తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలపై వరంగల్ అర్బన్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నగర మేయర్ నరేందర్ ఫైర్ అయ్యారు..ఈ క్రమంలో అయన మాట్లాడుతూ అవినీతికి ,కబ్జాల గురించి కాంగ్రేస్ మాట్లాడటం హాస్యాస్పదం..ముఖ్యమంత్రి కేసీఆర్ కమిట్మెంట్ కలిగిన నాయకుడు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ని విమర్శించే స్థాయి కాంగ్రేస్ నాయకులకు లేదు..మంత్రి కేటీఆర్ కార్టూన్ కాదు కడిగిన ముత్యం ..కార్టూన్ లా ప్రవర్తిస్తున్నది కాంగ్రేస్ నేతలే.మంత్రి …
Read More »Blog Layout
జూనియర్ ఎన్టీఆర్ పై.. రేణుదేశాయ్ సంచలన వ్యాఖ్యలు..!
సినీ నటుడు పవన్కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ ఈ మధ్య ఏదో ఒక విషయంలో వార్తల్లో కెక్కుతోంది. గత కొద్దిరోజులగా రేణు దేశాయ్ రెండో పెళ్లి పై చేసిన వ్యాఖ్యల పై సోషల్ మీడియాలో తెగ రచ్చ జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై రేణు చేసిన కామెంట్స్.. మరోసారి సోషల్ మీడియాలోనే కాకుండా సినీ వర్గీయుల్లో కూడా హాట్ టాపిక్ అయ్యాయి. తెలుగులో ప్రస్తుతం …
Read More »వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన.. పల్లె రఘునాథరెడ్డి
వైసీపీ అధినేత జగన్ ప్రారంభించిన పాదయాత్ర జోరుగా సాగుతోంది. జగన్ ఒకవైపు పాదయాత్ర చేస్తూనే.. మరోవైపు టీడీపీ వైఫల్య పాలనని ఎండగడుతున్నారు. జగన్ పాదయాత్రకి జనాల్లో కూడా విపరీతమైన స్పందన రావడంతో.. టీడీపీ నేతలు వరుసగా అటాకింగ్ మొదలు పెట్టారు. ఇక తాజాగా ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి జగన్ పాదయాత్ర పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. చేసిన …
Read More »మరోసారి నోరు జారిన లోకేష్ ..
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు మరోసారి తన అమాయకత్వాన్ని ,రాజకీయఅనుభవలేమిని ప్రదర్శిస్తూ మరోసారి నోరు జారారు .గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలలో ప్రధానమైనది రాష్ట్రానికి పదేండ్ల …
Read More »మీకు సారీ అమ్మ అని వైఎస్ జగన్ ..ఎందుకు అన్నాడో తెలుసా…?
ఏపీలో వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ‘మహిళా గర్జన’ పేరిట వైసీపీ సోమవారం కర్నూలు జిల్లా హుస్సేనాపురంలో ఓ సదస్సును నిర్వహించింది. ఈ సదస్సుకు భారీ సంఖ్యలో మహిళలు తరలి రావడంతో కూర్చునేందుకు కుర్చీలు లేని పరిస్థితి ఎదురైంది. వారి ఇబ్బందిని గమనించి వైసీపీ అధినేత జగన్ చలించిపోయారు. నిలబడిన మహిళలను ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ “చాలామంది అక్కచెల్లెళ్లు నిలబడే ఉన్నారు…. కుర్చీలు అయిపోయాయి…. పూర్తిగా నిండిపోయాయి…. …
Read More »కాంగ్రెస్ నేతలు కలుపుమొక్కలు….ఏరిపారేయండి..
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి వ్యతిరేకంగా ముందుకు సాగడమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని రాష్ట్ర శాసనసభా వ్యవహారాలు, ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. రైతుల ఆత్మహత్యలు లేని,ఆకుపచ్చ తెలంగాణ నిర్మించేందుకు తాము ముందుకు సాగుతుంటే..ప్రాజెక్టులను అడ్డుకునే ఎజెండాతో తప్పుడు కేసులు వేస్తుండటమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుందన్నారు. ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక శక్తులను తరిమికొట్టాలని మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. సిద్ధిపేట రూరల్ మండలంతొర్నాలలో …
Read More »ఆ కేసులో శిక్షలు పడతాయని జేసీ బ్రదర్స్ కు భయం
జేసీ బ్రదర్స్ చేతిలో పోలీసులు కీలుబొమ్మలుగా మారారని వైసీపీ నాయకులు విశ్వేశ్వర్రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. సోమవారం వీరు మీడియాతో మాట్లాడుతూ… అనంతపురం జిల్లాలో శాంతి భద్రతలు క్షీణించాయని, జేసీ బ్రదర్స్ ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. జేసీ వర్గీయులు మారణాయుధాలతో సంచరిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని వాపోయారు. వైసీపీ నేత ఉదయ్భాస్కర్ హత్యకేసులో సాక్షులను జేసీ బ్రదర్స్ బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో టీడీపీ నేతలకు శిక్షలు …
Read More »ఇద్దరు యువకులు అమ్మాయితో అసభ్యంగా…. ప్లీజ్ మేడమ్.. ప్లీజ్ మేడమ్…వంద సార్లు
శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనం అయ్యింది. ఓ ఎయిర్ లైన్స్ లో ఎయిర్ హోస్టస్ గా పని చేస్తున్న అమ్మాయి… శనివారం రాత్రి డ్యూటీ ముగించుకుని ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వచ్చింది. పార్కింగ్ ప్లేస్ లో భరత్, కల్యాణ్ అనే ఇద్దరు యువకులు ఆ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఆమె స్థానిక పోలీసులకు కంప్లయింట్ చేసింది. …
Read More »రాంగోపాల్ వర్మకు నాగార్జున సూపర్ కౌంటర్ ..
టాలీవుడ్ మన్మధుడు ,స్టార్ హీరో అక్కినేని నాగార్జున ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాలవర్మకు తనదైన స్టైల్ లో ఝలక్ ఇచ్చాడు .దాదాపు ఇరవై ఎనిమిదేండ్ల తర్వాత తొలిసారి జోడి కడుతూ ఇరువురు ఒక చిత్రాన్ని ప్లాన్ చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా కంపెనీ మూవీ ప్రారంభోత్సవం సందర్భంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ దర్శకుడు రామ్ గోపాలవర్మకు మైండ్ దొబ్బింది . కానీ నాకు మాత్రం దొబ్బలేదు ..నాకు …
Read More »నడిరోడ్డు మీద మూత్రం పోసిన బీజేపీ మంత్రి..!
దేశాన్ని బహిరంగ మలమూత్ర విసర్జన రహితంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ ముందుకెళ్తున్నారు. కానీ అందుకు విరుద్ధంగా వెళ్తున్నారు కొంతమంది బీజేపీ నేతలు.ఈ క్రమంలో మహారాష్ట్ర జల సంరక్షణ మంత్రి రామ్ షిండే రోడ్డు పక్కన మూత్ర విసర్జన చేస్తూ వీడియోకి చిక్కారు. ఆదివారం రోజు ఈ వీడియో ఇంటర్నెట్లో ప్రత్యక్షమైంది. సోలాపూర్ – బార్సి రోడ్డు మీదుగా మంత్రి తన కారులో వెళ్తుండగా ఈ పని చేశారు. …
Read More »