‘ఆవు చేలో మేస్తే దూడగట్టున మేస్తుందా’ అన్న సామెతను మంత్రులు నిజం చేస్తున్నారు. మేమిచ్చే పెన్షన్ తీసుకుంటూ, రేషన్ తీసుకుంటూ మాకే వ్యతిరేకం చేస్తారా’ అంటూ నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా చంద్రబాబానాయుడు ఓటర్లను బెదిరించిన సంగతి అందరికీ తెలిసిందే. అదే వరసలో తాజాగా మంత్రి అచ్చెన్నాయడు కూడా జగన్ ను అచ్చంగా అదే విధంగా బెదిరిస్తున్నారు. శ్రీకాకుళంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, ‘తమ ప్రభుత్వం వేసిన సీసీ రోడ్లపైనే జగన్ …
Read More »Blog Layout
ముమైత్ ఎదుగుదలకు తోడ్పడ్డ స్టార్ డైరెక్టర్ ఇతడే!
పోకిరి సినిమాలోని ఐటెం సాంగ్తో ఓ రేంజ్లో సెన్షేషన్ క్రియేట్ చేసింది ముమైత్ఖాన్. కానీ ఇప్పుడు ఛాన్సులు లేక.. సినిమాలకు దూరంగా ఉంటోంది. అంతేగాక డ్రగ్స్ కేసులో పోలీసులను ఈ ఐటెం భామను పోలీసులు విచారించారు కూడాను. సినిమాల్లోకి రాకముందు ఎంత దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొందో తెలుసా..? ముమైత్ తల్లిదండ్రులది ప్రేమ వివాహం. అంతేకాదు, వీరికి పాకిస్థాన్. చాలా ఏళ్ల క్రితమే ముంబైకి వలస వచ్చింది వీరి కుటుంబం. ముమైత్కు …
Read More »ఆ వైసీపీ ఎమ్మెల్యేను పొమ్మనలేక పోగబెడుతున్న చంద్రబాబు .
ఏపీ రాష్ట్ర అధికార పార్టీ టీడీపీకి చెందిన నేతల్లో అప్పుడే ఆ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతల పనితీరుపై నిర్వహిస్తున్న సర్వే గుబులు మొదలయ్యింది. ఈ క్రమంలో కర్నూలు అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే టికెట్ తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరికిస్తే బాగుంటుందో అభిప్రాయం తెలపాలని ఐవీఆర్ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) ద్వారా నియోజక వర్గానికి చెందిన ఓటర్ల నుంచి తెలుసుకుంటుండడం చర్చనీయాంశమైంది. అందులో …
Read More »ఇలా ఉంటే అమ్మాయిలకు అబ్బాయిలు ఈజీగా నచ్చుతారంట
ఈ రోజు అమ్మాయిలు, అబ్బాయిలలో మొదటగా చూసేది అందం. అంటే వీరు ఎలా ఉన్నారు.. ఎలాంటి అలవాట్లు లాంటివి అన్నీ చూస్తుంటారు. ఇతర దేశాలలో చాలామంది అమ్మాయిలపైన అబ్బాయిలు ఎలా ఉంటే అమ్మాయిలు ఇష్టపడతారు అని రీసెర్చ్ చేయగా ఎక్కువమంది అమ్మాయిలు చెప్పిన ఆసక్తికరమైన విషయాలు. అబ్బాయిలు షేవింగ్ విషయంలో గెడ్డాం తీసేసి, మీసాలు మాత్రమే ఉంచుకుంటే అమ్మాయిలకు ఎక్కువగా అట్రాక్టివ్గా కనబడరట. గెడ్డం, మీసాలు రెండూ పెంచుకోవాలి. గెడ్డం …
Read More »వాట్ అమ్మా ఎల్లో బ్యాచ్.. జగన్ పేరు మార్చుకున్నాడా..?
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల కష్టాల్ని స్వయంగా తెలుసుకోవడం కోసం ఆరు నెలల పాటు సుధీర్ఘ పాద యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఇక అందులో భాగంగానే జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం శ్రీవారి నైవేద్యం సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. జగన్ను తిరుమల వేద పండితులు ఆశీర్వదించారు. అయితే ఈ నెల 6వ తేదీ నుంచి …
Read More »ఎన్టీఆర్.. త్రివిక్రమ్ సెట్స్పైకి వెళ్లేది అప్పుడే?
