Blog Layout

వైఎస్ జగన్ కౌగిలింతలో ఎవరు….డోన్ నియోజక వర్గం షాక్…!

ఏపీ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను స్వ‌యంగా తెలుసుకునేందుకు ప్ర‌తిప‌క్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఆద్యంతం విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత‌లు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లతోపాటు ప్ర‌జ‌లు జ‌గ‌న్ అడుగులో అడుగు వేస్తూ పాద‌యాత్ర‌లో న‌డుస్తున్నారు. తాజాగా జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర బేతంచ‌ర్ల వ‌ద్ద 200 కిలో మీట‌ర్లు పూర్తి చేసుకుంది. ఈ నేప‌థ్యంలో బేతంచ‌ర్ల గ్రామంలో మొక్కను …

Read More »

చంద్రబాబు ,వైఎస్సార్ కు మద్య ఉన్న తేడా చెప్పేసిన జగన్ ..

ఏపీ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ల మధ్య ఉన్న తేడాను రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,దివంగత వైఎస్ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా చెప్పేశారు . కర్నూలు జిల్లాలో డోన్ నియోజక వర్గంలో పాదయాత్ర చేస్తున్న జగన్ మాట్లాడుతూ …

Read More »

జగన్ సంచలన నిర్ణయం

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత పదిహేను రోజులుగా ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .జగన్ చేస్తోన్న పాదయాత్రకు విభిన్న వర్గాల ప్రజల నుండి అశేష ఆదరణ లభిస్తుంది .ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో డోన్ నియోజక వర్గంలో జగన్ పాదయాత్రను నిర్వహించారు . ఈ పాదయాత్రలో భాగంగా జగన్ పలు హామీలను …

Read More »

కృష్ణా నది బోటు విషాదం -అంబులెన్స్ లేదని గంటపాటు కూర్చోబెట్టి చంపేశారు ..

ఏపీ రాష్ట్రంలో కృష్ణా నదిలో బోటు ప్రమాదంలో దాదాపు ఇరవై రెండు మంది చనిపోయిన సంగతి తెల్సిందే .ఇంతటి ఘోర విషాదం పై ప్రభుత్వ పెద్దలు దాటవేత ధోరణిని ప్రదర్శిస్తున్న కానీ ఈ విషాదంతో కొన్ని కుటుంబాలు నడి రోడ్డున పడ్డాయి .బోటు ప్రమాదం జరిగిన తర్వాత అంబులెన్స్ లేదని దాదాపు గంటసేపు పాటు కూర్చోబెట్టి చంపేశారు అని బోటు ప్రమాదంలో మరణించిన పసుపులేటి సీతారామయ్య కోడలు పసుపులేటి అనిత …

Read More »

“నారాయణ ” కళాశాల విద్యార్ధి ఆత్మహత్యాయత్నం ..

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఏపీ మంత్రి నారాయణ కు సంబంధించిన నారాయణ కళాశాలలో విద్యార్ధిని ఆత్మహత్యకి పాల్పడింది .విషయానికి వస్తే నగరంలో వెంకట్రావు నగర్ లో నారాయణ కళాశాల్లో భద్రాది-కొత్తగూడెం జిల్లాకు చెందిన నాగేశ్వర్ గౌడ్ కూతురు నవ్యశ్రీ ఇంటర్మీడియట్ చదువుతుంది . ప్రిన్సిపాల్ చంద్రిక ,అధ్యాపకురాలు కీర్తి కల్సి గత ఆరు నెలలుగా నవ్యశ్రీని బాగా చదవాలని తీవ్ర ఒత్తిడికి గురిచేశారు .ఆదివారం నవ్యశ్రీపై …

Read More »

పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌.. బిత్త‌ర పోతున్న టీడీపీ బ్యాచ్‌..?

జ‌గ‌న్ ప్రారంభించిన పాద‌యాత్ర‌లో ఒక‌వైపు జ‌నం స‌మ‌స్య‌ల‌ను క‌ళ్ళారా చూసి తెలుసుకుంటున్న జ‌గ‌న్‌.. మ‌రోవైపు వ‌రాల జ‌ల్లు కురిపిస్తున్నారు. క‌ర్నూలులో దుమ్మురేపుతున్న టీడీపీ చేస్తున్న అరాచ‌క పాల‌న పై త‌న‌దైన శైలిలో ఎండ‌గ‌డుతూ.. టీడీపీ బ్యాచ్‌కి చుక్క‌లు చూపిస్తున్నారు. ఇక మ‌రోవైపు జ‌గ‌న్ బేతంచ‌ర్ల రోడ్ షోలో బాగంగా నిర్వ‌హించిన స‌భ‌లో జ‌గ‌న్ కురిపించిన వ‌రాల జ‌డివాన ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. జ‌గ‌న్ మాట్లాడుతూ.. ఏపీలో …

Read More »

డిసెంబర్‌ 4న భారత కెప్టెన్‌ పెళ్లి….

భారత ఫుట్‌ బాల్‌ కెప్టెన్‌ సునీల్ చెట్రి మరి కొద్ది రోజుల్లోనే పెళ్లి పీటలెక్కనున్నాడు. చిన్ననాటి స్నేహితురాలైన సోనమ్‌ భట్టాచార్యను పెళ్లి చేసుకోనున్నాడు. గుర్గావ్‌లో సంగీత్‌ జరుపుకున్న ఈ జంట పెళ్లి డిసెంబర్‌ 4న కోల్‌కతాలో జరగనుంది. రిసెఫ్షన్‌ డిసెంబర్‌ 24న బెంగళూరులో నిర్వహించనున్నారు. సోనమ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తి చేసింది. ఇక సునీల్‌ చెట్రి ఇండియన్‌ సూపర్‌లీగ్‌-4 సీజన్‌లో బెంగళూరు ఎఫ్‌సీకి ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

Read More »

200 కి.మీ దాటిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌!.. జ‌గ‌న్ చేసిన మొద‌టి ప‌ని ఇదే!

ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను స్వ‌యంగా తెలుసుకునేందుకు ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైకాపా అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌జ‌ల స్వాగ‌తాల‌తో ఆద్యాంతం విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. తాజాగా క‌ర్నూలు జిల్లా బేతంచ‌ర్ల మండ‌లంలో వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే, బేతంచ‌ర్ల గ్రామం వ‌ద్ద వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 200 కిలోమీట‌ర్ల‌కు చేరుకుంది. కాగా, ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ త‌న ప్ర‌జా …

Read More »

లోకేష్ రాజా నిజంగానే తాగి వాగాడా.. సోష‌ల్ మీడియా సంచ‌ల‌న క‌థ‌నం..!

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌న‌యుడు మంత్రి లోకేష్ వ్య‌వ‌హారం స్వ‌యానా టీడీపీ నేత‌ల‌కే అంతు చిక్క‌దు. నారా వారి వారసత్వం కారణంగానే.. లోకేష్ దొడ్డి దారిన‌ ఎమ్మెల్సీగా ఎంపిక అయ్యి , మంత్రి పదవి చేపట్టిన విష‌యం తెలిసిందే. లోకేష్ మంత్రి కాకముందు మీడియా వారు పెద్ద‌గా ప‌ట్టించుకునేవారు కాదు. అయితే మంత్రి అయ్యిక మాత్రం మీడియా ఫోక‌స్ చిన‌బాబు పై ప‌డింది. ముఖ్యంగా సోష‌ల్ మీడియాకి …

Read More »

మన చార్మినార్ కు మరో గుర్తింపు..!

హైదరాబాద్ లోని సుప్రసిద్ధ చార్మినార్ కు మరో అరుదైన పురస్కారం లభించింది. కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ భారత్ మిషన్ అద్వర్యంలో ఐకానిక్ ప్రాంతాలలో ప్రత్యేక పరిశుభ్రత ను చేపట్టడం ద్వారా దేశం లోనే స్వచ్ఛ మోడల్ గా రూపొందించేందుకై దేశంలో 10  ప్రముఖ స్థలాలను ఐకానిక్ గా గుర్తించింది. ఈ పది ఐకాన్ లో చార్మినార్ ను ఒకటిగా భారత ప్రభుత్వం  ప్రకటించింది. దేశంలోని వంద ప్రముఖ ఐకాన్ నగరాలను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat