బర్త్డ్ డే రోజు పవన్ కళ్యాణ్ బొంబాయిలో ఒక స్టార్ హోటల్లో …
Read More »జనంలోకి బయలుదేరిన జనసేన అధినేత పవన్
చలోరే ..చలోరే ..చల్ పేరుతో జనంలోకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు నుంచి తన రాజకీయ యాత్రను ప్రారంబిస్తానన్న సంగతి తెలిసిందే..ఈ క్రమంలో పవన్ మొత్తం 150 కార్లతో భారీ కాన్వాయ్ తో హైదరాబాద్ నుండి కొండగట్టు కు బయలుదేరి వెళ్లారు.మధ్యాహ్నం 3 గంటల సమయంలో పవన్ కొండగట్టుకు చేరుకోనున్నారు.ఈ నేపధ్యంలో తన భార్య లెజ్నోవా తనకు ఎదురొచ్చి.. తిలకం దిద్ది ..హారతిచ్చి కొండగట్టు కు పంపించారు.అయితే …
Read More »‘జ్యురిచ్ నల్లా సందేశాని’కి మంత్రి కేటీఆర్ ఫిదా
స్విట్జర్లాండ్ పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు జ్యురిచ్లో బస చేసిన హోటల్లో తాగునీటి నల్లా మీద ఉన్న సందేశాన్ని చూసి ఫిదా అయ్యారు.‘‘స్వచ్ఛం.. ఆరోగ్యకరం.. ఏ మాత్రం షుగర్ ఉండదు. కొవ్వు రహితం.. తాజా, సేంద్రియం.. తాగడానికి సురక్షితం.. జ్యురీ నీటిని ఆస్వాదించండి’’అనే సందేశం నల్లా మీద ఉంది దీన్ని చూసి కేటీఆర్ అబ్బురపడ్డారు.జ్యురిచ్ నగరం నల్లాల నీటిపై ఉన్న ప్రేమాభిమానాలను …
Read More »పవన్ కల్యాణ్ కొడుక్కి తప్పిన పెను ప్రమాదం
జనసేన అధినేత, సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడవ భార్య అన్నా కొడుకుకు తృటిలో ప్రమాదం తప్పింది. అయితే, పవన్ కల్యాణ్ తన సతీమని అన్నా, పోలాండ్ అంబాసిడర్ ఆడమ్ బురాకోవస్కీతో కలిసి సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చర్చిలో ఆదివారం ప్రార్ధనలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో పవన్ కల్యాన్ కారులో నుంచి దిగి తన సతీమని అన్నా నుంచి తన బిడ్డను తీసుకుని …
Read More »