Blog Layout

చంద్ర‌బాబుకు న‌యా షాక్.. ప‌ట్టు బిగించిన ఏసీబీ..!

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు నయా షాక్ త‌గ‌ల‌నుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు. అస‌లు విష‌యం ఏంటంటే.. నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు పై ఏసీబీ అధికారులు మ‌రో రెండు కేసులు నమోదు చేసేందుకు రెడీ అయిపోయారు. బొల్లినేని రామారావు తొలినుంచి కొంత వివాదాస్పదంగా మారారు. మహారాష్ట్రలో కాంట్రాక్టులు తీసుకున్న ఆయన అక్కడ అవినీతికి పాల్పడ్డారని మహారాష్ట్ర ఏసీబీ శాఖ నాలుగు కేసులు నమోదు చేసింది. …

Read More »

ఉత్త‌మ్‌..కాంగ్రెస్ గెలిచేందుకు ఇది పంజాబ్‌కాదు..

పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుమాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ రాములు నాయక్ వ్యాఖ్యానించారు. పంజాబ్ మోడల్ తరహాలో తెలంగాణలో రిజర్వుడు నియోజకవర్గాలన్నిటిలో గెలుస్తామని దళిత, గిరిజనులను ఉత్తమ్ అవమాన పరుస్తున్నారని మండిప‌డ్డారు. కాంగ్రెస్ గెలవడానికి ఇది పంజాబ్ కాదని..తెలంగాణ అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. శుక్ర‌వారం టీడీఎల్పీలో విలేక‌రుల‌తో మాట్లాడారు. కాంగ్రెస్ సుదీర్ఘ పాలనలో దళిత గిరిజనులను ఓటు బ్యాంకుగానే వాడుకున్నారని మండిప‌డ్డారు. ప్ర‌స్తుతం ఆదివాసీలు ,లంబాడాల …

Read More »

బండ్ల గణేష్‌పై ఏపీలో మహిళా నేతలు ఆగ్రహం…తక్షణమే అరెస్ట్

‘బండ్ల గణేష్‌ మనిషి కాడు.. తోడేలు లాంటివాడు. ఎవడినైతే నమ్మకూడదో వాడితోనే వ్యాపారం చేశా. రూ.27 కోట్ల దాకా ఇవ్వాలి. అతడి మీద మొత్తం 14 కేసులు కోర్టులో దాఖలు చేశాం ..గణేష్‌ను అరెస్ట్ సమయానికి ఆయన తండ్రి కన్నీళ్లు పెట్టుకోవడంతో జాలిపడి వదిలేశానని సచిన్ జోషి వెల్లడించిన సంగతి తెలిసిందే..అయితే తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు నిర్మాత బండ్ల గణేష్‌. వైసీపీ పైర్ బ్రాండ్ నగరి ఎమ్మెల్యే రోజాపై …

Read More »

సంచలనం సృష్టిస్తున్న విరాట్-అనుష్క పెళ్లిపై రోహిత్ ట్వీట్ ..

సాధారణంగా మనకు తెల్సిన వారికీ కొత్తగా పెళ్లి అయితే నిండు నూరేళ్ళు సిరిసంపదలతో ..పిల్లాపాపలతో కల్సి ఉండాలని ఆశీర్వాదిస్తాము .లేదా మనకు తోచిన విధంగా తగిన బహుమతి కానుకలను సమర్పించుకుంటాం .కానీ ఇటివల పెళ్లితో ఒకటైన ప్రేమపక్షులు టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ,,బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ లను ఉద్దేశించి టీం ఇండియా ఆటగాడు రోహిత్ శర్మ ఏమని సలహా ఇచ్చాడో తెలుసా . రోహిత్ …

Read More »

