తెలుగు సినీ ప్రపంచంలో ఒకప్పుడు టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ రోజా. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ అప్పుడప్పుడు వెండితెరపై మెరుస్తున్నారు. ఇక బుల్లితెరపై మాత్రం జబర్దస్త్ కార్యక్రమంలో రోజా జడ్జిగా వ్యవహరిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక అప్పుడప్పుడు వెండితెరపై హీరోయిన్గా కాకుండా తల్లి, అక్క ఇలా క్యారెక్టర్లను చేస్తోంది రోజా. అయితే తాజాగా మరోసారి రోజా హీరోయిన్గా ఆర్.నారాయణమూర్తి త్వరలో ఒక సినిమాను తీస్తున్నారని …
Read More »Blog Layout
శ్రీరాంపూర్లో రేవంత్ రెడ్డి సింగరేణి ఎన్నికల ప్రచారం…!
సింగరేణి ఎన్నికల సందర్భంగా టీటీడీపీ, కాంగ్రెస్, సీపీఐ పార్టీలు బలపర్చిన ఏఐటీయూసీ తరపున టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. మంగళవారం శ్రీరాంపూర్ డివిజన్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి టీబీజీకేఎస్కు ఓటేస్తే సింగరేణిని అమ్మడం ఖాయమని అన్నారు. కేసీఆర్ మాయమాటలతో కార్మికులను మరోసారి మోసం చేయాలని చూస్తున్నారన్నారు. కేసీఆర్ గారడి మాటలను నమ్మి కార్మికులు మోసపోవద్దని రేవంత్ కోరారు. అయితే రేవంత్తో పాటు కాంగ్రెస్, సీపీఐ …
Read More »జగన్ సీఎం కావాలని ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఏమి చేశాడో తెలుసా ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత సార్వత్రిక ఎన్నికల్లో కేవలం రెండు శాతం అంటే ఐదు లక్షల ఓట్ల తేడాతో ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే .అధికారం దూరమైనా కానీ ప్రజల సమస్యల పై ..బాబు సర్కారు అవినీతి పై అలుపు ఎరగని పోరాటాలు చేస్తూ వచ్చే ఎన్నికల్లో ఎట్లాగైనా అధికారాన్ని చేపట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు . …
Read More »భాగ్యనగరంలో మళ్ళీ దొరికారు.. ఈసారి..!
సోమవారం నాడు బ్యూటీ పార్లర్ ముసుగులో క్రాస్ మసాజ్ నిర్వహిస్తున్న సెంటర్పై ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. మసాజ్ సెంటర్ నిర్వహకులతో పాటు ఐదుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుండి రూ. 8 వేల నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను చైతన్యపురి పోలీసులకు అప్పగించారు. హైద్రాబాద్ కర్మన్ఘట్కు చెందిన ప్రతిజ (28) మోహన్నగర్ చౌరస్తాలో స్పార్కిల్ బ్యూటీ సెలూన్ను నిర్వహిస్తుంది. కొంత కాలంగా అమ్మాయిలతో క్రాస్ మసాజ్ …
Read More »మీ ఇల్లాలు మీతో కర్కశంగా ఉంటుందా ..అయితే ఇలా చేయండి ..?
నువ్వంటే నాకిష్టం… నీ నవ్వంటే నా కిష్టం… అంటూ రోజులో ఒక్కసారైనా భార్యను ప్రేమగా చూసుకుంటే ఆమె ఎంతగా మురిసి… మైమర్చిపోతుందో గమనించండి… ఎందుకంటే భార్య భర్త నుంచి కోరుకునేది అదే కాబట్టి. ప్రతి పురుషుడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుందన్న మాట వాస్తవం… కానీ పురుషులకు ఆమె కష్టాన్ని మరిపించే ఒక్క మాటైనా మాట్లాడడానికి అహం అడ్డువస్తోంది. కుటుంబ భారాన్ని మోసేది భర్త… కుటుంబాన్ని నడిపించేది భార్య… …
Read More »వైసీపీలోకి కోట్ల ఫ్యామిలీ -ముహూర్తం ఖరారు ….
