తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గత మూడున్నర ఏండ్లుగా పలు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ పేద బలహీన వర్గాల పాలిట దేవుడుగా నిలుస్తున్నారు .ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మా నియోజక వర్గానికి దేవుడు అంటున్నారు అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి . ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మా మునుగోడు నియోజక వర్గానికి ఏమి కావాలో …
Read More »Blog Layout
మహిళల భద్రతే ప్రభుత్వ బాధ్యత.. మంత్రి నాయిని
తెలంగాణ రాష్ట్రంలో షీటీమ్స్ ఏర్పాటు ద్వారా ఈవ్ టీజింగ్, ఈవ్ టీజర్లపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సభ్యులు గొంగిడి సునిత, శోభ అడిగిన ప్రశ్నలకు హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి సభలో సమాధానమిచ్చారు. మహిళల భద్రతే ప్రభుత్వ బాధ్యత అని మంత్రి నాయిని స్పష్టం చేశారు.ప్రస్తుతం 210 షీటీమ్స్ పని చేస్తున్నాయని.. ఒక షీ టీమ్లో ఐదుగురు సభ్యులు ఉంటారని మంత్రి తెలియజేశారు. ఇప్పటి వరకు 4260 మందిని ఈవ్ …
Read More »నంది రాజకీయాలు.. గుణశేఖర్ ఆవేదన.. సోషల్ మీడియాలో సంచలనం..!
# నంది రాజకీయాలు.. గుణశేఖర్ ఆవేదన.. సోషల్ మీడియాలో సంచలనం..! ఏపీ ప్రభుత్వం 2014,2015, 2016 సంవత్సరాలకి గానూ వరుసగా నంది అవార్డులు ప్రకటించింది. దీంతో నంది అవార్డుల విషయంలో ఒకే సామాజిక వర్గానికి పెద్ద పీట వేశారని సినీ వర్గీయుల్లో పెద్ద దుమారమే చెలరేగుతోంది. ఈ అవార్డుల ప్రకటనలో హేతుబద్ధత లోపించిందని.. అర్హత ఉన్న చిత్రాలను పక్కన పెట్టేశారంటూ నంది అవార్డులు ప్రకటించిన తీరుపైన విమర్శల వెల్లువ మొదలైంది. …
Read More »ఒక అమ్మాయి తన అందమైన వీపుపై ప్రభాస్
అమ్మాయిలు అయితే ప్రభాస్ ని చాలా ఇష్టపడతారు. నార్త్ అమ్మాయిలు బాహుబలి చూసిన తరవాత పడి చస్తూ ఉన్నారు. బాహుబలి సినిమాతో సంఖ్య మరీ పెరిగిపోయింది.అంతేగాక ఇంక పెళ్లి కాకపోవడంతో లేడీస్ అభిమానం డోస్ ఇంకా పెరుగుతూనే ఉంది. అయితే రీసెంట్ గా ఒక లేడి ఫ్యాన్ అభిమానాన్ని చుస్తే.. ఎంతటి వారైనా షాక్ అవ్వాల్సిందే. అంతే కాకుండా ఇతర లేడి ఫ్యాన్స్ అయితే ఈర్ష పడటం ఖాయం. ఎందుకంటే …
Read More »త్రివిక్రమ్ మాటను నిజం చేసిన యువతులు! ఎవరో తెలుసా?
సాఫ్ట్ కామెడీ, రొమాంటిక్ కామెడీలను చిత్రీకరించడంలో త్రివిక్రమ్ సిద్ధహస్తుడనే చెప్పాలి. అందేకాదు, త్రివిక్రమ్ తను డైరెక్ట్ చేసే ప్రతీ సినిమాలో హాలీవుడ్ స్థాయి సన్నివేశాలు ఉంటాయని టాలీవుడ్ జనాల టాక్. అయితే, నువ్వే చిత్రంతో డైరెక్టర్గా వెండి తెరకు పరిచయమైన త్రివిక్రమ్ అంతకు ముందు పలు చిత్రాలకు మాటల రచయితగా పనిచేశాడన్నది తెలిసిన విషయమే. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన నువ్వే, అతడు, జల్సా వంటి వరుస విజయాల తరువాత వచ్చిన …
Read More »దేశానికి ఆదర్శంగా నిలవనున్న సీఎం కేసీఆర్ …
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గత మూడున్నర ఏండ్లుగా ప్రజాసంక్షేమం కోసం ,విభిన్న వర్గాల అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలను ,పథకాలను అమలుచేస్తూ కొట్లాడి మరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ వైపు నడిపిస్తున్నారు .ఈ నేపథ్యంలో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఆరు దశాబ్దాలు పాటు పాలకులు పరిష్కరించలేని సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన మూడున్నర యేండ్లలో పరిష్కరించి ఒక ముఖ్యమంత్రి …
Read More »ప్రాజెక్టులపై కాంగ్రెస్ నేతలకు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన మంత్రి హరీష్
ఇవాళ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం పనులపై ఎమ్మెల్యే వేముల వీరేశం అడిగిన ప్రశ్నలపై మంత్రి హరీష్ సమాధానమిచ్చారు.ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. ఉదయం సముద్రం ఎత్తిపోతల పథకం కింద మునుగోడులో 10,270.. నల్లగొండలో 24,468… నకిరెకల్లో 62476.. తుంగతుర్తిలో 2784 ఎకరాలకు సాగునీరు అందనున్నట్లు మంత్రి వివరించారు. కాంగ్రెస్ హయంలో పథకం పనులు నిర్లక్ష్యంగా జరిగాయన్నారు. దిండి, పాలమూరు రంగారెడ్డి …
Read More »టీడీపీ ప్రభుత్వంపై మండి పడుతున్న సీని రంగం
ఏపీ ప్రభుత్వం నంది అవార్డుల కేటాయింపులో సినీ రంగంలో ఒక వర్గానికి చెందిన వారికే ప్రయోజనం చేకూరిందని విమర్శలు వస్తున్నాయి. సాధారణ వ్యక్తుల నుంచి సినీ నిర్మాతల వరకు నంది అవార్డులను ప్రకటించిన తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే నిర్మాత బన్నీ వాసు, దర్శకనిర్మాత గుణశేఖర్ తమ అసహనాన్ని వెల్లబుచ్చారు. తాజాగా ఆ ఖాతాలో నిర్మాత బండ్ల గణేశ్ చేరారు. అవార్డుల విషయంలో మెగా ఫ్యామిలీకి అన్యాయం జరిగిందని బండ్ల …
Read More »కాంగ్రెస్లో అందరూ పీసీసీ, సీఎం పదవికోసం ప్రయత్నిస్తున్న వారే..
కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టుగా, కొత్త పార్టీ పెడుతున్నట్టుగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అసెంబ్లీ లాబీల్లో ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని, పార్టీ పటిష్టతకు పనిచేస్తానన్నారు.కాంగ్రెస్ పార్టీలో 30 ఏళ్ల నుంచి పనిచేస్తున్నానని, పీసీసీ అధ్యక్ష పదవి అడిగితే తప్పేమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్లో అందరూ పీసీసీ, సీఎం పదవికోసం ప్రయత్నిస్తున్న వారేనని అన్నారు.40 నుంచి 50 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత …
Read More »రెజీనాకు బాగా పెరిగాయట!
ఎస్ఎంఎస్ చిత్రంతో తెలుగు ఇండస్ర్టీలోకి అడుగుపెట్టింది తమిళ బ్యూటీ రెజీనా. ఇండస్ర్టీలోకి ఆరంగ్రేటం చేయడం తరువాయి ఎస్ఎంఎస్ చిత్రం మంచి కిక్ ఇవ్వడంతో ఈ అమ్మడును వరుస అవకాశాలు చుట్టుముట్టాయి. దీంతో తక్కువ కాలంలోనే బిజీ హీరోయిన్గా మారిపోయింది. ఇదే సమయంలో రెజీనాను గాసిప్స్ కూడా వెంటాడాయి. ఆ మధ్యన మెగా హీరో సాయిధరమ్ తేజ్, రెజీనా పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు కూడా గుప్పుమన్నాయి. దీనికి కారణం వీరిద్దరు నటించిన …
Read More »