Blog Layout

కండోమ్‌ ధరించి అందులో డ్రగ్స్‌, బంగారం

బంగారం, మాదకద్రవ్యాల అక్రమ తరలిపునకు చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం అడ్డాగా మారుతోంది. తాజాగా బుధవారం వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ప్రయాణికుల నుంచి కస్టమ్స్‌ అధికారులు దాదాపు రూ.5.35కోట్లు విలువజేసే డ్రగ్స్‌, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. చెన్నై నుంచి కొలంబో వెళ్లాల్సిన విమాన ప్రయాణికుల వద్ద చేపట్టిన తనిఖీల్లో రామనాథపురానికి చెందిన అమీర్‌ షాజహాన్‌ ప్రైవేట్‌ భాగాల పరిమాణం అసాధారణంగా ఉన్నట్లు గుర్తించారు. దాదాపు 100గ్రామల హెరాయిన్‌ను కండోమ్‌లో దాచి, ధరించినట్లు …

Read More »

మంత్రి పదవి ఇస్తే టీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ..

తెలంగాణ రాష్ట్రంలో గత మూడున్నర ఏండ్లుగా జరుగుతున్న ప్రచారం నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి,ప్రస్తుత ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,ఆయన సోదరుడు ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హస్తం పార్టీకి గుడ్ బై చెప్పి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరతారు అని .ఇదే విషయం గురించి నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా గతంలో కోమటిరెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరాలని ..ముఖ్యమంత్రి కేసీఆర్ …

Read More »

ఉత్తమ్ పోస్టుకు ఎసరు పెట్టిన కోమటిరెడ్డి ..

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ,మాజీ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ,ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మద్య వర్గ విబేధాలు ఉన్నాయి గత కొంత కాలంగా వార్తలు వస్తున్నా సంగతి తెల్సిందే . అందులో భాగంగా ఉత్తమ్ నాయకత్వంలో పార్టీ అధికారంలోకి రాదు అని .అందుకే ఆ బాధ్యతలు తనకు అప్పజెప్పాలని ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,అటు తన సోదరుడు ఎమ్మెల్సీ …

Read More »

జగన్ పాదయాత్రలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన రాఘవేంద్ర ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత మూడు రోజులుగా ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి విదితమే.అయితే జగన్ నిర్వహిస్తున్న ఈ పాదయాత్రలో రాఘవేంద్ర అనే వ్యక్తి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు .అసలు ఈ రాఘవేంద్ర ఎవరు ..ఎందుకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారో ఒక లుక్ వేద్దాం .అసలు విషయానికి వస్తే సంకల్పం బలంగా ఉండాలేగానీ సాధ్యం కానిదేదీ లేదని …

Read More »

కొత్త పార్టీ పెట్టిన కళ్యాణ్ రామ్

నందమూరి వారిది సైకిల్ గుర్తు కదా? మరి కళ్యాణ్ రామ్ స్పెషల్‌గా ఏమైనా పార్టీ పెడుతున్నాడా అని అనుకుంటున్నారా? అవును కళ్యాణ్ రామ్ పార్టీ పెట్టాడు. అయితే అది రియల్ లైఫ్‌లో కాదు రీల్ లైఫ్‌లో. ప్రస్తుతం ఈ హీరో ఉపేంద్ర మద్వానీ దర్శకత్వంలో ‘ఎంఎల్ఏ’ అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో సాగే కథ. ఈ మూవీ స్టోరీ డిమాండ్ చేయడంతో మనోడు …

Read More »

జగన్ ఎక్కడ ముద్దులు పెడతారో అని జనాలు భయపడుతున్నారు -మంత్రి జవహర్ ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర పై ఆ రాష్ట్ర మంత్రి జవహర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పాదయాత్ర చేస్తోన్న జగన్ ఎక్కడ ముద్దులు పెడతారోనని జనం భయపడి పారిపోతున్నారని ఆయన సెటైర్ వేశారు. అధికారం కోసమే జగన్ పాదయాత్ర చేస్తున్నారని, ఆ యాత్ర ముగిసే సరికి వైసీపీ ఖాళీ కావడం ఖాయమని …

Read More »

అమ్రపాలి ట్రైన్ లో మంటలు…పూర్తిగా దగ్ధం

అమ్రపాలి ఎక్స్‌ప్రెస్‌ బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కటిహార్‌ రైల్వేయార్డులోని గుశల ర్యాక్‌ పాయింట్‌ వద్ద రైలు నిలిపి ఉంచిన సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. రైల్వేయార్డులో నిలిపి ఉంచిన అమ్రపాలి ఎక్స్‌ప్రెస్‌లో పలువురు ప్రయాణికులు సేదదీరుతున్నారు. ఈ సమయంలోనే గుర్తు తెలియని వ్యక్తి కాల్చి పారేసిన సిగరెట్‌ వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. మంటల్లో ఒక బోగీ మొత్తం పూర్తిగా దగ్ధమైంది. ప్రయాణికులు, రైల్వే సిబ్బంది తీవ్రంగా శ్రమించి …

Read More »

మూడో రోజు జగన్ పాదయాత్రలో ఎంత దూరం నడిచారు ..ఏమి చేశారంటే ..?

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పాదయాత్రలో భాగంగా మూడోరోజు ప్రజాసంకల్పయాత్ర ఈ రోజు మొత్తం 16.2 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఆయన రాత్రి ఉరుటూరులో ఏర్పాటు చేసిన శిబిరం వద్ద యాత్రను ముగించారు. జగన్‌ మూడో రోజు ‘ప్రజాసంకల్పయాత్ర’ను నేలతిమ్మాయిపల్లి నుంచి ఉదయం 8.40 గంటలకు ప్రారంభించారు. నేలతిమ్మాయిపల్లిలో పార్టీ జెండాను జగన్‌ ఆవిష్కరించారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. …

Read More »

ఎక్కువ డబ్బు ఇస్తానంటే అది కూడా చేస్తా -రష్మీ…

ప్రముఖ తెలుగు ఛానల్ లో ప్రసారమై ఒక కార్యక్రమంలోయాంకర్ గా రష్మీ తన అందాలను ఆరబోస్తూ సందడి చేస్తూ హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది .ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై అదే అందాలను మోతాదుకు మించి ఆరబోస్తూ గ్లామర్ డాల్ గా కుర్రకారును హుషారెత్తించడంలోను ఈ హాట్ యాంకర్ ముందుంటుంది. తాజాగా ఈ బ్యూటీ అలీ టాక్ షో లో మాట్లాడుతూ .. తనకి సంబంధించిన అనేక …

Read More »

ప్రజా సంకల్ప యాత్ర.. నాలుగో రోజు షెడ్యుల్‌ ఇదే

ప్రజాసంకల్పయాత్ర నాలుగో రోజు షెడ్యూల్‌ విడుదల అయింది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బుధవారం సాయంత్రం తన అధికారిక ట్విట్టర్‌ అకౌంట్‌లో యాత్ర షెడ్యూల్‌ను పోస్ట్‌ చేశారు. నాలుగో రోజు (గురువారం) వైఎస్‌ జగన్‌ …జమ్మలమడుగు నియోజకవర్గంలో 10.9 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. సర్వరాజుపేట, పెద్దనపాడు, వై.కోడూరు జంక్షన్‌లో భోజన విరామం, ఎర్రగుంట్ల, ప్రకాశ్‌ నగర్‌ కాలనీ మీదగా యాత్ర సాగుతుంది. ఎర్రగుంట్ల- …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat