ప్రముఖ సినీ నటుడు నిర్మాతకు హైదరాబాద్ ఎర్రమంజిల్ కోర్టు జైలు శిక్ష విధిస్తూ షాకింగ్ తీర్పు ఇచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా పూరీ దర్శకత్వంలో గణేష్ టెంపర్ చిత్రాన్ని నిర్మించారు.ఈ చిత్రానికి ప్రముఖ రచయిత వక్కతం వంశీ కథని అందించిన విషయం తెలిసిందే. అయితే తనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వలేదంటూ రచయిత వక్కంతం వంశీ కోర్టును ఆశ్రయించారు. దీంతో కొన్ని రోజులుగా విచారణలో ఉన్న ఈ కేసుపై హైదరాబాద్లోని ఎర్రమంజిల్ …
Read More »Blog Layout
పార్టీ మార్పు పై.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!
వైసీపీ అధినేత జగన్ పాదకయాత్ర జోరుగా సాగుతుంటే.. టీడీపీ నేతలకు ఏ దిక్కూ తోచడంలేదు. జగన్ పాదయాత్రకు ఎలాగైనా ఆటంకాలు సృష్టించడానికి తెలుగు తమ్ముళ్ళు నిరంతరం కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే.. టీడీపీ అనుకూల మీడియాల వారు.. వైసీపీ నేతలు త్వరలోనే పార్టీ మారుతున్నారని.. అతి త్వరలోనే వారంతా టీడీపీలో చేరడం ఖాయమని.. తప్పుడు కథనాలు ప్రచురించి ప్రజల్లో తప్పుడు సంఖేతాలు పంపిచేందుకు ట్రై చేస్తున్నారు. అయితే ఇప్పటికే కొంత …
Read More »నేను ఆ విషయంలో సిగ్గుపడను.. శృతి సంచలనం..!
తమిళ్ హీరో కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ ఏ విషయం పై అయినా చాలా బోల్డ్గా మాట్లేడేస్తుంది. ఐరన్ లెగ్గా మొదట ముద్ర పడిన శృతికి ఆ తర్వాత వరుస విజయాలతో దూసుకుపోయింది. ఇక ఆమేకి వివాదాలు కూడా ఎక్కువే అని చెప్పాలి. ఇటీవల శృతి గురించి పెళ్లి కాకముందే ప్రియుడుతో ముంబైలో కాపురం పెట్టిందని గాసిప్స్ వెలువడ్డాయి. ఆ తర్వాత తమిళ్ భారీ ప్రాజెక్ట్ సంఘమిత్ర నుంచి …
Read More »ఇవంకా పర్యటనపై సింగర్ సునీత సెటైర్లు ..
టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత ఇవంకా పర్యటనపై సోషల్ మీడియాలో సెటైర్లు వేశారు .ఆమె తన అధికారక సోషల్ మీడియా ఖాతాలో రాయదుర్గం-ఖాజాగూడ రోడ్డు గుండా ఇవాంకా రావడం లేదేమో? వస్తే బాగుండును అని ఒక పోస్ట్ చేశారు . ఇవాంకా ఆ రూట్లో ప్రయాణించినట్లయితే అవి కూడా బాగుపడతాయనే ఉద్దేశంతో సునీత అలా కామెంట్ చేశారట. ఈ క్రమంలో సునీత పోస్టింగ్కు పలువురు మద్దతు తెలుపుతున్నారు. ఇవాంకా ట్రంప్ …
Read More »తప్పులో కాలేసిన బాబు -నిన్న అవినీతి -నేడు పోలవరం
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ అవినీతిలో కానీ అభివృద్ధిలో కానీ దేశంలోనే నెంబర్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని వార్తలోకి ఎక్కిన సంగతి విదితమే .తాజాగా ఆయన మరోసారి ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ తప్పులో కాలేశారు . ఆయన మాట్లాడుతూ గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న మన్మోహన్ సింగ్ …
Read More »అనసూయకు అది మరీ ఎక్కువైందట..!
