ఏపీలో అత్యాంత దారుణమై నేరాలు టీడీపీ నేతల కనుసన్నల్లో జరుగుతుంది. అదికారంలో ఉన్నామనే ధీమాతో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా టీడీపీ నేతల క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం బయటపడింది. భారీగా క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న నలుగురు టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. బాచుపల్లిలో జరుగుతున్న ఈ బెట్టింగ్ స్థావరాలపై సమాచారం అందుకున్న ఎస్వోటీ పోలీసులు శుక్రవారం అర్థరాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కీలక నిందితుడు రెంటచింతల టీడీపీ …
Read More »Blog Layout
హీరో సూర్యపై.. పవన్ ఫ్యాన్స్ కామెంట్ల వర్షం..!!
తమిళ హీరో సూర్య పవర్ స్టార్ పవన్ కల్యాణ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, శుక్రవారం హైదరాబాద్ నగరంలో సూర్య తాజాగా నటించిన చిత్రం (‘తాన సెర్న్ద్ర కూటం’) గ్యాంగ్ (తెలుగు) ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగిన విషయం తెలిసిందే. కాగా, విగ్నేష్ శివన్ దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు యువీ క్రియేషన్స్ సంస్థ విడుదల చేయనుంది. …
Read More »దమ్మున్ననాయకుడు సీఎం కేసీఆర్..మంత్రి తుమ్మల
తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటిస్తున్నారు..పర్యటనలో భాగంగా అశ్వాపురం మండలం పాములపల్లి గ్రామం దగ్గర జరుగుతున్న మిషన్ భగీరథ పనులను మంత్రి శనివారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు.మిషన్ భగీరథ కింద తాగునీరు అందించకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనని సాహసోపేతమైన ప్రకటన చేసిన దమ్మున్న నాయకుడు …
Read More »వైఎస్ జగన్ ప్రశ్నల మీద ప్రశ్నలు ……టీడీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి
ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర ప్రజల్లో మంచి స్పందన వస్తుంది. జగన్ తో పాటు ప్రజలు పాదయాత్రకు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతూ..ఆయనతో పాటు అడుగులో అడుగు వేస్తున్నారు. అయితే కడప ,కర్నూల్ ,అనంతపురం తరువాత 53 రోజులుగా సాగుతున్న ఈ పాదయాత్రలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతున్న జగన్.. చంద్రబాబు పాలనపై …
Read More »గాల్లో విమానం.. ఫైలట్ల మధ్య వివాదం..ఫ్లైట్ ఎటెళ్లిందంటే..!!
ఈ మధ్య కాలంలో ఆపరేషన్ థియేటర్లో.. వైద్యుల మధ్య గొడవ తలెత్తడం.. వారి కోపాన్ని పేషెంట్పై చూపించి రోగి ప్రాణాన్ని తీయడం కామనైపోయింది. అయితే, ఆపరేషన్ థియేటర్లో మొదలైన గొడవ ఒక ప్రాణాన్నే తీస్తుంది. కానీ అదే గొడవ ఆకాశంలో ప్రయాణించే విమానంలో తలెత్తితే.. అమ్మో.. ఊహించడానికే భయంకరంగా ఉంది కదా..! ఊహించడానికే భయానకంగా ఉండే ఈ సంఘటన నిజంగానే జరిగింది. ఫ్లట్లో కెప్టెన్కు, కో పైలట్కు మధ్య గొడవ …
Read More »గంగిరెద్దుల ఆడించేవారు అపోహలు నమ్మవద్దు..!
గంగిరెద్దుల ఆడించేవారు ఎలాంటి అపోహలు నమ్మవద్దని హైదరాబాద్ పోలీస్లు స్పష్టంచేశారు. ఈ విషయంలో జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో హైదరాబాదు సిటీ కమిషనర్ ఆఫ్ పోలీసు వీవీ శ్రీనివాస రావు పత్రికా ప్రకటన విడుదల చేశారు.ఇందులో పూర్తి స్పష్టత ఇచ్చారు. `సంక్రాంతి పర్వదిన సందర్భంగా గంగిరెద్దుల ఆట ఆడించటం హిందూ సంస్కృతిలో ఒక వారసత్వ చిహ్నం. మరియు గంగిరెద్దుల ఆట మన తెలుగువారి సంప్రదాయం లో ఒక భాగం. ఈ విధముగా …
Read More »సౌందర్య చనిపోయాక.. ఆమె భర్త ఏమి చేస్తున్నాడో తెలిస్తే..! ఛిఛీ..!!
సౌందర్య.. సినీ ఇండస్ర్టీలకు పరిచయం అక్కర్లేని పేరు. అంతలా పేరు తెచ్చుకుంది నటి సౌందర్య. స్టార్ హీరోల సరసన నటించడమే కాకుండా.. యువ నటులు హీరోగా తెరకెక్కే చిత్రాల్లో హీరోయిన్గా జతకట్టడమే కాకుండా.. లేడీ ఒరియంటెడ్ మూవీస్తోను సినీ జనాలను అలరించింది సౌందర్య. అప్పట్లో సౌందర్యకు స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ను సొంతం చేసుకుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె సినిమాల్లో ధరించే వస్ర్తాలకు బహిరంగ మార్కెట్లో భలే గిరికీ …
Read More »ఈ ఏడాది రాష్ట్రావతరణ కానుక ఏంటో చెప్పిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ మెట్రో ఖాతాలో మరో ప్రత్యేకత నమోదు కానుంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాబోయే జూన్ 2వ తేదీ ప్రజలకు కానుకగా ఎల్బీనగర్ వరకు మెట్రో మార్గాన్ని ప్రారంభించి తీరుతామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎల్బీనగర్ వరకు మెట్రో ప్రారంభించే దిశగా ప్రత్యేక లక్ష్యంతో నిర్ణీత వ్యవధిలో పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. మెట్రోను దశలవారీగా అందుబాటులోకి …
Read More »బీసీ డిక్లరేషన్ నివేదిక సిద్ధం.. మంత్రి ఈటల
బీసీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనున్నవిప్లవాత్మక చర్యలకు సంబంధించి సర్వం సిద్ధమైంది. బీసీల సమస్యలు, ఆర్థికాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై బీసీ నివేదికను సిద్ధం చేశామని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. త్వరలోనే ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుకు నివేదిక అందజేస్తామన్నారు. శుక్రవారం సచివాలయంలో మంత్రి జోగు రామన్న అధ్యక్షతన బీసీ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ సంచార జాతులకు …
Read More »బాలకృష్ణ ఓ చదువులేని మూర్ఖుడు..కత్తి మహేష్..సంఛలన వ్యాఖ్యలు
తెలుగు సినీ ఇండస్ర్టీలో బాలయ్య అని ముద్దుగా అభిమానుల చేత పిలిపించుకునే హీరో బాలకృష్ణ, అంతేకాదు. బాలకృష్ణ అటు రాజకీయంగానూ.. ఇటు వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీబిజీగా గడుపుతున్నాడు. తాజాగా బాలకృష్ణ నటించిన జై సింహా చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.ఇదిలా ఉండగా.. కత్తి మహేష్ తాజాగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అదేంటీ.. కత్తి మహేష్ పవన్పై చేసే వ్యాఖ్యలు …
Read More »