Blog Layout

కత్తి మహేష్ ను ఆడిస్తున్న టీడీపీ ఎంపీ .. వెలుగులోకి వచ్చిన సంచలన విషయం

నిజం నిప్పు లాంటిది,దాగిన దాగదంటారే దానికి నిదర్షనమే ప్రస్తుత తెలుగు రాష్ట్రాలలో సంచలనాలకి మారు పేరుగా మారిన కత్తి మహేష్ఈ. కత్తి మహేష్ ఎవరు ఆయన వెనుకున్నదెవరు అని లోతుగా పరిశీలిస్తే నిజాలు దిగ్బ్రాంతిని గురి చేశాయి.కత్తి మహేష్ గారి స్వస్థలం పీలేరు,చిత్తుర్ జిల్లా స్వయాన ప్రస్తుత MP శివప్రసాద్ సొంత జిల్లా.MP కత్తి మహేష్ ఒకేసామాజిక వర్గానికి చెందిన వారు , ఇద్దరు ఒకే పరిశ్రమలో పని చేస్తున్నారు.అలా …

Read More »

తెలంగాణ చ‌ట్ట‌స‌భ‌లు..దేశానికే ఆద‌ర్శం..విప్ గొంగిడి సునీత‌

రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్ లో ప్రారంభమైన రెండు రోజుల  18 వ అఖిల భారత విప్ ల సదస్సు తెలంగాణ శాసన సభ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ‘చట్టసభలు సమర్థవంతంగా పనిచెసేందుకు అనుసరించాల్సిన విధానం ‘అనే అంశం మీద ఆమె ప్రసంగించారు పద్నాలుగేళ్ల పాటు ప్రత్యేక రాష్ట్రం కోసం మహోద్యమం నడిపిన ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని గొంగిడి సునీత తెలిపారు. తన …

Read More »

తెలంగాణలో పరిశోధనను ప్రోత్సహిస్తున్నాం..క‌డియం

తెలంగాణ రాష్ట్రంలో శాస్త్ర పరిశోధనను ప్రోత్సహిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. సికింద్రాబాద్, సెయింట్ పాట్రిక్ స్కూల్ లో సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్-2018 ని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి మహమూద్ అలీ, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి, సికింద్రాబాద్ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, స్థానిక ఎమ్మెల్యే సాయన్నలతో కలిసి ప్రారంభించారు. సైన్స్ …

Read More »

ఏపీలో సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం ..

అప్పటి ఉమ్మడి ఏపీలో  ఏ ఒక్క  ముఖ్యమంత్రికీ కూడా ఇన్నిసార్లు పాలాభిషేకాలు జరిగి ఉండకపోవచ్చు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు నాలుగేళ్ల కాలంలో వందలసంఖ్యలో కేసీఆర్ కు పాలాభిషేకాలు జరిగాయి. వేల లీటర్ల పాలను అభిమానం రూపంలో కేసిఆర్ చిత్ర పటాలపై కురిపించారు. అయితే అనేక సందర్భాల్లో కేసీఆర్ కు పాలాభిషేకం చేసినా… ఆయన ఇచ్చిన హామీలు మాత్రం పూర్తి స్థాయిలో అమలు కాలేదన్న విమర్శలు కూడా బలంగానే …

Read More »

రజనీకాంత్‌కు రాజ‌కీయ ముప్పు… ఈ జ‌న్మ‌లో సీయం కాలేడు..

రాజకీయ ప్రవేశంపై సూపర్‌‌స్టార్ రజనీకాంత్ స్పష్టతను ఇచ్చారు. రాజకీయాల్లోకి కచ్చితంగా వస్తానని ఆయన ప్రకటన చేశారు. అంతేకాదు వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని పెట్టి పోటీ చేస్తానని రజనీ చెప్పారు. ఈ మేరకు చెన్నైలో జరుగుతున్న అభిమానుల సమావేశంలో స్పష్టతను చెప్పారు. అయితే రాజకీయాల్లోకి రజనీ రావాలని ఎప్పటినుంచో అభిమానులు అనుకుంటున్నారు. జయలలిత చనిపోయిన తరువాత ఆయన రాజకీయాల్లోకి రావాల్సిందేనంటూ అభిమానులు డిమాండ్ చేశారు. ఇలాంటి నేపథ్యంలో ఇన్ని …

Read More »

వైసీపీ ముందు తొడ కొట్టి.. తోక ముడిచిన టీడీపీ..

