Blog Layout

హేమ మాలినికి తృటిలో తప్పిన ప్రమాదం

అలనాటి నటి, భాజపా ఎంపీ హేమ మాలినికి తృటిలో ప్రమాదం తప్పింది. బుధవారం ఆమె తన నియోజకవర్గమైన ఉత్తర్‌ప్రదేశ్‌ మథురలోని ఓ రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. ఈ నేపథ్యంలో ఆమె ప్లాట్‌ఫాంపై నడుచుకుంటూ వెళుతుండగా ఓ ఎద్దు మీదకు దూసుకొచ్చింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆమెకు రక్షణ కల్పించారు. అనంతరం పలువురు వ్యక్తులు ఎద్దును అదుపుచేసి బయటకు తరలించారు.ఇటీవల ముంబయిలోని ఎల్ఫిన్‌స్టోన్‌ వంతెన తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా …

Read More »

సినీ స్టార్స్ పొలిటిక‌ల్ ఎంట్రీ.. ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు..!

ఫ్ర‌ముఖ విల‌క్ష‌ణ న‌టుడు ప్రకాష్‌ రాజ్‌ ది చాలా విలక్షణమైన వ్యక్తిత్వం. ఎలాంటి విషయం పైన అయినా ఒక అభిప్రాయం వెల్లడిస్తుంటారు. తమిళ, కన్నడ, తెలుగు, హిందీ.. ఇలా అనేక సినిమాల్లో నటించి, ఆయా సినిమాల ద్వారా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్‌రాజ్‌, గత కొన్నాళ్ళుగా కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ మధ్య ప్రముఖ హీరోలందరూ ఎవరికి వారు సొంతంగా రాజకీయ పార్టీలని ప్రకటిస్తున్న …

Read More »

ఇదేం ఆసుపత్రి…….డాక్టర్‌నే కోమాలోకి పంపిన ఆసుపత్రి

ఆమె హోమియోపతి వైద్యురాలు. అనుకోకుండా ఆమెకు సైనస్ సమస్య వచ్చింది. చికిత్స కోసం ఆమె పనిచేసిన ఆస్పత్రిలోనే చేరింది. రకరకాల పరీక్షలు చేసిన వైద్యులు ఆపరేషన్ చేయాలన్నారు. దీంతో అక్కడే ఆపరేషన్ చేయించుకుంది. అయితే ఆపరేషన్ సమయంలో మత్తు కోసం ఇచ్చిన అనస్తేసియా వికటించింది. దీనికి తోడు వైద్యుల నిర్లక్ష్యం ఆమెను కోమాలోకి నెట్టేసింది. ఇప్పుడు ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు హైదరాబాద్ బేగంపేటలోని ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. …

Read More »

కోడంగల్ ఉప ఎన్నికపై డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు …

తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ నియోజక వర్గ టీడీపీ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి ఇటు టీడీపీ పార్టీకి అటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్న సంగతి విదితమే . అంతకుముందు రేవంత్ ఏపీలో టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం తను …

Read More »

కోహ్లీ కొంప మునిగేనా..?

మూడు ట్వంటీ 20ల సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్‌తో ఫిరోజ్ షా కోట్ల మైదానంలో బుధవారం జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా 53 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా టీ 20 ఫార్మాట్ లో కివీస్ పై తొలి విజయాన్ని అందుకున్న భారత్ 10 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. అయితే ఆ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ కొంపముంచాడు అదేంటి భారత్ ఈ మ్యాచ్‌లో …

Read More »

కేటీఆర్ ను బుక్ చేయబోయి అడ్డంగా దొరికిన రేవంత్ ..

తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పంచాయితీ ,మున్సిపల్ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సమక్షంలో నిన్న కోడంగల్ నియోజక వర్గానికి చెందిన దాదాపు పదమూడు వందల మంది టీడీపీ ,కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ,కార్యకర్తలు  టీఆర్ఎస్ భవన్ లో  టీఆర్ఎస్ గూటికి చేరారు .ఈ సందర్భంగా మంత్రి కేటీ రామారావు మాట్లాడుతూ స్వాతంత్రం అనంతరం పలు కుంభకోణాలకు పాల్పడిన కుంభ కోణాల కాంగ్రెస్‌లోకి దేశ స్థాయిలో తెలంగాణ ముఖ్యంగా కోడంగల్ …

Read More »

కుమార్తె ప్రేమ వ్యవహరం….తల్లి ఆత్మహత్య

కుమార్తె ప్రేమ వ్యవహారం విషయమై మనస్తాపానికి గురైన తల్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గన్నవరం శివారు మర్లపాలెంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…మర్లపాలెం గ్రామానికి చెందిన చెరుకు జయబాబు ప్రైవేట్‌ బస్సు క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య శ్రీదేవి (35) ఇంటి వద్ద టైలరింగ్‌ పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. వీరి కుమారై లావణ్య ఇంటర్మీడియట్‌ చదువుతోంది. శ్రీదేవి మేనల్లుడైన తెనాలికి చెందిన ధర్మసాయికి, …

Read More »

10 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

 ఈనెల 10వతేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 9.45గంటలకు శాసనసభ, 10.30గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. అయితే… అసెంబ్లీ ఎన్నిరోజులు నిర్వహించాలన్నదానిపై 10వతేదీన జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయిస్తారు. కాగా… 7 నుంచి 10 పనిదినాలు అసెంబ్లీ నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అసెంబ్లీలో మూడు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుందని తెలిసింది.

Read More »

పర్యాటక రంగంలో రాష్ర్టాన్ని నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతా౦

 అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా పర్యాటకంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఈటల రాజేందర్  సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ.. పర్యాటక రంగంలో రాష్ర్టాన్ని నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతామన్నారు. పర్యాటక రంగం అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఉపాధి అవకాశాలు పెరిగాయని తెలిపారు. రూ. 140 కోట్లతో మహబూబ్‌నగర్ జిల్లాలో టూరిజం అభివృద్ధి చేపట్టినట్లు చెప్పారు. స్వదేశీ దర్శన్ కింద తెలంగాణ రాష్ట్రం మూడు ప్రాజెక్టులు దక్కించుకున్నట్లు తెలిపారు. విదేశీ …

Read More »

ప్రతి మండలంలో మూడు ఆధార్ కేంద్రాలు.. కేటీఆర్

తెలంగాణ  రాష్ట్రంలోని ప్రతి మండలంలో మూడు ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేస్తమని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇవాళ  మండలి సమావేశాల్లో భాగంగా ఇంటర్నెట్ బ్రాండ్ బ్యాండ్ సేవలు, నిజామాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీపై జరిగిన చర్చపై మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ఇంటర్నెట్ బ్రాడ్ బ్యాండ్ సేవల్ని విస్తరిస్తున్నట్లు తెలిపారు. దేశంలోనే ఇంటింటికి ఇంటర్నెట్ సేవలు వినూత్న కార్యక్రమన్నారు. వైద్యం, ఆరోగ్యం, విద్యకు ఇంటర్నెట్ సేవలు చాలా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat