ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ర్టీలో మెగాస్టార్ చిరంజీవి బాడీ లాంగ్వేజ్, అచ్చు చిరు డ్యాన్స్ను యాజ్టీజ్గా దించేయగల హీరోలలో సాయి ధరమ్ తేజ్ ఒకరు. సాయి ధరమ్తేజ్ను సినీ ఇండస్ర్టీకి పరిచయం చేసింది పవన్ కల్యాణే అయినా.. సాయి ధరమ్ తేజ్ నటన మెగాస్టార్ చిరంజీవిని గుర్తు చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. అయితే, సాయి ధరమ్తేజ్ మెగా కుటుంబం నుంచి వచ్చినప్పటికీ సినీ ఇండస్ర్టీలో మాత్రం అందరివాడుగా గుర్తింపు పొందాడు. …
Read More »Blog Layout
తెలుగు మహాసభలకు రాష్ట్రపతి
ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలకు రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానం మేరకు ఆయన వస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. వచ్చే నెల 15 నుంచి 19 వరకు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించనున్నది. 19వ తేదీన లాల్ బహదూర్ స్టేడియంలో ముగింపు వేడుకలు ఘనంగా జరపనున్నది. ఇందుకోసం భారీ ఏర్పాట్లు …
Read More »2018లో ప్రభుత్వ సెలవులు ఇవే..
వచ్చే (2018) ఏడాదిలో సాధారణ, ఐచ్ఛిక సెలవుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నూతన సంవత్సరం రోజును ప్రభుత్వం సెలవుగా ప్రకటించింది. మొత్తం 28 సాధారణ సెలవులు ఇవ్వగా, అందులో మూడు ఆదివారాలు, ఒక రెండో శనివారం ఉన్నాయి. బోగి, ఉగాది పండుగలు ఆదివారం వచ్చాయి. ఐచ్ఛిక సెలవులు(ఆప్షనల్ హాలిడేస్) 22 ఇవ్వగా, అందులో …
Read More »నెట్టింట్లో జూలీ – 2..!!
రాయ్ లక్ష్మీ కెరీర్లో 50వ చిత్రం రిలీజ్ అయింది. అవుతుంది. జూలీ -2 టైటిల్లో తెరకెక్కిన ఈ మూవీతో బాలీవుడ్లో ఆరంగ్రేటం చేస్తోంది ఈ సౌత్ భామ. ఈ సినిమా కోసం దాదాపు ఏడాదికి పైగా కష్టపడింది ఈ హాట్భామ. అంతేకాదు, ఈ సినిమా కోసం ఎన్నడూ లేనంతగా. తన అందాలను ఒలకబోసేసింది. ఇదంతా తనకు బాలీవుడ్లో గ్రాండ్ లాంచింగ్ ఇచ్చుకునేందుకు అని చెప్పనక్కర్లేదు. సరిగ్గా సినిమా రిలీజ్కు మరికొన్ని …
Read More »ఇవాంకా గురించి ఈ సీక్రెట్ ఇన్ఫో మీకు తెలుసా?
ఇవాంకా ట్రంప్. కొన్ని నెలల కిందటి వరకు హైదరాబాదీలలో కొందరికే తెలిసిన పేరు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూతురుగా అమె పరిచితురాలు. ఈ నెలాఖరున హైదరాబాద్ లో జరిగే గ్లోబల్ ఇంట్రప్రెన్యూర్ షిప్ సదస్సుకు ఇవాంకా వస్తున్న నేపథ్యంలో ఆమె పేరు మీడియాలో మారుమోగిపోతోంది. ఈ నేపథ్యంలో ఇవాంకా గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు. ఇవాంకా కేవలం ట్రంప్ కూతురే కాదు…అమెరికా అధ్యక్షుడి అడ్వైజర్ కూడా. 1970వ దశకంలో …
Read More »‘పద్మావతి’ ప్రాణాలు తీస్తోంది..!
ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ఏ ముహూర్తాన సినిమా మొదలు పెట్టాడో కాని, లాంచింగ్ నుండి ఇప్పటి వరకు చిత్రానికి సంబంధించి పలు వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. దర్శకుడిని కొట్టడం, సెట్స్ ని ధ్వంసం చేయడం, సినిమాని అడ్డుకుంటామని వార్నింగ్ లు ఇవ్వడం ఇలా అనేక వివాదాల మధ్య ఈ సినిమా ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకొని డిసెంబర్ 1న రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. అయితే …
Read More »విడాకులు తీసుకునేందుకే…ఈ యాప్…
కలిసి జీవించాలనుకొని ప్రారంభించిన ప్రయాణం మధ్యలో ఆగిపోతుంది. ఆ బంధాన్ని నిలబెట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. చివరకు కోర్టు తలుపుతట్టడమే మిగులుతుంది. ఇలా నిత్యం కొన్ని వందల జంటలు కోర్టు మెట్లెక్కుతున్నాయి. కానీ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో తెలియకపోవడం వల్ల, న్యాయపరంగా తమకు ఎలాంటి హక్కులు ఉన్నాయో వాటిని ఎలా దక్కించుకోవాలో తెలియకపోవడం వల్ల చాలా మంది ఏండ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతుంటారు. ఈ సమస్యకు పరిష్కారంగా ముందుకు …
Read More »`డబుల్’ ఇండ్ల నాణ్యత అద్భుతం-యూపీ, పుదుచ్చేరి, ముంబై ఐఏఎస్లు
దేశంలోనే మొదటిసారిగా నిరుపేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం సికింద్రాబాద్ న్యూబోయిగూడలోని ఐడీహెచ్ కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల సముదాయాన్ని శుక్రవారం మూడు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారుల బృందం సందర్శించింది. పేదల కోసం పూర్తి ఉచితంగా, సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన ఇండ్లని నిర్మించి అందజేసిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావును వారు అభినందించారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కి)కి చెందిన ఫ్రొఫెసర్ రాఘవేంద్ర నేతృత్వంలో ఉత్తరప్రదేశ్కు …
Read More »హైదరాబాద్లో మోడీ..మినట్ టు మినట్ షెడ్యూల్ ..
కొద్దిరోజులుగా అస్పష్టత, అనుమానలు, ఆశల మధ్య కొనసాగుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన విషయంలో ఉత్కంఠకు తెరపడింది. ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ అధికారిక విడుదలైంది. ఈ నెల 28న మధ్యాహ్నం 1.10 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టుకు ప్రధాని మోడీ చేరుకోనున్నారు. మద్యాహ్నం 1.45 గంటలకు హెలికాప్టర్లో మియాపూర్ చేరుకుంటారు. మ. 2.15 గంటలకు మియాపూర్ వద్ద మెట్రో రైల్ పైలాన్ను మోడీ ఆవిష్కరిస్తారు. మ. …
Read More »మంత్రి కేటీఆర్ మానసపుత్రికకు అసియా అవార్డ్…
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ మానస పుత్రిక అయిన టాస్క్కు ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు, మెరుగైన ఉద్యోగాలు, ఔత్సాహిక వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ ఆండ్ నాలెడ్జ్కు ప్రత్యేక గుర్తింపు దక్కింది. ప్రఖ్యాత ఏసియా ఐఎన్సీ 500 సంస్థ యూత్ ట్రాన్ఫర్మేషన్ కేటగిరీలో ఎక్సలెన్సీ అవార్డు అందించింది. టీహబ్లో శుక్రవారం ప్రత్యేకంగా …
Read More »