అనుకున్నది ఒకటి..అయినది ఒకటి ..పాపం కాంగ్రెస్ నేతలకు షాక్ ల పై షాకులు తగులుతున్నాయి..నిన్న సాక్షాత్తు ఉమ్మడి గవర్నర్ నరసింహన్ చేతోలో షాక్ తిన్నారు…వివరాల్లోకి వెళ్తేతెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి, శాసనసభ, మండలిలో ప్రతిపక్షనాయకులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు నిన్న రాజ్ భవన్ కు వెళ్లి.. రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా పిట్లంలో ఇసుక మాఫియా సాయిలు అనే వీఆర్ఏని బలిగొన్నదని వారు గవర్నర్కు ఫిర్యాదు చేశారు .. రాష్ట్రంలో …
Read More »Blog Layout
అక్క భర్తతో అక్రమ సంబంధం…గుంటూరు – కర్నూలు రోడ్డులో చెల్లి ఏం చేసింది
ఏపీలో నేరాలు వీపరీతంగా పెరుగుతున్నాయి. మరి ముఖ్యంగా నేరాల్లో అక్రమ సంబంధాలు ఎక్కువ..తాజాగా అక్రమ సంబంధం బయట పడకుండా భర్తను అడ్డు తొలగించుకుందామనే ఉద్దేశంతో అక్క భర్తతో కలిసి హత్య చేసిన కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారు చేప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. ఫిరంగిపురం మండలం పొనుగుపాడుకు చెందిన నల్లబోతు వీరయ్య కుమారుడు నరేంద్ర (27) ఆంధ్రాషుగర్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. 2013లో అదే …
Read More »గుడ్ న్యూస్..రాష్ట్రంలో 26 ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులు..!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోనుంది. బాలింతల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వ బ్లడ్బ్యాంకులను వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాటు చేయనుంది.మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 26 బ్లడ్ బ్యాంకులను ఏర్పాటు చేస్తుంది.ఈ నేపధ్యంలో జాతీయ ఆరోగ్య మిషన్ అద్వర్యంలో 13, రాష్ట్ర వైద్య విధాన పరి షత్ ఆధ్వర్యంలో మరో 13 బ్లడ్ బ్యాంకులను ఏర్పాటు చేయనున్నారు. పేదలకు ఉపయోగపడేందుకు వీలుగా ప్రభుత్వ ఆస్పత్రుల …
Read More »గలీజ్ గజల్లో.. మరో కోణం..!! వామ్మో… మరీ ఇంతలానా??
ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపులకు గురైన మహిళల జాబితా రోజు రోజుకు పెరుగుతోంది. కాగా, నిన్న గజల్ శ్రీనివాస్ తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. మరో పక్క గజల్ శ్రీనివాస్ను నాలుగు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసిన విషయం …
Read More »శృతి హాసన్ శ్రుతి మించి…. నైట్ డ్రెస్సులో రాత్రంతా అతడితో
ప్రస్తుతం దక్షిణాది వెండితెరపై తళుక్కున మెరిస్తున్న మెరుపుతీగ ఎవరంటే టక్కున గుర్తొచ్చేది కమల్ హాసన్ కుమార్తె శ్రుతిహాసన్.. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు దాదాపు అన్ని సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయినా ఒడిదుడుకులు మాత్రం తప్పట్లేదు. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో గడ్డుకాలం ఎదుర్కొన్నప్పటికి ఓపికతో ముందుకు సాగి నంబర్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఒక్క నటన పరంగానే కాకుండా గ్లామర్ పరంగా కూడా తనదైన శైలిలో …
Read More »”టీడీపీకి చేవలగల ఎంపీలు కావలెను”
అవును మీరు చదివింది నిజమే. టీడీపీకి చేవలగల ఎంపీలు కావాలట. తెలంగాణ టీఆర్ఎస్ ఎంపీలను చూసి.. ఏపీ టీడీపీ ఎంపీలు నేర్చుకోవాల్సింది చాలానే ఉందని, టీఆర్ఎంపీలు కేంద్ర ప్రభుత్వంతో పోరాడి.. తమ రాష్ట్ర ప్రజలకు అనేక ప్రయోజనాలను చేకూర్చుతుంటే.. మరో పక్క ఆంధ్రప్రదేశ్ ఎంపీలు మాత్రం కేంద్ర ప్రభుత్వం వద్ద వారు చెప్పిన ప్రతీదానికీ తలలు ఊపుతూ.. ప్రజలకు శూన్యం మిగుల్చుతున్నారట. ఈ మాటలు అన్నది ఎవరో కాదండి బాబోయ్.. …
Read More »సార్..మా ప్రదీప్ చిన్నపిల్లోడు వదిలేయండి..తెలియక చేసేశాడు..!
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో ప్రముఖ యాంకర్ ప్రదీప్ పట్టుబడిన విషయం తెలిసిందే.. అయితే ఆరోజు నుంచి సోషల్ మీడియాలో యాంకర్ ప్రదీప్ పై పలు రకాలుగా వార్తలు వస్తున్నాయి.బ్రీత్ అనలైజర్ టెస్ట్లో 178 పాయింట్లు నమోదు అవడం.. తన కారుకు బ్లాక్ ఫిలింను వేయించడం…పోలీసుల కౌన్సిలింగ్కు …
Read More »టీఆర్టీ దరఖాస్తుల సవరణకు తుదిగడువు
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహిస్తున్న టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ)కి దరఖాస్తుచేసిన అభ్యర్థులు తమ వివరాలను ఈ నెల 8 నుంచి 11వ తేదీ వరకు సవరించుకోవచ్చని టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్ తెలిపారు . దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులు ఆన్లైన్లో పీడీఎఫ్ సవరించుకోవాలని శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. గడువుతీరిన తర్వాత అభ్యంతరాలు స్వీకరించబోమని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణకు తుదిగడువు ఆదివారంతో ముగుస్తున్న సంగతి తెలిసిందే.
Read More »జగన్ది ”పాదయాత్ర కాదట.. ముద్దుల యాత్రట”..!!
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్శాఖ మంత్రి కేఎస్ జవహర్ మరో సారి విమర్శల వర్షం గుప్పించారు. అయితే.. మంత్రి జవహర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జగన్ ప్రజా సంకల్ప యాత్ర.. ఒక ఓదార్పు యాత్రలాగా సాగుతుందన్నారు. ఎవరైనా మహిళలు జగన్ వద్దకు పోతే ముద్దులు పెడుతున్నాడని, అందుకనే 40 సంత్సరాలలోపు ఉన్నవారు ఎవరూ కూడా జగన్ పాదయాత్రలో పాల్గొనడం …
Read More »కొత్త రూ.10 నోట్లను విడుదల చేసిన ఆర్బీఐ.!
భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నూతన 10 రూపాయల నోట్లను రూపొందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ రోజు నూతన 10 రూపాయల నోట్లను విడుదల చేసింది. చాకొలెట్ బ్రౌన్ కలర్లో ఈ నోట్లు ఉన్నాయి. ఈ కొత్త నోట్ల వెడల్పు పాత నోట్లలాగే 63 మిల్లీ మీటర్లు ఉంది. కాగా, పాత నోట్ల పొడవు 137 మి.మీ. ఉండగా, కొత్త నోట్ల పొడవు మాత్రం 123 మి.మీ.గా ఉంది.అలాగే, పాత …
Read More »