సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో చోరీ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులకు లక్ష్మీనారాయణ సతీమణి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి వుంది
Read More »Blog Layout
కృష్ణా నదిలో మరో ఘోరం -సీఎం చంద్రబాబు ఇంటిపక్కన బోటు బోల్తా ..
ఏపీలో ఇటీవల కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీలో జరిగిన ఘోర బోటు ప్రమాదం మరువకముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో దాదాపు ఇరవై రెండు మంది చనిపోయిన సంగతి తెల్సిందే .తాజాగా ఆ సంఘటన మరిచిపోకముందే కృష్ణా నదిలో నిన్న శుక్రవారం మరో పడవ బోల్తా కొట్టింది. ఈ సంఘటన రాష్ట్రంలో గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక వద్ద జరిగింది. నదిలో నుంచి ఇసుక తీసుకొస్తుండగా …
Read More »ఆన్లైన్లో నా కన్యత్వ విక్రయం ద్వారా ఇతరులకు మేలు జరగడం ఎంతో సంతోషం..
19 ఏళ్ల యువతి తన కన్యత్వాన్ని ఆన్లైన్లో విక్రయించింది. వివరాల్లోకి వెళితే… అమెరికన్ టీనేజ్ యువతి, మోడల్ అయిన గిసిల్లీ జర్మన్ దేశానికి చెందిన సిండ్రెల్లా ఎస్కార్ట్ అనే వెబ్ సైట్ ద్వారా తన కన్వత్వాన్ని విక్రయానికి పెట్టింది. ప్రస్తుతం ఈ వ్యవహారం సంచలనమైంది. దీనిపై స్పందించిన అబుదాబీకి చెందిన ఓ బడా వ్యాపారవేత్త గిసిల్లీ కన్వత్వాన్ని 2.5 మిలియన్ల యూరోలకు కొంటానని తన బిడ్ వేశారు. కన్యత్వాన్ని విక్రయించిన …
Read More »కేసీఆర్ నిర్ణయంతో చరిత్ర సృష్టించనున్న హైదరాబాద్ మెట్రో ..!
దేశంలోని మెట్రోరైలు ప్రాజెక్టుల రికార్డులన్నీ చెరిపేస్తూ.. హైదరాబాద్ మెట్రోరైలు సరికొత్త చరిత్రను సృష్టించనున్నది. త్వరలో నాగోల్-మియాపూర్ మధ్య 30 కిలోమీటర్ల మేర ఆపరేషన్స్ మొదలుపెట్టి దేశంలోనే అతిపెద్ద మార్గంలో కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభించిన మెట్రోగా రికార్డు సొంతం చేసుకోనున్నది. ఇప్పటివరకు 13.4 కిలోమీటర్ల ప్రారంభ ఆపరేషన్స్తో కొచ్చి మెట్రో ఆరునెలల కిందట నెలకొల్పిన రికార్డును మన మెట్రో తుడిచిపెట్టనున్నది. నాగోల్-మెట్టుగూడ మధ్య 8 కి.మీలు, మియాపూర్-ఎస్సార్నగర్ మధ్య 10 కి.మీల …
Read More »యాసంగి పంటకు నాగార్జునసాగర్ నీళ్ళు …
తెలంగాణ రాష్ట్రంలో యాసంగి పంటకు సాగు కోసం నాగార్జున సాగర్ అయకట్టు కింద వచ్చే నెల డిసెంబర్ పదో తారీఖున నుండి నీటిని విడుదల చేయనున్నట్లు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు .అందులో భాగంగా రాష్ట్రంలో ఖమ్మం ,నల్గొండ జిల్లాల ప్రజాప్రతినిధుల సమావేశంలో జరిగిన చర్చల్లో నిర్ణయించారు .నిన్న శుక్రవారం అసెంబ్లీ ఆవరణంలో జరిగిన నీటి విడుదలపై సమీక్షా సమావేశం నిర్వహించారు .ఈ …
Read More »చంద్రబాబు ఊసర వెళ్లి రాజకీయం నిర్మాతలనూ వదల్లేను!
చంద్రబాబు ఊసర వెళ్లి రాజకీయం టాలీవుడ్లో ఓ పెను దుమారమే రేపింది. అంతలా ప్రతిష్టాత్మకంగా నంది అవార్డులను ప్రకటించింది చంద్రబాబు సర్కార్. ఈ నంది అవార్డులతో కొంతమంది సంతృప్తిగా ఉన్నా.. మరికొందరు వారి వారి అసంతృప్తులను వ్యక్తం చేస్తున్నారు. అత్యధిక వసూళ్లు సాధించినా.. నేషనల్ అవార్డులు పొందినా.. అప్పటికీ ప్రాణంపెట్టి మరీ క్యారెక్టర్లో ఇన్వాల్ అయి నటించినా గుర్తింపుగా అవార్డులు రాకపోవడంతో పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా వారి …
Read More »హైపర్ ఆది ఒక చీప్ కమెడియన్.. అందుకే..?
ప్రముఖ బుల్లితెర హాట్ కామెడీ జబర్ధస్త్ షోలో స్కిట్లు వేసే కమెడియన్ హైపర్ ఆది.. తెలుగు సినిమా క్రిటిక్ మహేష్ కత్తి మధ్య వార్ ముదురుతోంది. సోషల్ మీడియా నుండి ఎలక్ట్రానిక్ మీడియాకి ఎక్కిన వీరిద్దరి రచ్చ.. లైవ్లో హైపర్ ఆది మాట్లాడిన తీరు పై సోషల్ మీడియాలో నెటిజన్లు విరుచుకు పడుతున్నారు. అసలు విషయానికి వస్తే ఒక ప్రముఖ చానల్ నిర్వహించిన లైవ్ లోకి వచ్చిన హైపర్ ఆది.. …
Read More »పేదవారి అత్మగౌరవం కోసమే డబుల్ బెడ్ రూమ్స్ ..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా గూడు లేని పేదవారికి సొంత ఇంటి కలను నెరవేర్చాలని ప్రవేశపెట్టిన అద్భుత పథకం డబుల్ బెడ్ రూమ్స్ ఇండ్లు .రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల ఇండ్లను నిర్మించి తీరుతాం ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హామీ ఇచ్చిన సంగతి విదితమే .అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ నిర్మాణాలు వేగం పుంజుకున్నాయి . డబుల్ బెడ్ రూమ్స్ ఇండ్ల …
Read More »చిన్నారికి పునర్జన్మ-అండగా లారెన్స్ ..
ఇండస్ట్రీలో మొదటిగా డాన్స్ మాస్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత నటుడుగా ..దర్శకుడిగా ..హీరోగా తనకే సాధ్యమైన విలక్షణ పాత్రలతో అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు రాఘవ లారెన్స్ .ఒకపక్క సినిమాల్లో నటిస్తూనే మరోవైపు పలు సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు . ఈ నేపథ్యంలోనే ది లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే పలు …
Read More »బజ్జీ అడిగిన అనసూయకు.. ఆలీ ఏం చూపించాడంటే!
అనసూయ.. ప్రస్తుతం టాలీవుడ్లో బుల్లితెర, వెండితెరలపై బిజీ బిజీగా గడుపుతున్న యాంకర్. అంతేకాదు, తమిళంలో రూపొందుతున్న ఓ చిత్రంలో కూడా అనసూయ నటిస్తున్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో లేడీ యాంకర్లకు ఇతర నటులతో, తోటి యాంకర్లకు ఎఫైర్ అంటగడుతున్న ఈ రోజుల్లో.. అనసూయ మాత్రం కాంట్రవర్సీలకు ఆమడ దూరంలోనే ఉంటుందని చెప్పుకోవచ్చు. కాంట్రవర్సీలు వచ్చిన వారి జాబితాలో రష్మీని – సుధీర్తో, శ్రీముఖిని – రవిలు ఉన్నారు. వీరి మధ్య …
Read More »