అనసూయ.. ప్రస్తుతం టాలీవుడ్లో బుల్లితెర, వెండితెరలపై బిజీ బిజీగా గడుపుతున్న యాంకర్. అంతేకాదు, తమిళంలో రూపొందుతున్న ఓ చిత్రంలో కూడా అనసూయ నటిస్తున్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో లేడీ యాంకర్లకు ఇతర నటులతో, తోటి యాంకర్లకు ఎఫైర్ అంటగడుతున్న ఈ రోజుల్లో.. అనసూయ మాత్రం కాంట్రవర్సీలకు ఆమడ దూరంలోనే ఉంటుందని చెప్పుకోవచ్చు. కాంట్రవర్సీలు వచ్చిన వారి జాబితాలో రష్మీని – సుధీర్తో, శ్రీముఖిని – రవిలు ఉన్నారు. వీరి మధ్య …
Read More »తెలంగాణ నర్సింగ్ డైరెక్టరేట్ ఏర్పాటు ప్రక్రియ మొదలు…
తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న నర్సులకు కనీస వేతనం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నర్సింగ్ అధికారుల సంఘం వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిని కల్సి కోరింది .ప్రభుత్వ వైద్యంలో ఒప్పంద ప్రాతిపదికన ,ప్రయివేట్ ఆస్పత్రులలో పనిచేస్తున్న నర్సులకు నామమాత్రపు వేతనాలు అందుతున్నాయి ..ఎక్కడ పని చేసిన కానీ కనీసం నెలకు ఇరవై వేల రూపాయలను ఇచ్చే విధంగా చట్టం తీసుకురావాలని ఈ సంఘం ప్రతినిధులు శ్రీను రాథోడ్ ,సుస్మిత ,లక్ష్మణ్ …
Read More »వైసీపీ నేత హత్యకు లేడీ మంత్రి కుట్ర..!!
టీడీపీ నేతల హత్యా రాజకీయాలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రజాస్వామ్యబద్ధమైనన దేశంలో ఉంటూ.. తమకు, ప్రజాస్వామ్యానికి సంబంధమే లేదనేలా వ్యవహరిస్తున్నారు. వారి అధికారాన్ని పెంచుకునేందుకు ప్రజలను భయపెట్టి.. బాధపెట్టేందుకు కూడా వెనుకాడటం లేదు. స్వయంగా టీడీపీ మంత్రులే హత్యా రాజకీయాలకు పాల్పడుతుండటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు ప్రజలు. అనంతపురం జిల్లాలో అయితే, టీడీపీ నేతల దాడులు ఎక్కువనే అంటున్నారు ఆ జిల్లా ప్రజలు. ముఖ్యంగా రాప్తాడు నియోజకవర్గంలో ఫ్యాక్షన్ గొడవలు అప్పుడప్పుడు …
Read More »టీడీపీ పార్టీ నుండి ఎమ్మెల్యే ఔట్ …
ఏపీ లో సార్వత్రిక ఎన్నికలు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే అప్పుడే రాష్ట్ర అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలో లుకలుకలు బయటపడ్డాయి .దీంతో ఆ పార్టీకి ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి .గత పదేండ్లుగా ఇటు పార్టీకి అటు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఈగ వాలకుండా కాపాడుతూ ప్రతిపక్ష పార్టీ ముఖ్యంగా వైసీపీ అధినేత …
Read More »”పద్మావతి” వివాదానికి అసలు కారణం అదే..!!
ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ఏ ముహూర్తాన సినిమా మొదలు పెట్టాడో కాని , లాంచింగ్ నుండి ఇప్పటి వరకు చిత్రానికి సంబంధించి పలు వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. దర్శకుడిని కొట్టడం, సెట్స్ ని ధ్వంసం చేయడం, సినిమాని అడ్డుకుంటామని వార్నింగ్ లు ఇవ్వడం ఇలా అనేక వివాదాల మధ్య ఈ సినిమా ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకొని డిసెంబర్ 1న రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. …
Read More »