Blog Layout

జానారెడ్డికి దీటుగా సీఎం కేసీఆర్ సమాధానం

ప్రస్తుతం  అసెంబ్లీలో రుణమాఫీ, పంటలకు మద్దతు ధర, రైతు సంక్షేమంపై చర్చ జరుగుతున్నది. ఈ సందర్భంగా అసెంబ్లీలో చర్చ జరగనివ్వకుండా అడ్డుకుంటున్న ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డికి సీఎం కేసీఆర్ దీటుగా సమాధానమిచ్చారు. రుణ మాఫీ, మద్దతు ధరపై చర్చ జరుగుతుంటే ప్రతిపక్షం అడ్డుతలగడం సరికాదన్నారు. మంత్రి పోచారం మద్దతు ధర పై మాట్లాడుతంటే కాంగ్రెస్ నాయకులు ఓపిక, సంయమనం లేకుండా ప్రవర్తించడం సరికాదన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎందుకు అంత తొందర …

Read More »

కండోమ్ ఎలా వాడాలో నేర్చుకోమన్న సల్మాన్

బిగ్ బాస్ ఇంతకుముందంటే మనదగ్గర ఎక్కువ పాపులర్ కాలేదు గానీ ఈ సెలబ్రిటీ షో బాలీవుడ్ నుంచి తెలుగు ఫార్మేట్ లో కూడా మొదలయ్యి జనాలని ఆకట్టుకునే సరికి ఇప్పుడు బాలీవుడ్ లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 11 మీద మనవాళ్ళు కూడా బాగానే దృష్టి పెట్టారు అందుకే కాబోలు సౌత్ స్టార్లమీద కూడా సెతర్లు వేస్తూ కాస్త కాంట్రవర్సీ చేసి మరీ జనాలని ఆకట్టుకునే ప్రయత్నాలు …

Read More »

36-24-36 కొలతలు కాదు..మరి ..?

సహజంగా ఒక దేశానికి అందగత్తెలను ఎలా సెలెక్ట్ చేసుకుంటారు. అందం, ఫిట్‌నెస్, కొలతలు, ప్రతిభా పాఠవాలు, సోషల్ సర్వీస్ లాంటి ఎన్నింటినో పరిగణనలోకి తీసుకొని వాళ్లను వాళ్ల దేశానికే ఆ సంవత్సరానికి అందగత్తెలంటూ ప్రకటిస్తారు. కాని.. సౌత్ అమెరికాలోని పెరులో జరిగిన మిస్ పెరు పోటీలు మాత్రం ఈ సారి కాస్త భిన్నంగా జరిగాయి. మిస్ పెరులో పాల్గొన్న కంటెస్టెంట్లు.. వాళ్ల కొలతలు, అందాలు, ఫిట్‌నెస్, సర్వీసుల గురించి చెప్పి తమను …

Read More »

అసెంబ్లీలో కాంగ్రెస్ నేతల లెక్క సరిచేసిన మంత్రి హరీష్ ..

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ రోజు రుణమాఫీ, పంటలకు మద్దతు ధర, రైతు సంక్షేమంపై చర్చ జరుగుతున్నది. ఈ సందర్భంగా సభలో పంటలకు మద్దతు ధరపై మాట్లాడుతున్న వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డిని మాట్లాడకుండా.. చర్చ జరగనివ్వకుండా అడ్డుకుంటున్న కాంగ్రెస్ నేతలపై మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రైతులపై కాంగ్రెస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. …

Read More »

ఒకే సినిమా ..నాలుగు భాషలు ..నలుగురు హీరోయిన్లు ..

