దేశంలో మహిళలపై అత్యంత దారుణంగా దాడులు జరుగుతున్నాయి. కొంత మంది దుర్మార్గులు కళ్లు మూసుకపోయి ప్రవర్తిస్తున్నారు. ఒక నేరం చేసి జైలుకు వేళ్లి వచ్చిన …లేదా నలుగురితో మాట పడి..తన్నులు తిన్న మళ్లీ అదే తప్పు చేస్తున్నారు. ఇకపోతే కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో కట్టుకున్న భార్య కాళ్లూ, చేతులు..చివరికి జననాంగాలపై ఇస్త్రీ పెట్టెతో వాతలు పెట్టాడు. ఆ కిరాతకుడి పేరు రంగనాథ్. ప్రైవేట్ కాలేజీ బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అయితే …
Read More »Blog Layout
ఈరోజు భాదపడుతున్నా నేను అభిమానించిన పవన్ ఇంత చవటా..ఎమ్మెల్యే
జనసేన అధినేత హీరో పవన్ కళ్యాణ్ వీలు చిక్కినప్పుడల్లా వైసీపీ అధినేత జగన్ పై వ్యాఖ్యలు చేసి తన అజ్ఙానాన్ని చాటుకుంటూ ఉంటారు. ఇటీవల పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ పవన్ మాట్లాడిన మాటలు పెద్ద ఎత్తున దూమరం రేపుతున్నాయి. .. వైసీపీ నాయకుడు వైఎస్ జగన్ మొహన్ రెడ్డి పై వారసత్వ రాజకీయలపై, అధికారానికి అనుభవం కావాలి,ముఖ్యమంత్రి అయితేనే సమస్యను పరిష్కరిస్తాను అని …
Read More »ఉత్తమ్ కుమార్ రెడ్డికి కౌంటర్ ఇచ్చిన ఎంపీ వినోద్
తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అశాస్త్రీయంగా చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును.. ముఖ్యమంత్రి కేసీఅర్ రీ డిజైనింగ్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టును రూపొందిస్తే.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అండ్ బ్యాచ్ కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంటున్నారని కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ మండిపడ్డారు.ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ … జాతీయ స్థాయిలో, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ …
Read More »బాబు వలన పోలవరం ఆలస్యం ..
ఏపీలో ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మీద పలు విమర్శలు వస్తున్న సంగతి తెల్సిందే .ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు తీరు వలన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అవుతుంది అని ప్రధాన ప్రతిపక్ష వైసీపీ పార్టీ నుండి సీపీఎం వరకు అందరు విమర్శిస్తున్నారు .తాజాగా ఏపీ సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టులో …
Read More »అనంతలో ఎంపీ సీట్లు వారికే.. తేల్చేసిన జగన్..!
జగన్ పాదయాత్ర ప్రస్తుతం అనంతపురం జిల్లాలో జోరుగా సాగుతోంది. శుక్రవారం హైదరాబాద్ సీబీఐ కోర్టుకు హాజరైన జగన్.. మళ్లీ అనంత చేరుకొని తన పాదయత్రని కొనసాగిస్తున్నారు. ఇక అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన జగన్ అనంతలోని ఎంపీ సీట్ల విషయంలో సంచలన ప్రకటన చేశారు. జిల్లాలోని రెండు ఎంపీ సీట్లలో ఒకదాన్ని బీసీలకు కేటాయిస్తామని జగన్ ప్రకటించారు. గత ఎన్నికల్లో తాము తప్పిదం చేశామని.. ఈ సారి అలాంటి …
Read More »పవన్ పై టీడీపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్ ..
ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రముఖ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని అందరికి తెల్సిందే .ఇదే విషయాన్నీ గురించి ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పలుమార్లు మీడియా సాక్షిగా ,తమ పార్టీ నేతల మీటింగ్స్ లో ఒప్పుకున్నారు కూడా . ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒంగోల్ జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెల్సిందే …
Read More »సోనియాగాంధీకి మోడీ శుభాకాంక్షలు
ఇవాళ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ జన్మదినం సందర్బంగా దేశవ్యాప్తంగా జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే .. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోనియాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు . సంపూర్ణ అయురాగ్యలతో , సుదీర్ఘ జీవితాన్ని గడపాలని ప్రార్థిస్తున్నట్లు అయన ట్వీట్ చేశారు. Birthday greetings to Congress President Smt. Sonia Gandhi. I pray for her long life and good health. …
Read More »మహేష్ కోసం వేట మొదలైందా.. అది దొరికితే ఏం చేస్తారు..?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తెలుగు సినీ క్రిటిక్ వీలు చిక్కినప్పుడల్లా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కత్తి మహేష్ ఎంత విమర్శించినా.. పట్టించుకోవద్దని తన అభిమానులకు పవన్ సూచించిన సంగతి తెలిసిందే. అయినా పవన్ అభిమానులు మాత్రం కత్తి పై కత్తి గట్టారని సోషల్ మీడియాలో వివరాలతో సహ బయట పడ్డాయి. అసలు విషయం ఏంటంటే.. పవన్ అప్పుడప్పుడు అజ్ఙాతం వీడడం జనాల్లోకి వచ్చి హడావుడి …
Read More »కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కేసీఆర్ సమీక్ష..అధికారులకు కీలక ఆదేశాలు
తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చాలన్న కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని బీడుభూమలన్నీ సస్యశ్యామలమయ్యేలా కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన కేసీఆర్ … ఆపనులను స్వయంగా పరిశీలించారు. ఈనేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రగతి భవన్ లో ఇవాళ సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ…భూసేకరణ, నిధుల సమీకరణ, అటవీ అనుమతుల్లో …
Read More »జగన్ కు ఓట్లేస్తే ఏపీ సర్వనాశనం -ఎంపీ మురళి మోహన్
ఏపీ అధికార పార్టీ తెలుగుదేశానికి చెందిన సీనియర్ ఎంపీ ,ప్రముఖ పారిశ్రామిక వేత్త ,ప్రముఖ నటుడు మురళి మోహన్ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఫైర్ అయ్యారు .ఈ రోజు శనివారం ఎంపీ మురళి మోహన్ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు . పర్యటనలో భాగంగా మురళి మోహన్ మాట్లాడుతూ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి …
Read More »