సినిమా హాళ్లలో జాతీయ గీతం ఆలాపనపై సుప్రీం కోర్టు పునరాలోచించేందుకు సిద్ధమైంది. సినిమా థియేటర్లలో ప్రతి షో ముందు జాతీయ గీతం తప్పనిసరిగా ప్లే అయ్యేలా చూడాలని గత ఏడాది సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన విషయం విధితమే. దేశ భక్తి చాటుకోవడానికి జాతి వ్యతిరేకులు కాదని నిరూపించుకోడానికి ఇలా చేయనక్కర్లేదంటూ తాజాగా చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా బెంచ్ అభిప్రాయపడింది. థియేటర్లలో జాతీయ గీతంపై మీ అభిప్రాయం తెలపాలంటూ కేంద్ర …
Read More »Blog Layout
మంత్రి తుమ్మల సారథ్యంలో రోడ్డు ప్రమాదాలపై సబ్ కమిటీ
తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వంలో మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో సోమవారం మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 గంటల వరకు సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నేపద్యంలో రాష్ట్రంలో ప్రైవేట్ …
Read More »పవన్ -జూనియర్ ఎన్టీఆర్ కలయికపై బాబు ఆరా -షాకింగ్ రిపోర్టు ..
టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యంగ్ టైగర్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కొత్త మూవీ షూటింగ్ కి క్లాప్ కొట్టిన సంగతి తెల్సిందే .ఇందులో భాగంగా పవన్ ,జూనియర్ ఎన్టీఆర్ దాదాపు గంటపాటు ఏకాంతంగా భేటీ అయ్యారు అని ఫిల్మ్ నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి . అయితే వీరిద్దరి కలయికపై ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు …
Read More »పసిడి ధర మళ్లీ పడింది!
పసిడి ధరలు పతనమవుతూనే ఉన్నాయి. వరుసగా మూడో రోజు కూడా బంగారం ధరలు తగ్గాయి. నిన్న ఒక్క రోజే 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.200లు తగ్గి రూ.30,450లకు చేరుకుంది. పండుగ సీజన్ ముగియడం, ముఖ్యంగా బంగారం వ్యాపారుల నుంచి ఆర్డర్లు తగ్గడం, అంతర్జాతీయ పరిస్థితులతో బంగారం ధర పతనమవతూ వస్తోంది. మరో వైపు వెండి మాత్రం స్వల్పంగా పెరిగింది. కిలో వెండి రూ.50లు పెరిగి రూ.40,900లకు పెరిగింది.
Read More »విశాల్ మెడకు మెర్సల్ వివాదం!
విశాల్ ఇంటిపై జీఎస్టీ ఇంటెలిజెన్స్ టీమ్ దాడులు చేసిందన్న వార్తలతో కోలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. చెన్నైలోని వడపల్లిలో ఉన్న విశాల్ ఇల్లు.. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ కార్యాలయానికి మీడియా క్యూ కట్టింది. అయితే విశాల్ ఇంటిపై తామేమి దాడి చేయలేదని జీఎస్టీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వివరణ ఇచ్చింది. టీడీఎస్ బకాయిలపై ఎంక్వైరీ కోసం ఐటీ అధికారులు వచ్చారని విశాల్ క్లారిటీ ఇవ్వడంతో వివాదం సర్దు మనిగింది. మరో వైపు …
Read More »జగన్ సాక్షిగా మరోసారి అడ్డంగా బుక్ అయిన యెల్లో మీడియా ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,ఆ పార్టీ నేతలపై అధికార టీడీపీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆస్థాన మీడియాగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నయెల్లో మీడియా నిత్యం అసత్య వార్తలను ప్రచారం చేస్తోంది అని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్న సంగతి తెల్సిందే .ఇదే విషయం గురించి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే కూడా ఇటీవల న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు .తాజాగా జగన్ పై …
Read More »చర్చలతోనే కాశ్మీర్లో శాంతి సాధ్యం.. రాజ్నాథ్సింగ్
జమ్ముకాశ్మీర్లో శాంతి స్థాపనకు కేంద్రం ముందడుగు వేసింది. ఈ మేరకు కాశ్మీర్లోని అన్ని భాగస్వామ్య పక్షాలతో చర్చల ప్రక్రియను పునరుద్దరించాలని నిర్ణయించింది. ఆ బాధ్యతలను ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ దినేశ్వర్ శర్మకు అప్పగించింది కేంద్ర ప్రభుత్వం. కాగా, నిన్న జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ.. కాశ్మీర్ అంశంపై కేంద్ర ప్రభుత్వం దృఢ వైఖరితో ఉందన్నారు. ఆ దిశగానే. ముందుకు సాగుతుందన్నారు. …
Read More »దూకుడు పెంచిన కాంగ్రెస్!
రాహుల్ గాంధీకి పట్టాభిషేకం జరగనుందన్న వార్తల సమయంలో సోనియా గాంధీ యూపీఏ మిత్ర పక్షాలతో సమావేశమయ్యారు. కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా కేంద్రం అన్ని విషయాల్లో వెనకడుగు వేస్తున్న ఈ తరుణంలో దూకుడుగా ముందుకెళ్లాలని యూపీఏ మిత్ర పక్షాలు నిర్ణయించాయి. పోరాట కార్యాచరణ కోసం వివిధ పార్టీలకు చెందిన ఏడుగురు సభ్యులతో కమిటీ ఏర్పాడైంది. డీ మానిటైజేషన్కు ఏడాది పూర్తి అవుతున్న తరుణంలో దేశ వ్యాప్తంగా ఆందోళనకు యూపీఏ మిత్ర పక్షాలు …
Read More »ఇక రాహుల్ గాంధీ – హార్దిక్ పటేల్ జోడీ!
గుజరాత్ ఎన్నికల తరుణంలో రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారుతున్నాయి.. పటేళ్ల రిజర్వేషన్ పోరాట నేత హార్దిక్ పటేల్ కాంగ్రెస్తో చేతులు కలిపే విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రాహుల్ గాంధీతో ఆయన రహస్యంగా సమావేశమయ్యారనే కథనాలు హల్చల్ చేస్తున్నాయి. అందుకు సంబంధించిన మూడు సీసీ టీవీ పుటేజ్లను ఓ జాతీయ ఛానెల్ ప్రసారం చేసింది. సీసీ టీవీ పుటేజ్ల ప్రకారం హార్దిక్ పటేల్ ఆదివారం రాత్రి ఓ హోటల్కు …
Read More »యువత ‘గొంతు నొక్కలేరు.. డబ్బులిచ్చి కొనలేరు’
పాటీదార్ నేతలు బీజేపిలోకి చేర్చుకునేందుకు ముడుపులు ఇవ్వజూపారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. యువత గొంతు నొక్కలేరని. డబ్బులిచ్చి కొనలేరంటూ బీజేపీ సర్కార్పై విమర్శలు గుప్పించారు. కాగా, నిన్న అహ్మదాబాద్లో నిర్వహించిన నవ సర్జన్ జనాదేశ్ మహా సమ్మేళన్లో రాహుల్ గాంధీ పాల్గొని మాట్లాడారు. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని వర్గాలు రోడ్లపైకి వచ్చి ఉద్యమంలో పాల్గొంటున్నారని, గత 22 ఏళ్లుగా ప్రభుత్వాలు …
Read More »