వెస్టిండీస్ క్రికెట్ స్టార్ క్రిస్ గేల్ తన ముందు నగ్నంగా ఎక్స్పోజ్ చేయడంతో తాను కన్నీరుమున్నీరుగా ఏడ్చేశానని ఆస్ట్రేలియా మసాజ్ థెరపిస్ట్ సిడ్నీ కోర్టుకు తెలిపారు. గత ఏడాది జనవరిలో తనకు వ్యతిరేకంగా లైంగిక ఆరోపణలు చేస్తూ కథనాలు రాసిన ఫెయిర్ ఫాక్స్ మీడియాకు చెందిన ద సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్, ద ఏజ్, ద కాన్బెర్రా టైమ్స్ పత్రికలపై పరువునష్టం దావా వేశారు. ఈ దావాపై సోమవారం కోర్టు …
Read More »Blog Layout
ఆదినారాయణరెడ్డి పై జోగి రమేష్ ఫైర్..!
ఆంద్రప్రదేశ్ మంత్రులు నారా లోకేశ్, ఆదినారాయణరెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు . వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రపై మంత్రులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. విజయవాడలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జోగి రమేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఆదినారాయణరెడ్డి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే ప్రబుద్ధుడు. ఆదినారాయణరెడ్డి నువ్వెప్పుడు రాజీనామా చేశావు. …
Read More »శ్రీశైలంలో రేవంత్ రెడ్డి-ఎందుకంటే..?
తెలంగాణ టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి శ్రీశైల మహాపుణ్యక్షేత్రాన్నికుటుంబ సమేతంగా మంగళవారం మధ్యాహ్నం దర్శించుకున్నారు. ఆయనకు దేవస్థానం అధికారులు ప్రధాన రాజగోపురం వద్ద ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. అనంతరం స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Read More »రెండో వన్డేలో..బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
పిచ్ కుంభకోణం కుదిపేసినప్పటికీ పుణెలో భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే మ్యాచ్ యథాతథంగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి వన్డేలో ఓటమి నేపథ్యంలో సిరీస్ను నిర్ణయించే కీలకమైన రెండో వన్డేలో భారత జట్టులో మార్పులు చోటుచేసుకున్నాయి. కుల్దీప్ యాదవ్ స్థానంలో అక్సర్ పటేల్ను తుది జట్టులోకి తీసుకున్నారు. పుణె పిచ్ బ్యాటింగ్ స్వర్గధామం కావడంతో కివీస్ జట్టు కెప్టెన్ …
Read More »లండన్ నుండి రేవంత్ కు బిగ్ షాక్ ఇచ్చిన చంద్రబాబు..!
తెలంగాణ టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి ని తక్షణమే టీడీపీ పార్టీ నుంచి బహిష్కరించాలని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ రాసిన లేఖపై టీడీపీ పార్టీ జాతీయ అద్యక్షుడు , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పందించారు. ప్రస్తుతం లండన్ లో ఉన్న ఆయన, ఎల్ రమణకు ఫోన్ చేసి మాట్లాడారు. తాను తిరిగి వచ్చేంత వరకూ టీఎస్ టీడీపీఎల్పీ, వర్కింగ్ ప్రెసిడెంట్ …
Read More »వైసీపీ శ్రేణులకు సరికొత్త బిరుదు ఇచ్చిన లోకేష్…
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు .ఈ సందర్భంగా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు చేశారు .ఈ సందర్భంగా నారా లోకేష్ నాయుడు మాట్లాడుతూ తమ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే ప్రతిపక్షాలు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. సాధారణంగా ఇతర దేశాల్లో నివసిస్తున్న …
Read More »టీఆర్ఎస్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారు..మంత్రి తుమ్మల
టీఆర్ఎస్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. రైతుల కోసమే రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర భూసర్వే చేపడుతున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. భూరికార్డుల ప్రక్షాళన సజావుగా సాగుతుందని తుమ్మల తెలిపారు. ఇవాళ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ యుద్ధప్రాతిపదికన పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నమని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు ప్రతిపక్షాలకు లేదన్నారు.రైతుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ సర్కార్ కృషి చేస్తోందని.. …
Read More »జనసేనలో.. పవన్ తర్వాత అతనే..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సన్నిహితుల్లో ఒకరు రాజు రవితేజ. వాస్తవానికి పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించడంలో కీలకంగా వ్యవహరించాడు రాజు రవితేజ. అతడితో కలిసి ఇజం అనే పుస్తకాన్ని కూడా రాశాడు పవన్ కల్యాణ్. వాస్తవానికి రాజు రవితేజ్తో పవన్ కల్యాణ్కు చాలా కాలం క్రితమే పరిచయం ఉన్నప్పటికీ జనసేన పార్టీ పెట్టిన సమయంలో అతడి పేరు వెలుగులోకి వచ్చింది. తాను పార్టీ పెట్టిన సమయంలో.. నా …
Read More »గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
గుజరాత్ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రెండు విడుతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 9, 14 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 18న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Read More »ప్రతిపక్షాలకు చెంపదెబ్బ..
కాళేశ్వరం ప్రాజెక్టుపై అసత్య ప్రచారం చేసిన ప్రతిపక్షాలకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఝలక్ ఇచ్చింది . ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు తొలి దశ పనులకు పర్యావరణ అనుమతులు లభించాయి. ప్రాజెక్టు పనుల కోసం అనుమతులిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా సమాచారం అందించింది కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ. 3,168 హెక్టార్ల అటవీ భూమిని ప్రాజెక్టు కోసం బదలాయించేందుకు అనుమతి ఇచ్చింది. అటవీ డివిజన్ల పరిధిలోని అటవీ భూముల …
Read More »