చంద్రబాబు సర్కార్ వంటి అవినీతి ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ చేసినన్ని పోరాటాలు ఇప్పటి వరకు ఏ ప్రతిపక్ష నేత చేయలేదని వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు అన్నారు. అంతేగాక ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఓ పక్క అక్రమ సంపాదన డబ్బుతో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొంటూ.. వైసీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలపై అప్రజాస్వామికంగా పన్నుతున్న కుయుక్తులను, కుట్రలను తిప్పికొట్టడంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవంతమయ్యారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇదే …
Read More »Blog Layout
అదిరిపోయే ఫీచర్లతో వన్ప్లస్ 5టి స్మార్ట్ఫోన్
చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు వన్ప్లస్ తన నూతన ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ ‘వన్ప్లస్ 5టి’ని తాజాగా విడుదల చేసింది. ఇందులో 6.01 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఆప్టిక్ అమోలెడ్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. ఈ డిస్ప్లే బెజెల్ లెస్గా ఉండడంతోపాటు 18:9 ఆస్పెక్ట్ రేషియోను కలిగి ఉంది. దీంతో ఫుల్ స్క్రీన్ ఎక్స్పీరియెన్స్ను యూజర్లు ఎంజాయ్ చేయవచ్చు. ఈ ఫోన్ వరుసగా రూ.32,999, రూ.37,999 ధరలకు వినియోగదారులకు ఈ నెల …
Read More »కొడుకు స్నేహితుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న తల్లి….డీఎన్ఏ పరీక్షల్లో షాక్
కామమా లేక పిచ్చా తెలియదుగాని 36ఏళ్ల మహిళ బరితెగించింది. అప్పుడప్పుడు ఇంటికొచ్చే తన కొడుకు స్నేహితుడైన 15ఏళ్ల బాలుడితో లైంగిక సంబంధం ఏర్పరుచుకుంది. ఈ క్రమంలో సదరు మహిళ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళ గత 2015వ సంవత్సరం తన కుమారుడి స్నేహితుడైన 15ఏళ్ల బాలుడితో పరిచయం ఏర్పరుచుకుంది. అప్పుడప్పుడు ఇంటికొచ్చే ఆ బాలుడికి ఆల్కహాల్ ఇచ్చి.. …
Read More »రానున్న రోజుల్లో అద్భుతమైన లెదర్ పార్క్.. మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి విశేష శ్రద్ధ పెడుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, చేనేత శాఖా మంత్రి కేటీఆర్ అన్నారు. చేనేత కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన నూలు రాయితీ పథకాన్ని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వరంగల్లో ప్రారంభించారు. ఈ పర్యటనల సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. జీవీఎంసీ ఆధ్వర్యంలో పోలీస్ హెడ్ క్వార్టర్ …
Read More »వర్మ రైటింగ్స్.. కమ్మనైన నంది పాడిన.. ఎల్లో ఐటమ్ సాంగ్ వైరల్..!
ఏపీ సినీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న నంది అవార్డుల రగడలో కాంట్రవర్సిటీకా బాప్ మిస్టర్ జీనియన్ ఎంటర్ అయిన సంగతి తెలిసిందే. అప్పటికే దుమారం రేగుతున్న కమ్మనేన నందుల విషయం పై వర్మ స్పందిస్తూ నంది అవార్డ్స్ మొత్తం చూశానని.. దిమ్మతిరిగి పోయిందని.. సెలక్షన్లో ఒక్కశాతం కూడా పక్షపాతం లేకుండా నిజాయితీగా ఇచ్చిన అవార్డులని ఇలాంటి కమిటీ ప్రపంచంలో ఏ మూలన కూడా ఉండదని.. ఇంత నిజాయితీగా నంది అవార్డులు …
Read More »ఆకాశంలో విమానంపై పక్షుల దాడి..
వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం .ఆకాశంలో ప్రయాణిస్తున్నవిమానంపై పక్షులు దాడి చేయడంతో మార్గమధ్యంలో చైనాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ తీసుకున్న ఘటన చోటుచేసుకుంది. సరిగ్గా వారం కింద జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగు చూసింది. అసలు వివరాల్లోకి వెళ్తే… లండన్ లోని హీత్రూ విమానాశ్రయం నుంచి అమెరికాకు బ్రిటిష్ ఎయిర్ వేస్ విమానం బయల్దేరింది. మార్గమధ్యంలో పక్షుల గుంపు ఒకటి విమానంపై దాడికి దిగింది. వందలాది పక్షులు విమానంపై …
Read More »పెద్ద పెద్దవాళ్ళకే తప్పలేదు .నేనేంత.?-అర్చన సంచలనం ..
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీచ్చిన మొదట్లో కథానాయికగా పలు సినిమాల్లో నటించి ఇటు తన అందచందాలతో అటు అభినయంతో ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్న ముద్దుగుమ్మ అర్చన .ఆ తర్వాత పలు సినిమాల్లో ముఖ్యమైన పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తూ వస్తుంది .తాజాగా ఒక ప్రముఖ వెబ్ సిరిస్ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో పలు సంచలనాత్మక విషయాలను తెలిపారు . ఒక ప్రముఖ దర్శకుడు అర్చన చూడటానికి చాలా అందంగా ఉంటుంది .చూడగానే …
Read More »పాదయాత్రలో నవ్వులు పూయించిన జగన్!
ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు వైకాపా అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజలతో మమేకమవుతూ.. వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు వైఎస్ జగన్. ఇప్పటికే వైఎస్ జగన్కు చిన్నారుల నుంచి.. వృద్ధుల వరకు వారి వారి సమస్యలను వినతుల రూపంలో తెలియజేస్తున్నారు. వృద్ధులు.. తమకు పింఛన్ ఇవ్వడంలేదంటూ, యువత.. జాబు రావాలంటే బాబు రావాలన్న చంద్రబాబు.. ఇప్పటి వరకు …
Read More »నార్కెట్పల్లిలో రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన..
నల్లగొండ జిల్లాలోని నార్కెట్పల్లిలో రోడ్డు విస్తరణ పనులకు రాష్ట్ర రోడ్లు ,భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ …కాంగ్రెస్ అలసత్వం వల్లే జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య నెలకొని ఉందని అన్నారు . కాంగ్రెస్ నేతలు పదవులకు అమ్ముడుపోయి జిల్లా అభివృద్ధిని పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ పాలనలో జరుగుతున్న అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని తేల్చిచెప్పారు. …
Read More »స్వీటీకి ముహూర్తం ఖరారైంది ..
టాలీవుడ్ అందాల భామ స్వీటీ అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ భాగమతి .అశోక్ దర్శకత్వంలో వంశీ -ప్రమోద్ కల్సి నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు .ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి . ఈ సందర్భంగా ఈ మూవీ నిర్మాతలు మాట్లాడుతూ బాహుబలి తో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న స్వీటీతో …
Read More »