ఏపీలో నిన్న మొన్నటి వరకు అధికార పార్టీ అయిన తెలుగు దేశం పార్టీలోకి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ,ఎంపీలు ,ఆ పార్టీకి చెందిన నేతలు చేరుతున్న సంగతి తెలిసిందే .దీనిలో భాగంగానే ఇప్పటి వరకు ఇరవై మందికిపైగా ఎమ్మెల్యేలు ,ఇద్దరు ఎంపీలు అధికార టీడీపీ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు .అందుకే టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నలుగురికి మంత్రి పదవిలిచ్చాడు …
Read More »లండన్ లో ఘనంగా “టాక్ – చేనేత బతుకమ్మ మరియు దసరా” సంబరాలు
తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్ డమ్(టాక్) ఆధ్వర్యంలో లండన్ లో చేనేత బతుకమ్మ – దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాలకు యుకే నలుమూలల నుండి ఆరు వందలకు పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేతకు చేయూతనిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే, అదే స్పూర్తితో రాష్ట్ర మంత్రి కే. టి. ఆర్ గారి కృషికి మా వంతు బాధ్యతగా చేనేతకు చేయూతనిస్తూ ఈ సంవత్సరం …
Read More »ప్రతిరోజు ఉదయం క్యారెట్ అల్లం జ్యూస్ తాగితే ఎన్ని లాభాలో తెలుసా…?
మీ ఉదయపు అల్పాహారంతోపాటు ఆరోగ్యవంతమైన జ్యూస్ తాగడం వలన మీ రోజు అద్భుతంగా ప్రారంభమవుతుంది. దీని వలన మీ ఆకలి తీరుతుంది మరియు మీ శరీరానికి అవసరమైన కీలక పోషకాలు మరియు విటమన్లను అందిస్తుంది. నేరుగా పండ్లు మరియు కాయగూరలను తినడం కంటే జ్యూస్లను తాగడం చాలా సులభం మరియు శరీరం సులభంగా శోషిస్తుంది. చాలామంది భారతీయులు ఉదయాన్నే ముందుగా ఒక కప్ టీ లేదా కాఫీ తాగడానికి ఎక్కువగా …
Read More »దరఖాస్తు చేసుకున్న ప్రతి కార్మికుడికి వారసత్వ ఉద్యోగం..ఎంపీ కవిత..!
వారసత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి కార్మికుడికి ఉద్యోగ అవకాశ: కల్పిస్తామని టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు, ఎంపీ కవిత ప్రకటించారు..మంగళవారం కొత్తగూడెంలో జరిగిన సింగరేణి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. సింగరేణి సంస్థలో పనిచేసే కార్మికులకు రూ. 6 లక్షల వరకు వడ్డీలేని రుణాలను అందిస్తామని తెలిపారు. సింగరేణి ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దని కవిత టీబీజేకేఎస్ శ్రేణులను హెచ్చరించారు..గత ప్రభుత్వాలు సింగరేణి కార్మికుల హక్కులను కాలరాశాయని ఆమె …
Read More »మీరు పసుపు వాడుతున్నారా..? అయితే మీ ఇంట్లో ఇది గమనించారా.?
కుర్కుమ లాంగో అని కూడా పిలిచే పసుపు సర్వసాధారణంగా లభించే సుగుంధ ద్రవ్యం. దీనిని “సుగుంధ ద్రవ్యాల రాణి” అని కూడా పిలుస్తారు. పసుపు మంచి రుచిని, సువాసనను మరియు బంగారు పసుపు రంగు యొక్క లక్షణాలను కలిగి ఉంటుంది. దీనిని ప్రపంచవ్యాప్తంగా వంటకాల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు.పసుపులో ప్రోటీన్, ఆహార సంబంధిత పీచు, విటమన్ ఇ, నియాసిన్, విటమన్ సి, పొటాషియం, రాగి, ఇనుము, కాల్షియం, మాగ్నీషియం మరియు జింక్ …
Read More »