తెలంగాణ రాష్ట్రంలో పసుపు రైతుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేందుకు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత నిర్విరామంగా ప్రయత్నిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న ఆమె ఇవాళ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేశ్ ప్రభును కలిశారు. నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజక వర్గంలో స్పైస్ పార్క్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 42 ఎకరాల భూమిని కేటాయించి, రూ.30 కోట్లు మంజూరు చేసిందని కేంద్రమంత్రి సురేశ్ ప్రభుకు ఎంపి …
Read More »Blog Layout
రేపు రజనీ పార్టీలోకి రాఘవ లారెన్స్..?
గత మూడు రోజుల క్రితం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మద్దతు లభిస్తుంది. ప్రముఖ దర్శకుడు , నటుడు రాఘవ లారెన్స్ రేపు రజనీ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. స్వతహాగా రజనీకి వీరాభిమాని అయిన లారెన్స్ ఆయన బాటలో రాజకీయ రంగం ప్రవేశం చేయనున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇదే విషయమై రేపు లారెన్స్ విలేకరల సమావేశం నిర్వహించి అధికారికంగా …
Read More »పడకలో మూత్రం పోస్తుందని ఒంటినిండా వాతలు పెట్టాడు
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో దారణం చోటు చేసుకుంది. రాత్రి వేళల్లో పక్కలో మూత్రం పోస్తుందని కన్న తండ్రే తన కూతురుకు ఒంటి నిండా వాతలు పెట్టాడు.వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నగరంలోని ఎ క్లాస్ కాలనీలో ఉండే రాజు వ్యాన్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆయనకు 11 ఏళ్ల కూతురు ఉంది. చిన్నారి రాత్రి వేళల్లో పక్క తడుపుతోంది. దీనిపై ఆగ్రహం చెందిన రాజు.. కన్న కూతురని చూడకుండా …
Read More »చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని చుట్టుముట్టి ఏం చేశారో తెలుసా..?
ఏపీలో టీడీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జన్మభూమి కార్యక్రమంలో రాష్ర్ట ప్రజల మొత్తం అవీనితిని నిలదీస్తుంటే పక్కనే ఉన్న తెలుగు తమ్ముళ్లు అమర్యదాపూర్వకంగా ప్రవర్తిస్తున్నారు. అంతేగాక టీడీపీ నేతలే కాదు ముఖ్యమంత్రే ఇలా చేస్తుంటే ఏమి చేయాలో తెలుగు ప్రజలకు అర్థం కావడం లేదు. అసలు ఏం జరిగిందంటే పులివెందుల జన్మభూమి సభలో గండికోట, చిత్రవతి ఎత్తిపోతల పథకం ప్రారంభ సభలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రసంగాన్ని …
Read More »సీఎం కేసీఆర్ నమ్మకాన్ని నిలబెట్టాలి..మంత్రి హరీష్
రాబోయే ఎనిమిది నెలల కాలం ఇరిగేషన్ శాఖకు అత్యంత కీలకమని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రతి గంట విలువైనదని, నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని మంత్రి కోరారు.తెలంగాణ నీటిపారుదల శాఖ 2018 క్యాలెండర్ ను మంత్రి బుధవారం నాడు జలసౌధలో ఆవిష్కరించారు.పదహారు నెలల్లో చేయవలసిన పనులను ఎనిమిది నెలల్లో చేయడానికి ఇరిగేషన్ అధికారయంత్రాంగం నడుం బిగించాలని కోరారు.గడచిన మూడున్నరేళ్లుగా అంకితభావంతో పనిచేస్తున్న ఇంజనీర్లు ఈ ఏడాది ఇంకా పట్టుదలతో పని …
Read More »వైఎస్ జగన్ చెప్పిన ‘పులి’ కథ….మీకు తెలిస్తే ఖచ్చితంగా నిజమే అంటారు…!
ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ అధినేత వైఎస్ ప్రజాసంకల్పయాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలోని కలికిరి వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ చెప్పిన పులి కద ఆసక్తికరంగా ఉంది. జగన్ తన పాదయాత్రలో రోజులు గడిచే కొద్ది కొత్త,కొత్త విషయాలతో ప్రజలను అలరించే యత్నం చేస్తున్నారు. జగన్ చెప్పిన పులి కద ఇలా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబును పరోక్షంగా పులిగా పోల్చుతూ, అది ఎంత ప్రమాదకరంగా మారిందో ఆయన వివరించే …
Read More »జగన్ సీఎం అవుతాడని… తాను ఏంత పందెం కట్టానో.. జగన్ తోనే చేప్పిన మహిళ..
ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా వైసీపీ నాయకులు,కార్యకర్తలతో పాటు మహిళలు,రైతులు, యువకులు పాదయాత్రలో జగన్ను కలిసి తమ సమస్యలు వివరిస్తున్నారు. అంతేగాక పలుచోట్ల ముఖాముఖి కార్యక్రమాన్ని జగన్ నిర్వహిస్తున్నారు. అయితే మదనపల్లికి చెందిన ఒక మహిళ స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది. తన ఇంటి చూట్టూ టీడీపీ వాళ్లే ఉంటారని.. 20 ఏళ్లుగా వారు ఎంత వేధించినా …
Read More »గజల్ శ్రీనివాస్ రాసలీలలకు సంబంధించి ..మరో 20 వీడియోలు..విడుదల
గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపుల కేసులో మరో కోత్త మలుపు తిరిగింది. ఆయన రాసలీలలకు సంబంధించి మరిన్ని వీడియోలను బాధితురాలు తాజాగా విడుదల చేశారు. పనిమనిషి పార్వతి తనపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవం అని నిరూపించడానికే.. మరిన్ని వీడియోలు విడుదల చేశానని ఆమె తెలిపారు. నా వద్ద ఇంకా చాలా వీడియోలు ఉన్నాయని తెలిపారు. గజల్ శ్రీనివాస్ గలీజ్ పనులకు సంబంధించి మొత్తంగా 20 వీడియోలను బాధితురాలు పోలీసులకు సమర్పించినట్టు …
Read More »కేంద్రమంత్రితో ఎంపీ కవిత భేటీ…నిజామాబాద్ సమస్యపై కీలక చర్చ
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజును నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఇవాళ కలిశారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఢిల్లీలో కేంద్ర మంత్రితో సమావేశమై పలు అంశాలను ఎంపీ కవిత కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న అంశాలను పరిష్కరించాలని కోరారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి వద్ద ఎయిర్పోర్టు ఏర్పాటుకై మరోసారి కేంద్ర విమానయాన శాఖా మంత్రి అశోక్ గజపతిరాజుకు ఎంపీ కవిత విజ్ఞప్తి …
Read More »మేడారం జాతరకు హెలీకాప్టర్ సౌకర్యం..!
తెలంగాణ కుంభమేళగా పేరొందిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డ తర్వాత సమ్మక్క సారలమ్మ పండుగ ఘనంగా నిర్వహించాలని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఈ ఏడాది జరుగుతున్న జాతరకు 80 కోట్ల రూపాయలు కేటాయించామని వివరించారు. నిన్న సాయంత్రం కేంద్ర గిరిజనశాఖ మంత్రిని సమ్మక్క సారలమ్మ …
Read More »