పార్లమెంట్‌కు ట్రాక్టర్‌పై వచ్చిన ఎంపీ

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు శుక్రవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభను స్పీకర్ సుమిత్రా మహాజన్, రాజ్యసభను వెంకయ్యనాయుడు ప్రారంబించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోఇండియన్ నేషనల్ లోక్‌దళ్ పార్టీకి చెందిన ఎంపీ దుశ్యంత్ చౌతాలా ఇవాళ పార్లమెంట్‌కు ట్రాక్టర్‌పై వచ్చారు. ఆకుపచ్చ రంగులో ఉన్న ట్రాక్టర్‌పై ఆయన పార్లమెంట్‌కు చేరుకున్నారు. అయితే గేటు వద్దే ఆయన వాహనాన్ని ఆపేశారు.హర్యానా మాజీ సీఎం ఓమ్ ప్రకాశ్ చౌతాలా మనువడే దుశ్యంత్ చౌతాలా. పార్లమెంట్ …

Read More »

రెచ్చిపోయిన పూజా ..

పూజా హేగ్దే మెగాస్టార్ కుటుంబం నుండి వచ్చిన మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ముకుందా మూవీలో మన పక్కింటి అమ్మాయిలా ..మన ఇంట్లో అమ్మాయిలా నటించి అందర్నీ మెప్పించింది .ఆ మూవీలోచాలా హోమ్లీగా కనిపిస్తుంది .అయితే ఆ మూవీలో ఎంత హోమ్లీగా కనిపించిందో మరో హీరో అల్లు అర్జున్ హీరోగా నటించిన డీజే మూవీలో అంతకు మించి సెక్సీగా కనిపించింది .ఎప్పుడు లేని విధంగా అమ్మడు తెగ …

Read More »

చెన్నంపల్లి కోటలో గుప్తనిధుల వేట

కర్నూల్ జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో గుప్తనిధుల వేట ఆగడం లేదు. నేరుగా అధికారులే రంగంలోకి దిగి వేట కొనసాగిస్తున్నారు. రేయింబవళ్లు తవ్వకాలు చేపడుతున్నారు. ఈ తవ్వకాల వెనుక పెద్దల హస్తం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. దీనివల్లే అధికారులు పోలీసు బలగంతో వచ్చి.. గ్రామస్తుల అభ్యంతరాలను సైతం ఖాతరు చేయకుండా తవ్వకాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం పేషీ ఆదేశాల మేరకే తవ్వకాలు జరుపుతున్నామని ఆదోని ఆర్డీఓ ఓబులేసు చెప్పడం …

Read More »

ఎన్టీఆర్ ఫోటో పెట్టలేదని..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నేటి నుండి పంతొమ్మిది తేది వరకు ప్రపంచ తెలుగు మహాసభలు ఎంతో ఘనంగా నిర్వహించనున్న సంగతి తెల్సిందే .ఈ మహాసభలకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు యాబై వేలమంది హాజరు కానున్నారు అని సమాచారం . అయితే ఇంతఘనంగా జరుగుతున్న మహాసభల్లో అప్పటి ఉమ్మడి ఏపీ మాజీ దివంగత ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అయిన …

Read More »

దేశ రాజకీయాల్లో సంచలనం …

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నారు .ఇప్పటికే తనయుడు ,కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్ధి రాహుల్ గాంధీకి త్వరలోనే ఆ పార్టీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు అప్పజేప్పనున్న నేపథ్యంలో తాజాగా సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయంతో యావత్తు దేశమే షాక్ కు గురైంది . రేపు శనివారం రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో సోనియా …

Read More »

సంక్రాతి బ‌రిలో దిగిన మూడు చిత్రాల్లో.. బాక్సాఫీస్ విన్న‌ర్ టైటిల్ ఎవ‌రికి ద‌క్కింది..?

తెలుగు సినీ అభిమానులకు 2017 సంక్రాంతి పండగ ఇచ్చినంత మ‌జాను.. గ‌త కొన్నేళ్ళ‌గా మరే పండగ ఇవ్వలేదనే చెప్పాలి. దానికి కారణాలు కూడా అంద‌రికీ తెలిసిందే. సంక్రాంతి బరిలోకి దిగిన మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ చిత్రం ఖైదీనెం150, నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టించిన ప్ర‌తిష్టాత్మ‌క 100వ చిత్రం గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి, వంటి రెండు పెద్ద సినిమాలతో పాటు.. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు, శర్వానంద్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన శతమానం భవతి.. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat