తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లాలో తుమ్మిళ్లకు నెలనెలా వచ్చి.. ఆర్నెల్లలోగా ఈ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేయనున్నట్టు తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని రాజోలిబండ డైవర్షన్ స్కీం(ఆర్డీఎస్) ఆయకట్టుకు జీవం పోసే తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్రావు శంకుస్థాపన చేశారు..ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, మర్రి జనార్ధన్రెడ్డి, ఆల …
Read More »Blog Layout
కత్తి దూకుడుకి ఎవరూ ఊహించని బ్రేక్ వేసిన వివేక్ …
టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ అండ్ ఫ్యాన్స్ పై ప్రముఖ సినీ క్రిటిక్ కత్తి మహేష్ కొనసాగిస్తున్న దండయాత్రకి ఊహించని బ్రేక్ అడిన సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా తన డిబేట్స్ తొను సొషల్ మీడియా పొస్టింగ్స్ తొను పవన్ ఫ్యాన్స్ తొ పాటు సాధారణ ప్రజానికానికి విసుగు కలిగిస్తూ అటు టీవీల్లోనూ.. యూట్యూబ్లోనూ చేసిన కత్తి రచ్చకి ఒక కామన్ మ్యాన్ షాక్ ఇవ్వడంతో నయా హాట్ …
Read More »సోనమ్ గుండెల్లో దాచుకున్న సీక్రెట్స్ అన్నీ లీక్..!
ప్రముఖ సినీ క్రిటిక్ కత్తి మహేష్.. ప్రశ్నలు సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్, పూనమ్ కౌర్ తిరుపతిలో ఒకే గోత్ర నామాలతో ఎందుకు పూజలు జరిపించుకున్నారు.. పూనమ్ కౌర్ సూసైడ్ ప్రయత్నం ఎందుకు చేసుకుంది.. ఆ హాస్పిటల్ బిల్లు ఎవరు కట్టారు.. పూనమ్ తల్లికి పవన్ కళ్యాణ్ ఏమని ప్రామిస్ చేశారు… వీటి పై ఆధారాలు తన దగ్గర ఉన్నాయని… అవసరం వచ్చినప్పుడు బయటపెడతానని… మీకు దమ్ముంటే …
Read More »సోషల్ మీడియాలో సంచలన సృష్టిస్తున్న పూనమ్ ట్వీట్ ..త్వరలోనే పవన్ తో ..?
అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో కత్తి మహేష్,పవన్ కళ్యాణ్ ,పూనమ్ కౌర్ మధ్య వార్ హాట్ టాపిక్ .అందులో భాగంగా పవన్ కత్తిల మధ్య నెలకొన్న వివాదం ఎన్ని మలుపులు తిరుగుతుందో అర్ధం కాక ఇటు పవన్ ఫ్యాన్స్ అటు కత్తి మద్దతుదారులు తలలు పట్టుకుంటున్నారు.అయితే తాజాగా ఆదివారం హైదరాబాద్ మహానగరంలోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మాట్లాడిన కత్తి మహేష్ పెద్ద దుమారాన్నే లేపాడు.దీనిపై పూనమ్ కౌర్ …
Read More »వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే..!
వైఎస్ జగన్ తన పాదయాత్ర చంద్రబాబు అడ్డాలో రప్ఫాడిస్తుంటే.. మరోవైపు వైసీపీలో చేరికలు కూడా జోరుగా సాగుతున్నాయి. నిరంతరం జనం మధ్యన ఉంటూ.. అలుపెరగ కుండా ప్రజా సమస్యల పై పోరాటం చేస్తున్న జగన్కు మద్దతుగా నిలిచేందుకు అనేక మంది నేతలు వైసీపీలో చేరుతున్నారు. దీంతో చంద్రబాబు అండ్ బ్యాచ్కి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయ్యిందని రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే… తాజాగా …
Read More »పూనమ్ గుండెల్లో దాచుకున్న సీక్రెట్స్ అన్నీ లీక్..!
ప్రముఖ సినీ క్రిటిక్ కత్తి మహేష్.. పవన్ కళ్యాన్ అండ్ పీకే ఫ్యాన్స్కి మధ్య జరుగుతున్న రగడలోకి ఎంట్రీ ఇచ్చి కత్తికి బుక్కైన పూనమ్ సీక్రెట్స్ని ఒక్కొకటిగా బయట పడుతున్నాయి. మరి తాజాగా బయటకి వచ్చిన పూనమ్ సెన్షేషనల్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. మరి ఆ మ్యాటర్ ఏంటో తెలియాలంటే మీరు ఈ వీడియో చూడాల్సిందే..!
Read More »కౌన్సెలింగ్ కు హాజరైన ప్రదీప్..
డిసెంబర్ 31న అర్ధరాత్రి సమయంలో మద్యం సేవించి వాహనం నడుపుతూ ప్రముఖ యాంకర్ మాచి రాజు ప్రదీప్ ఎట్టకేలకు పోలీసుల కౌన్సెలింగ్కు హాజరయ్యాడు.డిసెంబర్ 31వ తేదీ అర్థరాత్రి దొరికిన తర్వాత.. జనవరి 5వ తేదీలోపు హాజరుకావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు . మరింత సమయం కోరిన ప్రదీప్.. జనవరి 8వ తేదీ సోమవారం మధ్యాహ్నం గోషామహల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. పోలీసులు ఇచ్చిన కౌన్సెలింగ్ కు హాజరయ్యాడు. …
Read More »కత్తి మహేష్కు మద్దతుగా పూనమ్ కౌర్ ట్వీట్
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ కత్తి మహేష్,పవన్ కళ్యాణ్ ,పూనమ్ కౌర్ మధ్య వార్ .తాజా పరిస్థితుల నేపథ్యంలో పవన్ కత్తిల మధ్య నెలకొన్న వివాదం ఎన్ని మలుపులు తిరుగుతుందో అర్ధం కాక ఇటు పవన్ ఫ్యాన్స్ అటు కత్తి మద్దతుదారులు తల పీక్కుంటున్నారు .అందులోభాగంగా నిన్న ఆదివారం హైదరాబాద్ మహానగరంలోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మాట్లాడిన కత్తి మహేష్ పెద్ద దుమారాన్నే లేపాడు . ప్రెస్ …
Read More »గుండు హన్మంతరావుకి తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం
గత కొంత కాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ప్రముఖ హాస్యనటుడు గుండు హన్మంతరావుకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. ఆస్పత్రి కోసం 5 లక్షల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి విడుదల చేసింది. ఈ విషయాన్ని ట్విట్టర్ లో రాష్ట్ర ఐటీ , పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పోస్ట్ చేశారు. Rs. 5 lakhs for treatment of popular cube artist Gundu …
Read More »ఉద్యోగాలు కల్పించేలా యువత ఎదగాలి..మంత్రి కేటీఆర్
ఉద్యోగాలు ఆశించటం మాత్రమే కాకుండా . ఉద్యోగాలు కల్పించేలా యువత ఎదగాలని రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని దిగువ మానేరు జలాశయం పరిధిలోని ఉజ్వల పార్క్ వద్ద రూ. 25 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఐటీ టవర్ నిర్మాణానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ..ఐటీ …
Read More »