వైసీపీ నేత అంబటి రాంబాబును ఏపీ పోలీసులు గృహనిర్బంధం చేయ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే ఇటీవల ఒక చాన‌ల్ లైవ్‌లో వైసీపీ నేత అంబ‌టి రాంబాబు.. టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న చ‌ర్చ‌కు పాల్గొన్న విష‌యం తెలిసిందే. అయితే ఆ లైవ్ డిబేట్‌లో బుద్దా వెంక‌న్న విసిరిన స‌వాల్‌ను స్వీక‌రించిన సత్తెనపల్లెకు వెళ్లేందుకు అంబటి రాంబాబు సిద్ధమవగా గుంటూరులోని ఆయన నివాసంలోనే పోలీసులు …

Read More »

చంద్ర‌బాబుకు జైలు భ‌యం..బ‌య‌ట‌ప‌డిన సంచ‌ల‌న నిజాలు..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జైలుకు పోవాల్సి వస్తుందేమో అని భయపడుతున్నారా ..? అంటే అవును అనే అంటున్నారు .సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ .ఒక ప్రముఖ టీవీ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ “ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తోకజాడిస్తే జైలుకెళ్లి చిప్పకూడు తినాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఓటుకు నోటు కేసును చేతిలో పట్టుకుని చంద్రబాబును.. మోడీ ఒక …

Read More »

క‌త్తి రాజేసిన క్షుద్ర‌పూజ‌ల‌కి.. మ‌హేష్ బాబుకి ఉన్న లింకేంటి….

క‌త్తి మ‌హేష్ రాజేసిని క్ష‌ద్ర‌పూజ‌ల ర‌చ్చ‌.. రంబోలాలా త‌యారైంది. తను వేసిన ప్రతి ప్రశ్న వెనుక ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయని చెప్పిన కత్తి మహేష్, దానికి సంబంధించిన అంశాలను క్లుప్తంగా తెలిపారు. ముఖ్యంగా పవన్ – త్రివిక్రమ్ లు కలిసి క్షుద్రపూజలు నిర్వహించారని చెప్పిన కత్తి, దానికి సంబంధించిన వీడియో కూడా తన వద్ద ఉందని స్పష్టం చేసారు. అందులో పవన్, త్రివిక్ర‌మ్‌లు స్పష్టంగా కనపడుతున్నారని తెలిపారు. ఆ పూజలు …

Read More »

జ‌గ‌న్ అన్న‌కే మా ఓటు.. పవన్‌కి మాత్రం ఓటు వేయమ‌ని.. తేల్చేసిన‌ పీకే ఫ్యాన్స్…

మీరు చదివింది నిజమే ..గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అధికారానికి దూరం కావడానికి ప్రధాన కారణమైన ప్రముఖ స్టార్ హీరో ,పవర్ స్టార్ ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే ప్రాణమిచ్చే అభిమానులు తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు .అసలు విషయానికి  పవనన్నకు ప్రాణమిస్తాం…జగనన్నకు ఓటు వేస్తాం… అనే స్లోగన్ తో ఉన్న ఒక ఫ్లెక్సీ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అజ్ఞాతవాసి సినిమా విడుదల సందర్భంగా రజక, …

Read More »

పంచాయతీరాజ్‌ బిల్లు రూపకల్పనకు ఉపసంఘం

తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ రాజ్ బిల్లును రూపొందించడానికి ఏడుగురు మంత్రులతో కూడిన ఉప సంఘం ఏర్పాటైంది. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షుడిగా ఉన్న మంత్రి వర్గ ఉపసంఘంలో మంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కేటీఆర్ , ఇంద్రకరణ్ రెడ్డి, ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వర్ రావు, హరీశ్ రావు సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat