Blog Layout

యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేయద్దు.. మంత్రి తలసాని

కొలవుల కొట్లాట పేరుతో రాష్ట్రంలోని యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేయవద్దని  రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు . ఇవాళ ఆయన చేవెళ్ల లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ … గతంలో ప్రజల బాగోగులు పట్టించుకోని ప్రతిపక్ష పార్టీలు అధికారం కోసమే రాష్ట్ర ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు .వచ్చే ఆగస్టు నాటికి లక్షా ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు …

Read More »

పవన్ కల్యాణ్ ను చంపాలనుకున్నది..ఎవరు…ఎందుకు…?

జనసేన అధినేత,హీరో పవన్ కల్యాణ్ రాజమండ్రిలో ఉభయ గోదావరి జిల్లాల జనసేన సమన్వయకర్తలతో సమావేశంలో బాగంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా జగన్, లోకేష్ ,టీడీపీ, బీజేపి ,కాపు రిజర్వేషన్లపై.. ఇలా పలు ఆసక్తికర అంశాలపై ఆయన తనదైన రీతిలో రెచ్చపోయి స్పందించారు. అంతేగాక టీడీపీకి, బీజేపీకి మద్దతు తెలపడమనేది ఆవేశంతో చేసిన పని కాదని, ఆలోచనతో చేశానని పవన్ వివరించారు. అనుకుంటే.. ఆ సమయంలో తాను కూడా పోటీ చేసి …

Read More »

నోరు జారిన అమిత్ షా.. వెంటనే క్షమాపణ

భారతీయ జనతా పార్టీ జాతీయ అద్యక్షుడు అమిత్ షానోరు జారారు . కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి మట్లాడుతూ .. ప్రజలకు ఏమీ చేయని బీజేపీ పార్టీ కి ఎందుకు ఓటేయ్యలని అమిత్ షా ప్రశ్నించారు . దీ౦తో ప్రజలు ఒక్కసారిగా అవాక్కయ్యారు . సీఎం సిద్దరామయ్యను విమర్శించాల్సిన అమిత్ షా..తమ పార్టీ కర్ణాటక చీఫ్ యెడ్యూర‌ప్ప‌ను విమ‌ర్శించారు.ఈ విషయాన్నీ గమనించిన ఎంపీ అనంత్ కుమార్ అమిత్ …

Read More »

బ్ర‌ద‌ర్ జేసీ ఇలాకాలో.. జ‌గ‌న్‌కి బ్రహ్మరధం ప‌ట్టిన జ‌నం..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర అనంత‌పురం జిల్లాలో జోరుగా సాగుతోంది. నాలుగు వంద‌ల కిలోమీట‌ర్లు దాటిన జ‌గ‌న్ పాద‌యాత్ర ప్ర‌స్తుతం టీడీపీ ఎంపీ జేసీ బ్ర‌ద‌ర్స్ ఇలాకాలోకి ఎంట్రీ ఇచ్చింది. అనంత‌లో తాడిపత్రి అంటేనే జేసీ బ్రదర్స్ మెయిన్ అడ్డా… ఆ నియోజకవర్గంలో జేసీ బ్ర‌ద‌ర్స్‌కి మంచి పట్టుంది. దీంతో గురువారం జగన్ తాడిపత్రి, శింగనమల నియోజకవర్గంలో పర్యటించ‌గా.. తాడిపత్రిలో జగన్‌ను చూసేందుకు భారీగా త‌ర‌లి రావ‌డంతో వైసీపీ శ్రేణుల్లో …

Read More »

JPO పోస్టుల నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ సర్కారు పలు ప్రజాసంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ పలువర్గాల అభ్యున్నతికై తీవ్రంగా కృషి చేస్తుంది .ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకోసం ఉద్యోగాల భర్తీకి పలు చర్యలను తీసుకుంటుంది .ఇప్పటికే నలబై వేలకు పైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది .అంతే కాకుండా దాదాపు ముప్పై వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసింది .ఈ నేపథ్యంలో తాజాగా …

Read More »

జబర్దస్త్ కమెడియన్‌ రేప్ చేస్తామని అడగ్గా…అనసూయ ఇలా అందంట..!

జబర్దస్త్ కమెడియన్‌ ధనరాజ్ ముఖ్యపాత్రలో తెరకెక్కిన చిత్రం దేవీశ్రీ ప్రసాద్. ఈ సినిమా శవాన్ని రేప్ చేయడమనే పాయింటుతో ముందుకు వచ్చింది. చనిపోయిన యువతి పాత్రలో పూజా రామచంద్రన్ నటించింది. ఈ చిత్రానికి సినీ విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇకపోతే చిత్రం గురించి ధనరాజ్ పలు విషయాలు చెప్పుకొచ్చాడు. తొలుత ఈ చిత్రంలో హీరోయిన్ క్యారెక్టరుకి యాంకర్ అనసూయను సంప్రదించామన్నారు. ఆమె తనకు కథ చెప్పమనగానే… ఈ చిత్రంలో ఓ …

Read More »

ఓ అజ్ఞాతవాసి.. ఇదా నీ స్కెచ్‌.. అయ్యా మీరు మామూలు స్వాములు కాద‌య్యా..!

జనసేన అధిపతి పవన్ కల్యాణ్ పై మరోసారి ఘాటు ట్వీట్లు పెట్టాడు సినీవిమర్శకుడు కత్తి మహేశ్. విశాఖపట్నంలో జనసేన కార్యకర్తలతో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్లు ఇస్తూ వరస ట్వీట్లను పెట్టాడు ఈయన. గత కొన్నాళ్లుగా కత్తి మహేష్‌కి పవన్ కల్యాణ్ అభిమానులకు మధ్య ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేఫథ్యంలో పవన్ తాజా రాజకీయ పర్యటనలపై కూడా మహేశ్ వాడీ వేడీగా స్పందించాడు. ప‌వ‌న్ …

Read More »

మరో మైలురాయిని దాటిన వై.ఎస్. జగన్..!!

వైఎస్ఆర్‌సీపీ అధినేత, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అణువ‌నువునా జ‌నంతో మ‌మేక‌మ‌వుతూ.. త‌న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ను చురుగ్గా కొన‌సాగిస్తున్నారు. ఓ ప‌క్క చంద్ర‌బాబు స‌ర్కార్ అవినీతిని ప్ర‌శ్నిస్తూ.. మ‌రో ప‌క్క‌ ప్ర‌జలు తెలుపుతున్న స‌మ‌స్య‌ల‌ను వింటూ.. మీ ముఖాల‌పై చిరున‌వ్వు వ‌చ్చేంత వ‌ర‌కు త‌న‌వంతు ప్ర‌య‌త్నిస్తాన‌ని హామీ ఇస్తూ జ‌గ‌న్ త‌న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర చేస్తున్నారు. అయితే, న‌వంబ‌ర్ 6న‌ ఉద‌యం 9 గంట‌లా …

Read More »

పోలవరంపైకుట్రకు తెరలేపిన బాబు ..పక్కా ఆధారాలు మీకోసం ..

ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ పోలవరం ప్రాజెక్టు వివాదం .పోలవరం ప్రాజెక్టు మీద అధికార టీడీపీ పార్టీకి కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారు వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు .లేదు వైసీపీ శ్రేణులు చేస్తున్న కుట్రల వలన పోలవరం ప్రాజెక్టు పనులు ఆలస్యమవుతుంది అని అధికార టీడీపీ పార్టీ ఆరోపిస్తుంది .కాదు అధికార పార్టీ నియమాలను తుంగలో తొక్కి ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆలస్యం చేస్తుంది అని ఇటు …

Read More »

వైఎస్ జగన్ గ్రేట్ బిజినెస్ మెన్.. లోకేష్ ప‌చ్చ పుల్ల వ్యాఖ్య‌లు..!

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌న‌యుడు మంత్రి నారా లోకేష్ వైసీపీ అధినేత పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 2004 నుంచి 2009 వరకు జగన్ ఆస్తులు అనూహ్యంగా పెరిగాయని, 2009 తర్వాత జగన్ ఆస్తులు ఎందుకు పెరగలేదో చెప్పాల‌ని లోకేష్ అన్నారు. తన తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వచ్చిన పెట్టుబడులు తర్వాత ఎందుకు రాలేదన్నారు. జగన్ ప్రతి శుక్రవారమూ కోర్టుకు వెళ్లడం తప్ప …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat