గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పుడో కొత్త నినాదం పాపులర్. స్వచ్ఛ నమస్కారం అని పలకరించడం ద్వారా దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించిన జీహెచ్ఎంసీ ప్రస్తుతం నూతన నినాదంతో నగరవాసుల ముందుకెళ్తోంది. మనం మారుదాం… మన నగరాన్ని మారుద్దాం అనే నూతన నినాదాన్ని చేపట్టింది. ఈ నూతన విధానంతో పెద్ద ఎత్తున ప్రచార, అవగాహన, చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ నూతన నినాదంతో నగరవాసుల ముందుకు పోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఆదేశించినట్లు …
Read More »Blog Layout
వనితా రెడ్డి గురించి విజయ్ తండ్రి షాకింగ్ కామెంట్స్ ..
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ కమెడియన్ అయిన విజయ్ సాయి నిన్న సోమవారం హైదరాబాద్ మహానగరంలో యూసఫ్ గూడాలో తన ప్లాట్ లో ఇంట్లోని ఫ్యాన్ కి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెల్సిందే .అయితే నిన్నటి నుండి విజయ్ ఆత్మహత్య ఉదాతంతం క్షణానికో మలుపు తిరుగుతుంది . ఈ క్రమంలో విజయ్ కుటుంబ సభ్యులపై వనితా ..వనితా కుటుంబ సభ్యుల మీద విజయ్ తండ్రి ఆరోపణ ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు …
Read More »జగన్ ఇవ్వనున్న మాస్టర్ స్ట్రోక్స్కి.. టీడీపీ కోటలు దబిడ దిబిడే..!
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల హీట్ పెరిగేకొద్దీ ప్రధానపార్టీల అధినేతలు ఎత్తుకు పై ఎత్తులు మొదలైపోయాయి. మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఒక వైపు చంద్రబాబు.. ఈసారి ఎలాగైనా అధికారాన్ని అందుకోవాలని వైఎస్ జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక చంద్రబాబు విషయానిక వస్తే కాపులను బిసిల్లోకి చేరుస్తూ 5 శాతం రిజర్వేషన్కు అసెంబ్లీలో చంద్రబాబు చేయించిన తీర్మానం అందులో భాగమే. సరే, ఈ తీర్మానం అమల్లోకి …
Read More »ఆరు నెలల కిందట చనిపోయిన ది డీఎస్పీని బదిలీ చేసి..రిపోర్టు చేయాలని ఆదేశాలు…ఏపీ ప్రభుత్వం
ఏపీ పోలీస్ శాఖలో నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి తాజా బదిలీలు చాలు. ఓ వైపు ఉన్నవారికి పదోన్నతులు, పదవులు, బదిలీలు లేక ఆపసోపాలు పడుతుంటే ఏపీ పోలీసుశాఖ మాత్రం చనిపోయిన ఓ అధికారికి బదిలీ చేయడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది. తక్షణమే పోలీస్ హెడ్ క్వార్టర్స్కు వచ్చి జాబ్ రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ కావడంతో.. బతికున్న తమను వదిలేసి చనిపోయిన పోలీసులకు పోస్టింగ్స్ ఇవ్వడమేంటని …
Read More »జగన్ పాదయాత్ర మానుకో -మాజీ కేంద్ర మంత్రి సలహా ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .జగన్ నిర్వహిస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి అశేష ఆదరణ లభిస్తుంది .నిరుద్యోగ యువత ,విద్యార్ధి ,విద్యార్ధిని ,మహిళలు ,వృద్ధులు ,రైతుల నుండి మంచి ఆదరణ వస్తుంది . ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ సలహా …
Read More »బీజేపీని అడ్డంగా బుక్ చేసిన దళితులను కొట్టిన భరత్రెడ్డి
నవీపేట మండలం అభంగపట్నంలోఅక్రమ మొరం రవాణాను అడ్డుకున్నందుకు ఇద్దరు దళితులను కులం పేరుతో దూషించి, కిడ్నాప్ చేసిన కేసులో నిందితుడు భరత్రెడ్డిని జిల్లా పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నెల రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ ఘటనలో నిందితుడిని పట్టుకోవడానికి పోలీసుశాఖ తీవ్రంగా శ్రమించి సఫలీకృతమైంది. అయితే ఈ సందర్భంగా భరత్ రెడ్డి తన పార్టీ అయిన బీజేపీని బుక్ చేసే రీతిలో వ్యవహరించడం గమనార్హం. …
Read More »అలాంటి పారిశ్రామికవేత్తలకు షాకిచ్చేలా తెలంగాణ సంచలన నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించిన భూములు నిరుపయోగంగా ఉంటే వెనక్కు తీసుకోవాలని, ఈ విషయంలో ఉదాసీనత వైఖరి పనికిరాదని రాష్ట్రప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక ఆర్థిక మండళ్లకు కేటాయించే భూముల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తతతో వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో 70కు పైగా సెజ్లు ఉన్నాయి. ఇందులో ఐటి, ఐటిఇఎస్ రంగాలకు చెందిన సెజ్లు హైదరాబాద్ శివార్లలో ఉన్నాయి. 2004-2014 మధ్య …
Read More »మన మెట్రో ఖాతాలో మరో ప్రపంచ రికార్డ్
హైదరాబాద్ మెట్రో ఖాతాలో మరో రికార్డు చేరింది. ప్రపంచంలోనే ఆధునాత సిగ్నలింగ్ టెక్నాలజీ హైదరాబాద్ మెట్రో రైలుకు సమకూరింది. ప్రముఖ థాలెస్ సిగ్నలింగ్ వ్యవస్థను హైదరాబాద్ మెట్రోకు ఏర్పాటు చేయడంతో ఆధునాతన సాంకేతిక ప్రమాణాలతో రైలు నడిపేందుకు అవకాశం కలిగింది. మొదటి కారిడార్లో మియాపూర్ నుంచి అమీర్పేట వరకు 13 కి.మీ, మూడవ కారిడార్లో అమీర్పేట నుంచి నాగోల్ వరకు 17 కి.మీ దూరం కలిపి మొత్తం 30 కి.మీ …
Read More »ఫలించిన జగన్ పోరాటం ..దిగొచ్చిన కేంద్రం ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ఆ పార్టీ శ్రేణులు ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎదుర్కుంటున్న పలు సమస్యలపై ఇటు రాష్ట్ర టీడీపీ సర్కారుపై అటు కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు మీద తమదైన స్టైల్ లో పోరాడుతూ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారు .ఈ నేపథ్యంలో గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ -బీజేపీ ఇచ్చిన పోలవరం ,ప్రత్యేక హోదా ,రైల్వే …
Read More »కమెడియన్ ఆత్మహత్య.. అసలు నిజం తెలిస్తే సిగ్గుపడతారు..!!
టాలీవుడ్ కమెడియన్ విజయ్ సాయి యూసఫ్గూడ పరిధిలోగల తన అపార్ట్మెంట్లో సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే. ఓ పక్క విజయ్సాయి మృతిపట్ల సినీ పరిశ్రమ దిగ్ర్భాంతికి గురికాగా.. మరో పక్క విజయ్ సాయి ఆత్మహత్యకు సంబంధించి పలు రకాల కారణాలు వినవస్తున్నాయి. విజయ్ సాయి ఆత్మహత్యకు పాల్పడటానికి రెండు రోజుల ముందర భార్య వనితారెడ్డి లాయర్లు, మెకానిక్తో ఇంటికి వచ్చిందని, ధౌర్జన్యం చేసి మరీ విజయ్సాయి …
Read More »