హిందిలో వచ్చిన క్వీన్ మూవీ బాలీవుడ్ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సంగతి విదితమే .ప్రస్తుతం ఈ మూవీ దక్షినాదిన నాలుగు భాషల్లో రీమేక్ అవుతుంది .హిందిలో కంగనా రనౌత్ పోషించిన పాత్రను తెలుగులో మిల్క్ బ్యూటీ తమన్నా ,కోలీవుడ్ లో కాజల్ అగర్వాల్ ,మలయాళంలో మంజిమా మోహన్ ,కన్నడలో పరుల్ యాదవ్ లు పోషిస్తున్నారు . మొత్తం నాలుగు ప్రధాన భాషలకు సంబంధించిన సినిమా షూటింగ్ ప్రస్తుతం …

Read More »

అద్బుతమైన ఫీచర్లతో ” నోకియా 2″

హెచ్‌ఎండీ గ్లోబల్ తన నూతన స్మార్ట్‌ఫోన్ ‘నోకియా 2’ను విడుదల చేసింది. చాలా తక్కువ ధరకే ఆకట్టుకునే ఫీచర్లతో ఈ ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది.  ఈ ఫోన్ మరో రెండు వారాల్లో యూజర్లకు లభ్యం కానుండగా దీని ధర రూ.7,465 మాత్రమే. నోకియా 2 ఫీచర్లు… 5 ఇంచ్ హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.3 గిగాహెడ్జ్ …

Read More »

భూ రికార్డుల ప్రక్షాళన చారిత్రక అంశం

అసెంబ్లీలో రైతు రుణ మాఫీ, పంటలకు మద్దతు ధర, రైతు సంక్షేమంపై చర్చ కొనసాగుతున్నది. రైతు సంక్షేమంపై మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి  శాసనసభలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల బతుకులు బాగుపడ్డాయని మంత్రి అన్నారు. పంటలకు కనీస మద్దతు ధర ఇప్పిస్తున్నామని మంత్రి గుర్తు చేశారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం సంక్షోభంలో ఉండేదని మంత్రి వెల్లడించారు. మూడేండ్ల పాలనలోనే రైతులను సంక్షోభం నుంచి సంక్షేమంలోకి తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. వ్యవసాయానికి …

Read More »

60 ఏండ్లులో కానీ పనిని సీఎం కేసీఆర్ ఆరు నెలల్లో చేసి చూపించారు..

శాసన మండలిలో రైతులకు రుణ మాఫీ, పంటలకు మద్దతు ధర, రైతు సంక్షేమంపై చర్చ జరుగుతున్నది. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఈటెల రాజేందర్… 2014-15 ఆర్థిక సంవత్సరానికి 35 లక్షలా 29 వేల 944 మంది రైతులకు రూ. 4039.98 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు.  2015-16 ఆర్థిక సంవత్సరానికి 35 లక్షలా 29 వేల 944 మంది రైతులకు రూ. 4039.98 కోట్ల రుణాలు, 2016-17 …

Read More »

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రేవంత్ మార్ఫింగ్ పొటోలు ..

ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వ‌ర్మ ప్రస్తుత రోజుల్లో ఎక్కడ ఏమి జరిగిన కానీ ఆ అంశంపై స్పందించే వ‌ర్మ ..టీడీపీ పార్టీకు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్‌ని బాహుబ‌లితో పోలుస్తూ మార్ఫింగ్ ఫోటోల‌ని కొన్ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక తాజాగా మెగాస్టార్ రీ ఎంట్రీ చిత్రం ఖైదీ నెం 150 లో చిరు స్టిల్స్‌కి సంబంధించి కొన్నింటిని మార్ఫింగ్ చేసి త‌న …

Read More »

కర్నూల్ ల్లో కారుకూతలు కూస్తున్న…టీజీ వెంకటేశ్‌

అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి అడ్డంగా అమ్ముడుపోయిన వ్యక్తి టీజీ వెంకటేశ్‌ అని, ఆయన జీవితమంతా అమ్మడం, కొనడం, అమ్ముడుపోవడంతోనే ముడిపడిందని జిల్లా దళిత, ప్రజా సంఘాల నేతలు మండిపడ్డారు. స్థానిక అంబేద్కర్‌ భవన్‌లో మంగళవారం ఐక్య దళిత సంఘాల ఆధ్వర్యంలో విదేశీ ఆర్యవైశ్య, ఆర్యబ్రాహ్మణుల క్విట్‌ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆ సంఘాల నేత లు టీపీ శీలన్న, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat