గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికా బాగా ట్రెండ్ అవుతున్న వార్త ఏమిటయ్యా అంటే టక్కున గుర్తుకొచ్చేది రెబల్స్టార్ ప్రభాస్, కొణిదెల వారి డాటర్ నిహారిక పెళ్లి. ఇప్పుడు ఇదే వార్తను టాలీవుడ్ ప్రపంచం కోడై కూస్తోంది. అయితే, ఈ విషయంపై ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, తమ్ముడు నాగబాబులు స్పందించారు కూడా. వారు మాట్లాడుతూ.. సోషల్ మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. అసలు నిహారికతో ప్రభాస్కు పెళ్లి ఏంటి …
Read More »Blog Layout
వైసీపీలోకి మాజీ ఎంపీ ..ముహూర్తం ఖరారు ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంటుంది .అందులో భాగంగా నిన్న మొన్నటి వరకు ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీకి చెందిన చిన్న చితక నేతల దగ్గర నుండి సాక్షాత్తు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వరకు చేసే పలు అక్రమాలు ,అవినీతి కార్యక్రమాలపై అటు సామాన్య ప్రజలే కాకుండా ఇటు పలు రాజకీయ పార్టీలకు చెందిన బడా బడా నేతలు వరకు విరక్తి …
Read More »2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం.. సంచలన తీర్పునిచ్చిన కోర్ట్
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో నిందితులు రాజా, కనిమొళిలు సహా అందరిని నిర్దోషులుగా ప్రకటిస్తూ పటియాలా కోర్టు తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పుతో పటియాలా హౌజ్ కోర్టు ఎదుట డీఎంకే నేతలు, పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. అయితే పటియాలా హౌస్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ, ఈడీ హైకోర్టులో అప్పీల్ చేయనుంది.2జీ స్పెక్ట్రం అక్రమ కేటాయింపుల వల్ల రూ.1.76 లక్షల కోట్లు నష్టం …
Read More »భర్తకు చెప్పలేని విషయాన్ని డాక్టర్కు చెప్తే.. ఏం చేశాడంటే..!!
ప్రపంచంలో ఎక్కువ గౌరవాన్ని పొందే వృత్తి ఏమిటంటే.. ఆలోచన లేకుండా వచ్చే సమాధానం వైద్య వృత్తి. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో వైద్యుడ్ని సంప్రదించాల్సిందే. తమకు వైద్యం చేసిన డాక్టర్ను కృతజ్ఞతతో తలుచుకోవడం కూడా సర్వసాధరణమే. వైద్యం చేసినందుకుగాను ఆ సదరు డాక్టరు డబ్బును, గౌరవాన్ని పొందుతాడు కూడా. అయితే, తమిళనాడు రాజధాని చెన్నైలో అందుకు విరుద్దంగా జరిగింది. వైద్యం నిమిత్తం వచ్చిన ఓ మహిళను …
Read More »జగన్ అనే రెండు అక్షరాల పదం ప్రత్యర్థుల గుండెల్లో ఒక డైనమైట్. ఒక అణుబాంబు
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా జన మనోరంజక యువనేత జగన్ అని ఇలపావులూరి మురళీ మోహన రావు గారు ఒక స్టొరీ రాశారు ..యదాతధంగా మీకోసం .. అధికారంలో ఉండి ప్రజలకు మేలు చేసి చరిత్రలో, ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయిన నేతలు తెలుగువారిలో ఇద్దరు మాత్రమే కనిపిస్తారు. ఒకరు ఎన్టీఆర్, మరొకరు వైఎస్సార్… ఆ ఇద్దరి మేలుకలయిక ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్. …
Read More »”ఎంసీఏ”.. ఎలా ఉందంటే..!!
నటీనటులు: నేచురల్ స్టార్ నాని, సాయి పల్లవి, భూమిక చావ్లా, విజయ్ వర్మ, నరేష్, రాజీవ్ కనకాల, పోసాని, ఆమని, ప్రియదర్షి , వెన్నెల కిషోర్, రచ్చ రవి . కథ, కథనం, దర్శకత్వం: శ్రీరామ్ వేణు సంగీతం : దేవి శ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫి : సమీర్ రెడ్డి ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి నిర్మాత : దిల్ రాజు (వెంకటేశ్వర క్రియేషన్స్) కథ: నాని, రాజీవ్ కనకాల …
Read More »ప్రశాంతంగా ఆర్కేనగర్ ఉపఎన్నిక పోలింగ్
తమిళనాడు రాష్ట్రంలోని ఆర్కేనగర్ నియోజకవర్గానికి ఇవాళ జరుగుతున్న ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్పై రాజకీయంగా తీవ్ర పోటీ నెలకొంది. మొత్తం 59మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 24న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Read More »పవన్ మొదటి భార్య గురించి మీకు తెలియని షాకింగ్ నిజం..!!
పవర్స్టార్ పవన్ కల్యాణ్ 1997 మే 17న నందిని అనే మహిళతో పెద్దల సమక్షంలో పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. ఆ తరువాత వీరిద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు రావడంతో పెళ్లి అయిన సంవత్సరానికే పుట్టింటికి వెళ్లిపోయింది నందిని. అయితే, పవన్ కల్యాణ్ తన తీరును మార్చుకోకపోవడంతో మార్చి 2007న పవన్ కల్యాణ్కు లీగల్ నోటీసులు పంపింది నందిని. అంతకు ముందే 1997 ఏప్రిల్లోనే విడాకులు తీసుకునేందుకు పవన్ కల్యాణ్ …
Read More »మోదీ న్యూ ఇయర్ కానుక..బాబుకు బ్యాడ్ న్యూస్ ..జగన్ కు గుడ్ న్యూస్ ..
ఇటు ఏపీ అటు కేంద్రంలో తమకు మిత్రపక్షమైన టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోదీ న్యూఇయర్ సందర్భంగా బిగ్ షాక్ ఇవ్వనున్నారా ..?.ఇప్పటికే గత నాలుగు ఏండ్లుగా పలు అవినీతి అక్రమాలతో సామాన్య వర్గాల నుండి సంపన్నవర్గాల వర్గాల వరకు ప్రతి ఒక్కరిలో తీవ్ర వ్యతిరేకతను తెచ్చుకున్న టీడీపీ పార్టీ సర్కారుకు ప్రధాని మోదీ తీసుకోబోయే నిర్ణయం న్యూఇయర్ కి …
Read More »జనం మధ్యలో జగన్ జన్మదిన వేడుకలు
వైసీపీ అధినేత , ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు నేడు.. ఈ సందర్బంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా నల్లమడకు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. భారీ కేక్ కట్ తెప్పించి వైఎస్ జగన్ చేత కట్ చేయించారు. ప్రజాసేవే పరమావధిగా పనిచేయాలని ఈ సందర్భంగా పార్టీ నేతలకు…. ఆయన సూచించారు. …
Read More »