టీమ్ ఇండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా మరో అరుదైన ఘనత సాధించాడు. లంకతో వన్డే సిరీస్కు దూరమైన జడేజా.. సౌరాష్ట్ర క్రికెట్ సంఘం నిర్వహించిన మ్యాచ్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది రికార్డు నెలకొల్పాడు. ఎస్సీఏ అంతర్ జిల్లా టీ20 టోర్నీలో జడ్డూ ఈ ఫీట్ సాధించాడు. జామ్ నగర్ తరఫున బరిలో దిగిన జడేజా.. అమ్రేలీ జట్టుపై ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్లో …
Read More »Blog Layout
ఎమ్మెల్యే కెపి వివేకానంద పై మంత్రి కేటీఆర్ ప్రసంశలు ..
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు నేడు శనివారం హైదరాబాద్ మహానగరంలో మన నగరం కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో పర్యటిస్తున్నారు .ఈ పర్యటనలో భాగంగా నియోజక వర్గ వ్యాప్తంగా ఉన్న సామాన్య ప్రజానీకంతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు . అందులో భాగంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ “నగరంలో ఉన్న సామాన్యుడి స్పందనకు మన నగరం అనే కార్యక్రమం చక్కని వేదిక అని ఆయన అన్నారు …
Read More »టీడీపీలోకి వలసలు …
ఏపీ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలోకి ఇతర పార్టీల నుండి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో కురుపాం అసెంబ్లీ నియోజక వర్గ వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి మావయ్య ,మాజీ ఎమ్మెల్యే అయిన శత్రుచర్ల చంద్రశేఖర్ రాజ్ అధికార టీడీపీ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు . నిన్న శుక్రవారం నియోజక వర్గ పరిధి చినమేరంగి కోటలో పార్టీ పరిశీలకులు …
Read More »బిగ్ బ్రేకింగ్.. మాజీ ముఖ్యమంత్రికి మూడేళ్ల జైలు శిక్ష..!
బొగ్గు స్కాంలో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. జార్ఘండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడాకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఆయనకి మూడేళ్ల జైలు శిక్షతో పాటు 25 లక్షల జరిమానా విధించింది. కోల్కతాకు చెందిన విని ఐరన్, స్టీల్ ఉద్యోగ్ లిమిటెడ్ (విసుల్) కంపెనీకి జార్ఖండ్లోని రాజారా నార్త్ బొగ్గు బ్లాక్ కేటాయింపుల విషయంలో అవకతవకలు జరిగాయని కేసు నమోదు అయ్యాయి. దీంతో …
Read More »సీఎం కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తిన కాంగ్రెస్ మాజీ మంత్రి..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి పొగడ్తల వర్షం కురిపించారు .రాష్ట్రంలో శుక్రవారం 15 నుండి పంతొమ్మిదో తేది వరకు హైదరాబాద్ మహానగరంలో ఎల్బీ స్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్న సంగతి తెల్సిందే . అందులో భాగంగా శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవం ఎంతో ఘనంగా జరిగాయి .ఈ …
Read More »గరుడవేగ రిస్కీమూవీ ఆఫ్ ది ఇయర్..
1990లో యాంగ్రీ యంగ్ మేన్ గా వెండితెరపై రౌద్రాన్ని అద్భుతంగా పండించిన రాజశేఖర్ తర్వాత కాలంలో కథానాయకుడిగా ఆడియన్స్ను ఆకట్టుకోలేకపోయాడు. రాజశేఖర్ కు ఆఖరి సూపర్ హిట్ అంటే ఎవడైతే నాకేంటి అని చెప్పుకోవచ్చు. అటువంటి అవుట్ డేటెడ్ హీరో అయిన రాజశేఖర్ పై పది కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టడానికే దర్శకనిర్మాతలు సంకోచిస్తున్న ఈ తరుణంలో గరుడవేగ నిర్మాతలు ఏకంగా 25 కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. మరి …
Read More »సాయి పల్లవి క్రేజ్ ముందు.. రకుల్ తట్టుకోగలదా..?
ప్రముఖ నిర్మాత దిల్ రాజు మరో మల్టీస్టారర్కు శ్రీకారం చుట్టారని సమాచరం. దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహించనున్న ఆ చిత్రానికి దాగుడుమూతలు అనే టైటిల్ను పరిశీలనలో ఉందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే శర్వానంద్, నితిన్ లను హీరోలుగా ఫైనల్ చేశారని దిల్ రాజు కాంపౌండ్ నుండి ఒక వార్త బయటకు వచ్చింది. ఇక ఆ చిత్రంలో ఒక హీరోయినన్గా సాయి పల్లవిని ఫైనల్ చేయగా… ఇప్పుడు మరొక హీరోయిన్గా …
Read More »అమ్మకు ,మమ్మీకి తేడా చెప్పిన సీఎం కేసీఆర్..
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఎల్బీ స్టేడియంలో శుక్రవారం ప్రపంచ తెలుగు మహాసభలు ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి .ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవానికి భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ,మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ,తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ హాజరయ్యారు . ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు .ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ “అమ్మకు ,మమ్మీకి మధ్య ఉన్న తేడాను వివరించారు .సీఎం …
Read More »జగన్ ఈసారైనా అక్కడ వైసీపీ జెండా ఎగురవేస్తారా..?
ఏపీలో పాదయాత్రతో బిజీగా ఉన్న వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రస్తుతం టీడీపీ కంచుకోట అయిన అనంతపురం జిల్లాలో తన పాదయాత్రని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇక 36వ రోజుకు చేరుకున్న జగన్ పాదయాత్ర.. శనివారం ధర్మవరం నియోజకవర్గం ఉప్పునేని పల్లి క్రాస్ రోడ్డు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ధర్మవరం నియోజకవర్గంలోని ధర్మవరం మండలంలోని చిగిచెర్ల, వసంతపురం, గరుడంపల్లి క్రాస్ రోడ్డుమీదుగా జగన్ పాదయాత్ర కొనసాగనుంది. ఇక ధర్మవరం విషయానికి …
Read More »ప్రియాంకా చోప్రాకు ఐదు నిమిషాలకు…5 కోట్లు
బాలీవుడ్తోపాటు హాలీవుడ్లోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ ప్రియాంకా చోప్రా డిసెంబరు 19న జరగనున్న జీ సినీ అవార్డుల వేడుకలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ప్రియాంక వేదికపై ప్రదర్శనను ఇవ్వనున్నారట. ఐదు నిమిషాల ఈ ప్రదర్శనకు ఆమె రూ.5 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. అంటే నిమిషానికి రూ.కోటి అన్నమాట.ప్రస్తుతం ఈ విషయం బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ప్రియాంక దాదాపు రెండేళ్ల తర్వాత ఓ బాలీవుడ్ పాటకు వేదికపై …
Read More »