టాలీవుడ్ సినీ క్రిటిక్ మహేష్ కత్తికి సంబందించిన ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఇటీవల టాలీవుడ్ దర్శకుడు శేషర్ కమ్ముల పై పవన్ చేసిన వ్యాఖ్యల పై కత్తి స్పందించాడు. ప్రధాని నరేంద్ర మోదీ లాంటి నర హంతకులకు సపోర్ట్ ఇచ్చిన నిన్ను.. మతోన్మాథులతో చెయ్యి కలపొద్దు అని చెప్పిన నీ అభిమాని నీకు చెడ్డోడులా కనిపించాడా.. మోదీ ప్రధని అయినంత మాత్రానా ఏం చేసినా …
Read More »Blog Layout
హైదారబాద్ వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లలో గుట్టుచప్పుడు కాకుండా
డబ్బు మాత్రం నెల కాగనే వెంటపడి..ముక్కుపిండి మరి వసూలు చేస్తారు.భద్రత,కనీస అవసరాలు కూడ తీర్చ కుండా హాస్టల్ను నడుపుతున్నారు. ఇది నగరంలో ఉమెన్ హాస్టళ్లను నడుపుతున్నావారు చేస్తున్న పని ..అంతేగాక అమ్మాయిల విషయంలో అజాగ్రత్త గా ఉన్నారు. ఉమెన్ హాస్టల్ నడుపుతున్నపుడు ఏంత జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి సెక్యూరిటి సిబ్బందిని పెట్టాలి….కాని చేయ్యడం లేదు అందుకే నేరాలు జరుగుతున్నాయి. తాజాగా ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ తాను ఉంటోన్న వర్కింగ్ …
Read More »రాత్రి రేటు పెంచేసింది..!!
తమన్నా. కోలీవుడ్, టాలీవుడ్లో మాంచి క్రేజ్ ఉన్న హీరోయిన్. అంతకు ముందు చిన్న చిన్న సినిమాలతో వెండి తెరకు పరిచయమైనప్పటికీ స్టార్ హీరోయిన్ హోదాను దక్కించుకోలేక పోయింది. ఇందుకు కారణం తమన్నా స్టార్ హీరోల సరసన నటించిన చిత్రాలన్నీ ఫెయిల్యూర్ కావడమే. వెండితెరపై రెండు సినిమాలు అపజయం అయితే చాలు.. ఆ చిత్రంలో నటించిన హీరోయిన్పై ఐరన్ లెగ్ అనే ముద్ర పడిపోతుంది. అటువంటిది తమన్నానటించిన చాలా చిత్రాలు అపజయాలను …
Read More »మహేష్ పొలిటికల్ ఎంట్రీపై జయదేవ్ క్లారీటీ ..
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన టాప్ హీరో ,సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు సినిమాల తర్వాత రాజకీయ ఎంట్రీ ఇస్తారు .ఒకవేళ ఎంట్రీ ఇవ్వకపోతే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి మద్దతు తెలుపుతారు అని వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా ఏపీలో ఇటివల జరిగిన నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో కూడా ఆలిండియా సూపర్ స్టార్ కృష్ణ &మహేష్ బాబు …
Read More »వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో… జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయో తేల్చేసిన.. కత్తి
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై కత్తి మహేష్ మరోసారి కామెంట్స్ చేశారు. పవన్ స్థాపించిన పార్టీ జనసేన కాదు.. అది కాపుసేన అంటూ తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. గతంలో చిరంజీవి స్థాపించిన పీఆర్పీకి 18 సీట్లన్నా వచ్చాయి.. జనసేనకు ఒక్క సీటుకూడా రాదని తేల్చి చెప్పారు. పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ ఆంధ్ర పర్యటనలో భాగంగా శుక్రవారం విజయవాడలో జనసేన కార్యకర్తలో జరిగిన భేటీలో మాట్లాడుతూ.. …
Read More »ఎంపీ పొంగులేటికి పితృవియోగం
ఖమ్మం జిల్లా పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తండ్రి రాఘవ రెడ్డి ఇవాళ కన్ను మూశారు .రాఘవ రెడ్డి అంత్యక్రియలు ఇవాళ స్వగ్రామం నారాయణ పురం లో జరగనున్నాయి రాఘవ రెడ్డి మృతి పట్ల మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సంతాపం తెలిపారు.
Read More »పవన్ కల్యాణ్ పై ఆదేశాలు జారీ చేసిన చంద్రబాబు…!
విశాఖపట్నంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వాఖ్యలు తీవ్ర దూమరాన్ని రేపుతున్నాయి. టీడీపీలో ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, వైసీపీ ఎమ్మెల్యేలు ,కార్యకర్తలు పవన్ కు వ్యతీరేకంగా టీవీ చానెళ్ల ఇంటర్వులో, సోషల్ మీడియాలో , హల్ చల్ చేస్తున్నసంగతి తెలిసిందే. . కుటుంబం ఆస్తులను వెల్లడించడానికి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్పై మంత్రి నారా లోకేష్ కాస్తా ఘాటుగా స్పందించారు అయితే దీనిపై తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి …
Read More »సీబీఐ కోర్టు విచారణ మరోసారి వాయిదా.. జగన్ నేరుగా..?
జగన్ పాదయాత్రకి యధావిధిగా శుక్రవారం బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శుక్రవారం సీబీఐ కోర్టకు జగన్ హాజరయిన సంగతి తెలిసిందే. విచారణను ఈ నెల 15వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు. కోర్టు విచారణకు పూర్తయిన తర్వాత జగన్ వైసీపీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు, పోలవరం ప్రాజెక్టును వైసీపీ నేతల సందర్శన వంటి అంశాలపై జగన్ వారితో …
Read More »ఓటు హక్కు వినియోగించుకున్న పుజారా
గుజరాత్ అసెంబ్లీ తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.తొలి దశలో 89 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5గంటల వరకు జరుగనుంది.ఈ క్రమంలో భారత టెస్టు క్రికెటర్ ఛటేశ్వర్ పుజారా గుజరాత్ ఎన్నికల్లో భాగంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజ్కోట్లోని రవి విద్యాలయ బూత్లో పుజారా ఓటేశారు. Cricketer Cheteshwar Pujara casts his vote in Rajkot's Ravi Vidayalaya booth. …
Read More »ఓటు వేసిన గుజరాత్ సీఎం
దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన గుజరాత్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 182 స్థానాలకు గానూ.. సౌరాష్ట్ర, పశ్చిమ గుజరాత్, కచ్ ప్రాంతాల్లోని 89 స్థానాలకు శనివారం తొలివిడుత పోలింగ్ జరగనుంది.ఈ క్రమంలో గుజరాత్ సీఎం విజయ్ రూపానీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజ్కోట్ వెస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. గుజరాత్ లో …
Read More »