వరంగల్ నగరంలో పలు అభివృద్ది పనుల శంకుస్థాపన కోసం ఐటీ&పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ నేడు వరంగల్ నగరంలో పర్యటించారు.ఈ సందర్బంగా శంకుస్థాపనల అనంతరం కాకతీయ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభకు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.ఈ కార్యకరమంలో మేయర్ నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ .. మంత్రి కేటీఆర్ గారు యువతకు మార్గదర్శకుడని,యువత అతన్ని మార్గదర్శకంగా తీసుకోవాలని తెలిపారు.ఉన్నత చదువు చదివి ఉన్నత ఉద్యోగంలో ఉన్నా తెలంగాణా ఉద్యమం కోసం …
Read More »Blog Layout
ఆ పార్టీని పాతాళంలోకి తొక్కితేనే బంగారు తెలంగాణ సాధ్యం..కేటీఆర్
ఇవాళ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ , డిప్యూటీ సీఎం, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరితో కలిసి వరంగల్ నగరంలో ఉదయం నుంచి రూ.వంద కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసారు . ఈ క్రమంలో హన్మకొండ కాకతీయ కళాశాల మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలోమంత్రి కేటీఆర్ మాట్లాడుతూ …ప్రభుత్వం చేయాలనుకుంటోన్న అభివృద్ధి పనులన్నింటికీ కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. …
Read More »వరంగల్కు మరిన్ని కంపెనీలు..మంత్రి కేటీఆర్
కాకతీయుల ఏలుబడిలో రాజధానిగా ఉన్న వరంగల్ను తెలంగాణ ప్రభుత్వం అంతే ప్రాధాన్యంగా తీసుకొని గుర్తిస్తున్నదని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. అందుకే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత వరంగల్ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముందుకు సాగుతున్నారని వివరించారు. హన్మకొండ కాకతీయ కళాశాల మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. అన్ని రంగాల్లో వరంగల్ దూసుకుపోతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. వరంగల్కు …
Read More »ప్రజాసంకల్పయాత్ర 12వ రోజు షెడ్యూల్ విడుదల
ఏపీలో వైసీపీ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 12వ రోజు షెడ్యూల్ విడుదలైంది. కర్నూల్ జిల్లాలోని బనగానలపల్లి నియోజకవర్గం కోవెలకుంట్ల మండలం సౌందరదిన్నె నుంచి ఆదివారం ఉదయం 8 గంటలకు వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఉదయం 8.30 గంటలకు ఆయన ఆమదాల క్రాస్ రోడ్డు చేరుకుంటారు. ఉదయం 9.30 గంటలకు బనగానలపల్లి మండలం గులాంనబీ పేట-బొండల దిన్నెక్రాస్ రోడ్కు చేరుకొని.. అక్కడి …
Read More »మనసున్న మహారాజు సీఎం కేసీఆర్.. కడియం శ్రీహరి
ముఖ్యమంత్రి కేసీఆర్ మనసున్న మహారాజు అని రాష్ట్ర డిప్యూటీ సీఎం, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి కొనియాడారు.ఇవాళ మంత్రి కేటీఆర్ తో కలిసి వరంగల్ నగరంలో ఉదయం నుంచి రూ.వంద కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసారు . ఈ క్రమంలో హన్మకొండ కాకతీయ కళాశాల మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు… సీఎం కేసీఆర్కు వరంగల్ అంటే అమితమైన ప్రేమ అని ఉద్ఘాటించారు.కష్టపడి …
Read More »నంది అవార్డులపై జగపతి బాబు సంచలన వ్యాఖ్యలు ..
ఏపీ ప్రభుత్వం 2014 ,2015 ,2016 సవంత్సరాలకు గాను టాలీవుడ్ ఇండస్ట్రీలో విడుదలైన ఉత్తమ సినిమాలకు నంది అవార్డులను ప్రకటించిన విషయం విదితమే .ఈ అవార్డుల ప్రకటనపై ఇంట బయట విమర్శలు వస్తున్నాయి .నెటిజన్లు మొదలు సినిమా విమర్శకుల వరకు ,రాజకీయ నేతల దగ్గర నుండి సినిమా వాళ్ళ వరకు అందరు అవి నంది అవార్డులు కాదు నారా వారి అవార్డులు అని అంటున్నారు … లేదు కమ్మ అవార్డులు …
Read More »నంది అవార్డులపై నారా బ్రాహ్మణి స్పందన ..
ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ,టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీను షేక్ చేస్తున్న ఇష్యూ నంది అవార్డుల ప్రకటన .గత మూడు ఏండ్లుగా ఈ ఏడాది మినహా టాలీవుడ్ ఇండస్ట్రీలో విడుదల సినిమాలను ఆధారంగా తీసుకోని అత్యుత్తమ నటుడు ,నటి ,దర్శకుడు ,నిర్మాత ఇలా సినిమా ఇండస్ట్రీకి చెందిన ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ కు సంబంధించి నంది అవార్డులను ప్రకటించింది టీడీపీ సర్కారు . ఈ అవార్డుల ప్రకటనలో అత్యధికంగా నందమూరి హీరో …
Read More »ఒక బూతు కమెడియన్తో.. డిబేట్ నడిపే స్థాయికి .. దిగజారిన ప్రముఖ వైరల్ చానల్..!
దుర్వార్తలు రాసే దుర్మార్గపు పత్రికల్లారా అంటూ అచ్చతెలుగులో ఓ కవి.. ఆ రోజుల్లోనే తప్పుడు కథనాలు రాసే పత్రికల పై దమ్మెత్తి పోశాడు. అయితే ఇప్పుడు తాజాగా ఓ ఎలక్ట్రానిక్ మీడియా దిగజారుడు పై సోషల్ మీడియాలో నెటిజన్లు విరుచుకు పడుతున్నారు. ఎలాక్ట్రానిక్ మీడియా తన టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడానికి.. వేస్తున్న వేషాలు చూసి జనం కూడా మండి పడుతున్నారు. అసలు విషయం ఏంటంటే ఓ తెలుగు ప్రముఖ వైరల్ …
Read More »అర్ధ గంటకి పన్నెండు కోట్లు ..
ఆమె ఇటు బాలీవుడ్ మొదలు హాలీవుడ్ వరకు మంచి ఫాలోయింగ్ ఉన్న అందాల రాక్షసి .ఒకపక్క తన అందంతో యువతను ,సినిమా ప్రేక్షకుల గుండెల్లో దేవతగా గుడి కట్టుకున్న అమ్మడు నటనతో అందరి మదిలో చెరగని ముద్ర వేసుకుంది ప్రియాంక చోప్రా .తాజాగా అమ్మడు కేవలం అర్ధగంట కార్యక్రమానికి పన్నెండు కోట్లు డిమాండ్ చేస్తుంది . అంత డిమాండ్ ఉంది కాబట్టే అమ్మడు ఈ మధ్యనే లండన్ లో ఒక …
Read More »15 నుంచి 19 మధ్యనున్న టీనేజ్ విద్యార్థులతో శృంగారంలో టీచరమ్మ
విద్యార్థులకు మంచిబుద్ధులు చెప్పి వారి జీవితాలను మార్చాల్సిన పంతులమ్మే దారి తప్పింది. విద్యార్థులను తన శారీరక అవసరాలకు ఉపయోగించుకుంటూ.. వారికి పరీక్షల్లో ఇచ్చినట్లు గ్రేడ్లు కూడా ఇచ్చింది. ఆమె విపరీత చేష్టలకు బెదిరిన తల్లిందడ్రులు కేసు పెట్టడడంతో విషయం మొత్తం బయటకు పొక్కింది. ఈ ఘటన కొలంబియా దేశంలో జరిగింది. యోకాస్తా (40) అనే టీచరమ్మ కొలంబియాలోని మెడిలిన్ సిటీలోని ఒక ప్రయివేట్ బాలుర పాఠశాలలో పనిచేస్తోంది. నాలుగు పదులకు …
Read More »