హ్యాట్రిక్ హిట్తో దూసుకుపోతున్న ఎన్టీఆర్ జై లవ కుశ తో మరో హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. బాబి దర్శకత్వంలో బాబి తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన సినిమా రూ.125 కోట్ల క్లబ్లో చేరింది. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్న మూవీ ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది. అయితే, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వెళ్లడానికి చాలా సమయం పట్టేలా ఉందని ఫిల్మ్నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. కారణం, త్రివిక్రమ్ …
Read More »దేవుడికి దీపారాధన ఎలా చెయ్యాలంటే ..?
దీపారాధన గురించి అనేక విషయాలు చెప్తారు. శివుడికి ఎడమవైపు దీపారాధన చెయ్యాలని, విష్ణువుకి కుడివైపు అనీ ఏ దేవుడికీ ఎదురుగా దీపారాధన చెయ్యకూడదనీ అంటారు. అమ్మవారిముందు తెల్లని బియ్యంపోసి దానిమాద వెండి దీపారాధన కుందిలో దీపారాధన చేసి, తెల్లకలువ పూలతో దీపాన్ని అలంకరించి, అమ్మవారికి పూజ చేస్తే తెలివి తేటలు, మేధస్సుపెరిగి, సాత్విక మార్గంలో సంపాదన పెరుగుతుంది.ఇంటిముందు తులసి మొక్కముందు మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే ఇంట్లోకి దుష్ట శక్తులు రావు.శనీశ్వరుడంటే అందరికీ భయం. అసలు, మనలో జీవ శక్తికీ, ఆయుష్షుకూ అధిదేవత ఆయనే. శనీశ్వడికి అరచేతి వెడల్పుగల నల్లగుడ్డలో ఒక చెంచా నల్ల …
Read More »మెర్సల్ తెలుగు రిలీజ్ ఎప్పుడో తెలుసా..?
తమిళనాట సంచలనం రేపిన విజయ్ తాజా చిత్రం మెర్సల్ తెలుగులో నవంబర్ రెండో వారంలో విడుదల కానుంది. అదిరింది పేరుతో దీపావళికి తెలుగులో విడుదల కావాల్సిన ఈ చిత్రం అనూహ్యంగా ఆగిపోయింది. అక్టోబర్ 27 రిలీజవుతుందని నిర్మాతలు తాజాగా ప్రకటించినా, సెన్సార్ నుండి గ్రీన్సిగ్నల్ రాకపోవడంతో అక్టోబర్ 27 కూడా ఈ సినిమా రిలీజ్ ఆగిపోయింది. అయితే తాజాగా ఈ చిత్రానికి అన్ని సమస్యలూ తీరాయి. సినిమాని నవంబర్ 9న …
Read More »కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేస్తే ..?
కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి పవిత్రమైనది. మహాశివరాత్రితో సమానమైన ఈ పుణ్యదినాన్ని ”త్రిపురి పూర్ణిమ”, ”దేవ దీపావళి” అని కూడా అంటారు. ఆశ్వయుజ అమావాస్య అంటే దీపావళి వెళ్ళిన మర్నాడు కార్తీకమాసం ప్రారంభమౌతుంది. ఇక ఆరోజు నుండి కార్తీకమాసం ముగిసేవరకూ ప్రతిరోజూ సాయంవేళ దీపాలు వెలిగిస్తారు. ముఖ్యంగా కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుని సంహరించిన రోజే కార్తీక …
Read More »చంద్రబాబు సర్కారుకు కేంద్రం సంచలన లేఖ..!
ఏపీ సర్కార్కి కేంద్రం షాక్ ఇచ్చింది.. షాక్ అంటే అలా ఇలా కాదు.. చంద్రబాబు సర్కార్ అవలంబిస్తున్న తీరు పై ఓ లేఖ రాయడంతో రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే రేపుతోంది. సాక్ష్యాత్తూ రాష్ట్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టు తీర్పును తుంగలో తొక్కే విధంగా వ్యవహరించటం సరికాదని కేంద్రం రాష్ట్రానికి రాసిన లేఖలో పేర్కొంది. కేంద్ర హోం శాఖకు చెందిన అండర్ సెక్రటరీ ముఖేష్ షెనాయ్ ఘాటు పదజాలంతో నవంబర్ 2న …
Read More »